ఆంధ్రప్రదేశ్ - Page 339
బంఫరాఫర్ : ఓటేసి రా.. ఫ్రీ హెయిర్ కట్ చేయించుకుని వెళ్లు..!
ఓటర్లను జాగృతం చేసేందుకు వైజాగ్లోని ఓ సెలూన్ నిర్వహకుడు వినూత్నంగా ఆలోచించాడు.
By Medi Samrat Published on 10 May 2024 8:15 AM IST
చీర, సారేతో కాదు.. ఓటు వేసి షర్మిలమ్మ కొంగు నింపాలి : సౌభాగ్యమ్మ
మన తెలుగు సంప్రదాయం ప్రకారం పుట్టింటికి వస్తే చీర, సారే పెట్టీ పంపుతాం.. మన ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చి న్యాయం అడుగుతున్నారని దివంగత వైఎస్ వివేకా...
By Medi Samrat Published on 10 May 2024 7:35 AM IST
ఏపీలో పోలింగ్.. సొంతూళ్లకు క్యూ కడుతున్న ఓటర్లు
ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఏపీ యువత, పలు రాష్ట్రాలలో నివసిస్తున్న ఏపీ ప్రజలు ఓటింగ్ అంటే చాలు సొంత రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా ఉంటారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 9 May 2024 8:00 PM IST
AP Polls: పులివెందులలో వైఎస్ జగన్ పట్టు నిలుపుకుంటారా?
అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేయాలనే లక్ష్యంతో అధికార వైసీపీ ‘వై నాట్ 175’ నినాదాన్ని రూపొందిస్తే, టీడీపీ ‘పులివెందుల ఎందుకు కాదు’ అనే...
By అంజి Published on 9 May 2024 4:09 PM IST
నేడు సీఎం జగన్ పర్యటన సాగుతుందిలా.. చంద్రబాబు సభ ఎక్కడంటే?
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఎన్నికల ప్రచారాన్ని 3 నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 9 May 2024 9:30 AM IST
'వెన్నుపోటు పొడిచారు'.. చిరంజీవిపై పోసాని సంచలన వ్యాఖ్యలు
వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి హాట్ కామెంట్స్ చేశారు. కాపులని మెగాస్టార్ చిరంజీవి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.
By అంజి Published on 8 May 2024 3:54 PM IST
'మా అక్కలు అలా అంటుంటే బాధేస్తోంది'.. వైఎస్ అవినాష్ రెడ్డి ఎమోషనల్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన అక్కలు చేస్తున్న ఆరోపణలు తనను ఎంతో బాధిస్తున్నాయని కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి...
By అంజి Published on 8 May 2024 3:17 PM IST
స్పెషల్ ఇంటర్వ్యూ : కడప ముఖ చిత్రం మార్చాలని అనుకుంటున్నా: రెడ్డెప్పగారి మాధవి
న్యూస్మీటర్తో సంభాషణలో.. కడప రెడ్డమ్మ ఈ ప్రాంతంలోని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తన ధ్యేయమని చెబుతున్నారు. అలాగే కడపలో టీడీపీ సత్తా చాటడానికి తన...
By న్యూస్మీటర్ తెలుగు Published on 8 May 2024 12:37 PM IST
జూన్ 4న విశాఖలో.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా: సీఎం జగన్
రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలను ఆపేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారని సీఎం జగన్ మంగళవారం నాడు అన్నారు.
By అంజి Published on 7 May 2024 9:15 PM IST
పెద్దిరెడ్డి కుటుంబం రూ.30 వేల కోట్లు దోచేసింది: చంద్రబాబు
ఇసుక, మద్యం వ్యాపారాలతో మంత్ర పెద్దిరెడ్డి కుటుంబం అవినీతి చేసి రూ.30 వేల కోట్లు దోచేసిందని చంద్రబాబు ఆరోపించారు.
By అంజి Published on 7 May 2024 7:00 PM IST
జనసేన చీఫ్ పవన్ను గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి వీడియో
పవన్ కల్యాణ్కు మద్దతుగా వీడియో చేసిన మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా దాన్ని పోస్టు చేశారు.
By Srikanth Gundamalla Published on 7 May 2024 12:01 PM IST
చిరంజీవి పవన్ కళ్యాణ్ కోసం వస్తారా?
మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు
By Medi Samrat Published on 7 May 2024 11:45 AM IST














