ఆంధ్రప్రదేశ్ - Page 334
ఏపీలో హింసాత్మక ఘటనల ఎఫెక్ట్.. బాటిళ్లలో పెట్రోల్కు నో!
ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సందర్భంగా పలు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి.
By Srikanth Gundamalla Published on 18 May 2024 7:12 PM IST
ఈ విజయం తొలి అడుగే.. సుప్రీంకోర్టు తీర్పుపై షర్మిల
సుప్రీంకోర్టు తీర్పుపై తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు.
By Srikanth Gundamalla Published on 18 May 2024 2:45 PM IST
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మణం చెందారు.
By అంజి Published on 18 May 2024 11:00 AM IST
Tirumala: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు (ఆగస్టు నెల కోటా)ను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు విడుదల చేసింది.
By అంజి Published on 18 May 2024 10:30 AM IST
విదేశీ పర్యటనకు వెళ్లి సీఎం జగన్.. తిరిగి వచ్చేది ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభకు ఏకకాలంలో ఎన్నికలు ముగిసిన నాలుగు రోజుల తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబ సమేతంగా శుక్రవారం రాత్రి విదేశీ...
By అంజి Published on 18 May 2024 10:03 AM IST
AndhraPradesh: 'స్టార్' నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి
ఆంధ్రప్రదేశ్లోని 'స్టార్' అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది. ఈ నియోజకవర్గగాల్లో ముఖ్యంగా పార్టీ అగ్రనేతలు తమ...
By అంజి Published on 18 May 2024 6:30 AM IST
AP: ఈ-ఆఫీస్ అప్గ్రేడేషన్ ప్రక్రియ వాయిదా
ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ ఆఫీసుల్లో.. ఈ-ఆఫీస్ సాఫ్ట్వేర్ను అప్ గ్రేడ్ చేసేందుకు ఎన్ఐసీ షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
By అంజి Published on 17 May 2024 7:37 PM IST
Vijayawada: ఆరేళ్ల బాలుడికి సీపీఆర్ చేసి బతికించిన డాక్టరమ్మ.. వీడియో
విజయవాడలో డాక్టర్ రవళి సీపీఆర్ చేసి సాయి అనే ఆరేళ్ల బాలుడి ప్రాణాలు కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
By అంజి Published on 17 May 2024 3:00 PM IST
AndhraPradesh: ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతర హింసాకాండపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయనున్నారు.
By అంజి Published on 17 May 2024 2:11 PM IST
చంద్రబాబు అనూహ్య నిర్ణయం.. 'మహానాడు' వాయిదా ఎందుకంటే..
టీడీపీ అధినేత చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు
By Srikanth Gundamalla Published on 17 May 2024 11:10 AM IST
151 ఎమ్మెల్యే, 22 ఎంపీ స్థానాలకు మించి ఈసారి సాధించబోతున్నాం: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలిసారి స్పందించారు. రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్నామని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
By అంజి Published on 16 May 2024 2:13 PM IST
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్
డీబీటీ పథకాలకు నిధుల విడుదలకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By M.S.R Published on 16 May 2024 11:04 AM IST














