ఆంధ్రప్రదేశ్ - Page 333
పిన్నెల్లి కోసం పోలీసుల గాలింపు.. హైకోర్టులో ముందస్తు బెయిల్
ఏపీలో ఎన్నికల వేళ ఈవీఎంను ధ్వంసం చేశారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.
By Srikanth Gundamalla Published on 23 May 2024 5:37 PM IST
అక్కడి నుండి బ్యాలట్ బాక్స్ లను కర్నూలుకు తరలించండి : టీడీపీ
ఆలూరు, ఆదోని, మంత్రాలయం, యెమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, పత్తికొండ సబ్ ట్రెజరీ కార్యాలయాల్లోని స్ట్రాంగ్రూమ్లలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల...
By Medi Samrat Published on 23 May 2024 10:39 AM IST
కార్డన్ సర్చ్ ఆపరేషన్.. వాటిని దాచినట్లు తెలిస్తే చర్యలు తప్పవు
శాంతిభద్రతలను పరిరక్షించడంతో పాటు నేరాలను అదుపు చేసేందుకు పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్...
By Medi Samrat Published on 23 May 2024 10:09 AM IST
10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు.. ఎవరినీ వదిలి పెట్టం: ఏపీ సీఈవో
మాచర్లలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ1గా చేర్చినట్టు రాష్ట్ర సీఈవో ముకేష్ కుమార్ మీనా తెలిపారు.
By అంజి Published on 22 May 2024 2:00 PM IST
జన్మభూమి ఎక్స్ప్రెస్లో సాంకేతిక లోపం.. తెగిన ఏసీ బోగీల లింక్
రన్నింగ్లో ఉన్న ట్రైన్ నుంచి ఏసీ బోగీల లింక్ తెగిపోయింది.
By Srikanth Gundamalla Published on 22 May 2024 10:59 AM IST
పిన్నెల్లిపై ఈసీ సీరియస్.. కఠిన చర్యలకు ఆదేశాలు
మే 13న ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంను డ్యామేజ్ చేస్తూ కెమెరాకు చిక్కిన అధికార వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి...
By Medi Samrat Published on 22 May 2024 10:21 AM IST
రామేశ్వరం కేఫ్ పేలుడు.. అనంతపురం సహా పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు దర్యాప్తునకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలలో దాడులు నిర్వహించింది.
By అంజి Published on 21 May 2024 2:50 PM IST
తిరుమలకు వెళుతున్నారా.. ఈ లేఖలతో దర్శనం చేసుకోవచ్చు
తిరుమల తిరుపతి దేవస్థానంలో వీఐపీ బ్రేక్ దర్శనానికి సోమవారం నుంచి టీటీడీ తిరిగి సిఫారసు లేఖలను స్వీకరిస్తోంది.
By Medi Samrat Published on 21 May 2024 11:00 AM IST
ఆంధ్రప్రదేశ్లో అల్లర్లు.. డీజీపీకి నివేదిక అందించిన సిట్
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రోజు, ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై సిట్ నివేదిక రూపొందించి.. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు అందజేసింది.
By అంజి Published on 20 May 2024 6:08 PM IST
శాటిలైట్ ఫోన్ ను ఉపయోగిస్తున్న డాక్టర్ లోకేష్ బాబు
గన్నవరం విమానాశ్రయంలో ఉయ్యూరు లోకేష్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 May 2024 3:30 PM IST
కౌంటింగ్ వేళ ఏపీలో అక్కడ హింస చెలరేగే చాన్స్.. నిఘా వర్గాల వార్నింగ్
ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 20 May 2024 3:18 PM IST
పులివర్తి నానిని విచారించిన సిట్ అధికారులు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిశాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
By M.S.R Published on 20 May 2024 9:47 AM IST














