ఆంధ్రప్రదేశ్ - Page 321
ముస్లిం సోదరులకు సీఎం చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు
స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగనిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ముఖ్యఉద్దేశం అని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
By Medi Samrat Published on 16 Jun 2024 6:21 PM IST
సీఎం చేసిన ఐదు సంతకాల్లో ఆ ఫైల్ కూడా వుంది : మంత్రి నారాయణ
నిరుపేదలకు కేవలం రూ.5/- లకే ఉదయం టిఫిను, రూ.5/- లకే మద్యాహ్న భోజనం, రూ.5/- లకే రాత్రికి భోజనం అందజేసే అన్నా క్యాంటీన్లను మూడు వారాల్లో...
By Medi Samrat Published on 16 Jun 2024 4:31 PM IST
రాజధాని అభివృద్ది పనులను రెండున్నర్రేళ్లలో పూర్తిచేస్తాం : మంత్రి నారాయణ
రాష్ట్ర రాజధాని అయిన అమరావతి అబివృద్ది పనులను రానున్న రెండున్నర్రేళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా భాద్యతలు...
By Medi Samrat Published on 16 Jun 2024 4:03 PM IST
బ్యాటరీ మింగేసిన 11 నెలల చిన్నారి.. సురక్షితంగా బయటకు తీసిన డాక్టర్లు
పొరపాటున చిన్న బ్యాటరీని మింగిన 11 నెలల పాపను డాక్టర్లు కాపాడారు. పాప కడుపులో నుండి బ్యాటరీని డాక్టర్లు సురక్షితంగా బయటకు తీశారు.
By అంజి Published on 16 Jun 2024 12:00 PM IST
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఏపీలో ఎప్పటి నుండి అంటే!!
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ముఖ్యమైన హామీలలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి.
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 Jun 2024 7:54 PM IST
విధ్వంస పాలనను గుర్తులను అలానే ఉంచుతాం: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వ పాలనపై విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 15 Jun 2024 7:18 PM IST
కేటాయించిన శాఖలు మనసుకు దగ్గరగా ఉన్నాయి: డిప్యూటీ సీఎం పవన్
డిప్యూటీ సీఎంతో పాటు.. పలు కీలక శాఖలను జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అప్పగించిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 15 Jun 2024 6:21 PM IST
ఎవరీ టీటీడీ కొత్త ఈవో?
టీటీడీ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఐఎఎస్ అధికారి జె శ్యామలరావును నియమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కొత్త కూటమి ప్రభుత్వం ప్రకటించింది.
By అంజి Published on 15 Jun 2024 11:04 AM IST
AndhraPradesh: కువైట్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా
ఇటీవల కువైట్లో అగ్నిప్రమాదంలో మరణించిన రాష్ట్రానికి చెందిన ముగ్గురి కుటుంబాలకు సీఎం చంద్రబాబు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా...
By అంజి Published on 15 Jun 2024 10:21 AM IST
ప్రజలే మమ్మల్ని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తారు: వైఎస్ జగన్
భవిష్యత్తులో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం, విశ్వాసం తనకు ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి...
By అంజి Published on 15 Jun 2024 7:39 AM IST
ఐటీ శాఖ మంత్రిగా సమర్ధవంతంగా పనిచేస్తా: నారా లోకేష్
గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో తాను నేర్చుకున్న పాఠాలతో మరింత బాధ్యతాయుతంగా, సమర్ధవంతంగా పని చేస్తానన్న నమ్మకం ఉంది అని లోకేష్ తెలిపారు.
By అంజి Published on 15 Jun 2024 6:36 AM IST
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియామకం
ఆంధ్రప్రదేశ్ టీడీపీలో భారీ మార్పు చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 14 Jun 2024 4:46 PM IST














