ఆంధ్రప్రదేశ్ - Page 312
రేపు ప్రధానితో చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయల్దేరారు. జులై 4న ఉ.10.15 గంటలకు ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.
By Medi Samrat Published on 3 July 2024 8:00 PM IST
అమరావతిపై శ్వేతపత్రం విడుదల.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
బుద్ధి, జ్ఞానం ఉన్న ఎవరైనా రాష్ట్ర రాజధానిగా అమరావతిని కాదనలేరని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
By అంజి Published on 3 July 2024 4:05 PM IST
నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడితే మాత్రం ఉపేక్షించేది లేదు
రాష్ట్రంలో వ్యవస్థలన్నీ గాడి తప్పాయని.. 5 ఏళ్ల విధ్వంసానికి ప్రజలు బలవుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
By Medi Samrat Published on 3 July 2024 2:21 PM IST
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి గుడ్న్యూస్.. ఇసుక ఉచితంగా ఇవ్వడంపై సీఎం దిశానిర్దేశం
ఏపీలో సీఎంగా మరోసారి చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
By Srikanth Gundamalla Published on 3 July 2024 8:15 AM IST
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. 10 రోజుల్లోనే మిస్సింగ్ కేసు చేధించిన పోలీసులు
పోలీసులు మనసుపెట్టి సవాల్గా తీసుకుని ఏ కేసునైనా విచారణ చేపడితే ఎలాంటిదైనా త్వరగానే చేదించగలరు.
By Srikanth Gundamalla Published on 3 July 2024 6:35 AM IST
ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు కోసం పోరాటం చేస్తున్నామంటున్న వైసీపీ .. నెరవేరుతుందా..?
ఇటీవల పార్లమెంట్ లో చోటు చేసుకున్న సీన్స్ మనం గమనిస్తే బలమైన ప్రతి పక్షం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది.
By Medi Samrat Published on 2 July 2024 9:45 PM IST
పాలనలో మార్పు స్పష్టంగా కనిపించాలి.. అధికారులు వేగంగా పని చేయాలి : సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో ఇసుక లభ్యత, నూతన ఇసుక పాలసీ, దెబ్బతిన్న రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు
By Medi Samrat Published on 2 July 2024 6:15 PM IST
ఆడపిల్లల భద్రతపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
తమ ప్రభుత్వం ఆడ పిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
By అంజి Published on 2 July 2024 4:45 PM IST
ఏపీలో టీడీపీ హింసకు పాల్పడుతుంది.. రాజ్యసభలో వైసీపీ ఎంపీ
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక కేటగిరీ హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి చేయకుండా వైసీపీ నాయకత్వం, కార్యకర్తలపై అధికార టీడీపీ హింసకు పాల్పడుతోందని వైసీపీ నేత వైవీ...
By Medi Samrat Published on 2 July 2024 4:05 PM IST
నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ, జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థులు
శాసన సభ్యుల కోటాలో శాసనమండలిలో ఏర్పడిన రెండు ఖాళీల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శాసన సభ కమిటీ హాల్ లో నేడు జరిగింది. జనసేన పార్టీ...
By Medi Samrat Published on 2 July 2024 3:38 PM IST
Andhrapradesh: 'మీకు జీతం ఎవరు ఇస్తున్నారు'.. ఎస్ఐపై మంత్రి భార్య దురుసు ప్రవర్తన
రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి సతీమణి తన వెంట స్థానిక ఎస్ఐ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
By అంజి Published on 2 July 2024 11:28 AM IST
'కలిసి మాట్లాడుకుందాం'.. రేవంత్కు చంద్రబాబు లేఖ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ముఖాముఖి సమావేశం కావాలని ప్రతిపాదించారు.
By అంజి Published on 2 July 2024 11:15 AM IST











