ఆంధ్రప్రదేశ్ - Page 311
'మా వాళ్లను కొట్టి మాపై కేసులు పెడుతున్నారు.. ఇది అన్యాయం'.. వైఎస్ జగన్ ఫైర్
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హత్యాయత్నం కేసులో తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.
By అంజి Published on 5 July 2024 7:09 AM IST
ఏపీలో విషాదం.. ముగ్గురు శిశువులకు జన్మనిచ్చి తల్లి మృతి
తొలి కాన్పులోనే ఓ తల్లి ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. ఆ తర్వాత తల్లి తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది.
By అంజి Published on 5 July 2024 6:29 AM IST
పీసీబీ ఫైళ్ళు దగ్ధంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా
కృష్ణా నది కరకట్టపై దగ్ధం చేసిన ఫైళ్ళు, రిపోర్టుల్లో కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)కి సంబధించినవి కూడా ఉండటంతో..
By Medi Samrat Published on 4 July 2024 7:47 PM IST
రైతులకు బకాయిలు చెల్లింపు కోసం రూ.1,000 కోట్లు విడుదల
దేశంలో ఎక్కడా జరగని విధంగా గత ప్రభుత్వ హయాంలో బియ్యం అక్రమ రవాణా జరిగిందని, కాకినాడ పోర్టును అడ్డాగా మార్చుకొని మాజీఎమ్మెల్యే కుటుంబం భారీ అవినీతికి...
By Medi Samrat Published on 4 July 2024 6:15 PM IST
ఆ కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్న వారిలో అత్యధికం మైనర్లే ఉండటం బాధాకరం
రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్ర్రణకు ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీ తొలి సమావేశం గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగింది.
By Medi Samrat Published on 4 July 2024 4:54 PM IST
'టీడీపీకి ఓటు వేయలేదని దాడులా'.. సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి మండిపడ్డారు.
By అంజి Published on 4 July 2024 4:00 PM IST
'ఆర్థిక సహాయం చేయండి'.. ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
రాష్ట్ర పునర్నిర్మాణానికి ఆర్థిక సాయం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు గురువారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని...
By అంజి Published on 4 July 2024 3:45 PM IST
ఊర్లో క్షుద్రపూజల భయం.. గ్రామస్తులంతా జాగారం
ఆ ఊర్లో రాత్రి అయ్యిందంటే చాలు గ్రామస్తులను భయం కమ్మేస్తుంది.
By Srikanth Gundamalla Published on 4 July 2024 1:45 PM IST
'వెనక్కి తగ్గొద్దు.. ముందుకు కదలాలి'.. వైఎస్ జగన్
వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి వెళ్లి పోవాలనుకునేవారిని ఎంతకాలం ఆపగలం, అది వారి ఇష్టమని అన్నారు.
By అంజి Published on 4 July 2024 11:36 AM IST
పిఠాపురంలో స్థలం కొన్న డిప్యూటీ సీఎం పవన్, ధరెంతంటే..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 4 July 2024 6:50 AM IST
రేపు ప్రధానితో చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయల్దేరారు. జులై 4న ఉ.10.15 గంటలకు ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.
By Medi Samrat Published on 3 July 2024 8:00 PM IST
అమరావతిపై శ్వేతపత్రం విడుదల.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
బుద్ధి, జ్ఞానం ఉన్న ఎవరైనా రాష్ట్ర రాజధానిగా అమరావతిని కాదనలేరని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
By అంజి Published on 3 July 2024 4:05 PM IST














