ఆంధ్రప్రదేశ్ - Page 287

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
accident, factory, Pharma City, Anakapalli district, APnews
Anakapalli: ఫార్మా సిటీలోని మరో ఫ్యాక్టరీలో ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు

అనకాపల్లిలో జిల్లాలోని ఫార్మా సిటీలోని మరో ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. సినర్జిన్ యాక్టివ్ ఇన్ గ్రేడియంట్స్ సంస్ధలో గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత...

By అంజి  Published on 23 Aug 2024 10:00 AM IST


artisans, APnews, loan, PM Vishwakarma Yojana, Adaraana Scheme
ఏపీలోని వారికి భారీ గుడ్‌న్యూస్‌.. వడ్డీ లేకుండా రూ.3 లక్షల రుణం

చేతివృత్తుల వారి కోసం కేంద్రం అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ యోజనను రాష్ట్రంలోని 'ఆదరణ' స్కీమ్‌తో అనుసంధానించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం...

By అంజి  Published on 23 Aug 2024 6:11 AM IST


మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా లేవు: వైఎస్ జగన్
మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా లేవు: వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలపై వరుస దాడులు జరుగుతూ ఉన్నాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు.

By Medi Samrat  Published on 22 Aug 2024 6:30 PM IST


తక్షణమే ప‌రిశ్ర‌మ‌ల్లో సేఫ్టీ మెజర్స్ ఆడిట్ చేయండి .. అధికారుల‌కు సీఎం ఆదేశం
తక్షణమే ప‌రిశ్ర‌మ‌ల్లో సేఫ్టీ మెజర్స్ ఆడిట్ చేయండి .. అధికారుల‌కు సీఎం ఆదేశం

ఒక బాధాకరమైన సంఘటన. చాలా బాధేస్తోంది నిన్నటి నుంచి కూడా నేను చూశాను. ఇది ఒక కంపెనీ సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో ఇదొక ఉదాహరణ

By Medi Samrat  Published on 22 Aug 2024 6:15 PM IST


ఆ సమయంలో దాతలకు కేటాయించే గదుల రద్దు : టీటీడీ
ఆ సమయంలో దాతలకు కేటాయించే గదుల రద్దు : టీటీడీ

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అక్టోబ‌రు 4 నుండి 12వ తేదీ వరకు భక్తుల సౌకర్యార్థం టీటీడీలోని వివిధ‌ ట్రస్టులకు, ప‌థ‌కాల‌కు విరాళాలు...

By Medi Samrat  Published on 22 Aug 2024 5:15 PM IST


Achyutapuram, CM Chandrababu, Escientia Advanced Sciences Private Limited, Andhra Pradesh
అచ్యుతాపురం ప్రమాదంలో తీవ్ర గాయాలైన వారికి రూ.50 లక్షలు: సీఎం చంద్రబాబు

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌ ప్రమాద బాధితులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు.

By అంజి  Published on 22 Aug 2024 1:12 PM IST


Atchutapuram, 18 killed in explosion, Escientia Pharma, APnews
Atchutapuram: మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం.. ఎసెన్షియా ఫార్మాపై కేసు నమోదు

అచ్యుతాపురంలోని సెజ్‌లో ప్రమాదం జరిగిన ఎసెన్షియా ఫార్మా కంపెనీపై రాంబిల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

By అంజి  Published on 22 Aug 2024 9:00 AM IST


Tirumala, dams drying, TTD, water conservation,
వర్షాభావ పరిస్థితులు.. ఎండిపోతున్న తిరుమల డ్యామ్‌లు.. నీటి సంరక్షణకు టీటీడీ విజ్ఞప్తి

తిరుపతి: వర్షాభావ పరిస్థితుల కారణంగా తిరుమలలో డ్యామ్‌లు ఎండిపోతున్నాయి.

By అంజి  Published on 22 Aug 2024 8:25 AM IST


CM Chandrababu, sand offline booking process, APnews
ఇసుక ఆఫ్‌లైన్‌ బుకింగ్‌ ప్రక్రియ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

రేపటి నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ఇసుక ఆఫ్‌లైన్‌ బుకింగ్‌ ప్రక్రియ మొదలు కానుంది. సీఎం ఆదేశాలతో ఇసుక రవాణాదారులతో ఇవాళ కలెక్టర్లు సమావేశం కానున్నారు.

By అంజి  Published on 22 Aug 2024 7:32 AM IST


Blast, Achyutapuram pharma company, Prime Minister modi, compensation, APnews
Andhrapradesh: ఫార్మా కంపెనీలో పేలుడు.. మృతుల కుటుంబాలకు ప్రధాని పరిహారం

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.

By అంజి  Published on 22 Aug 2024 6:37 AM IST


తిరుమ‌ల‌లో 130 రోజులకు మాత్రమే నీరు ఉంది.. భక్తులు, స్థానికులు పొదుపుగా వినియోగించండి : టీటీడీ
తిరుమ‌ల‌లో 130 రోజులకు మాత్రమే నీరు ఉంది.. భక్తులు, స్థానికులు పొదుపుగా వినియోగించండి : టీటీడీ

ఇప్పటి వరకూ కురిసిన తక్కువ వర్షపాతం కారణంగా తిరుమలలోని స్థానికులు, యాత్రికుల నీటి అవసరాలను తీర్చడానికి.. తిరుమలలోని ఐదు ప్రధాన డ్యామ్‌లలో లభ్యమయ్యే...

By Medi Samrat  Published on 21 Aug 2024 8:46 PM IST


అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలి 14 మంది మృతి
అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలి 14 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో బుధ‌వారం మధ్యాహ్నం రియాక్టర్ పేలడంతో ఘోర ప్రమాదం జరిగింది

By Medi Samrat  Published on 21 Aug 2024 7:30 PM IST


Share it