ఆంధ్రప్రదేశ్ - Page 286
ప్రేమ జంటకు సాయం.. ఇంటిపై దాడి చేసిన అమ్మాయి బంధువులు
ప్రేమ జంటకు సాయం చేసిన ఒక కుటుంబం చిక్కుల్లో పడింది.
By Srikanth Gundamalla Published on 25 Aug 2024 11:00 AM IST
ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ప్రభుత్వం గుడ్న్యూస్
ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 25 Aug 2024 6:54 AM IST
28న తిరుమల శ్రీవారి కానుకల వేలం
తిరుమలలోని వెంకటేశ్వర స్వామికి సమర్పించిన కానుకలకు సంబంధించి టీటీడీ వేలంపాటను నిర్వహిస్తూ ఉన్న సంగతి తెలిసిందే
By Medi Samrat Published on 24 Aug 2024 8:45 PM IST
సంచలన నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్.. వారికి కీలక బాధ్యతలు
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి 15 పార్టీ అనుబంధ విభాగాలకు కొత్త అధిపతులను నియమించారు
By Medi Samrat Published on 24 Aug 2024 3:06 PM IST
జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఎక్కడికి పయనమయ్యారంటే..!
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు
By Medi Samrat Published on 24 Aug 2024 2:23 PM IST
సచివాలయ ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చింది.
By అంజి Published on 24 Aug 2024 6:33 AM IST
తిరుమలో విషాదం.. మెట్ల దారిలో గుండెపోటుతో నవవరుడి మృతి
తిరుమల అలిపిరి మెట్లదారిలో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనానికి నడిచి వస్తున్న నవవరుడు గుండెపోటుతో మృతి చెందాడు.
By అంజి Published on 24 Aug 2024 6:20 AM IST
పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట.. షరతులు ఇవే.!
వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది
By Medi Samrat Published on 23 Aug 2024 8:15 PM IST
37 ఏళ్ల వయసులోనే నటుడు నిర్మల్ కన్నుమూత
మలయాళ నటుడు నిర్మల్ బెన్నీ కన్నుమూశారు. ఆగస్టు 23, శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు
By Medi Samrat Published on 23 Aug 2024 7:15 PM IST
గుడ్ న్యూస్.. ఏపీలో 488 ఉద్యోగాలకు నోటిఫికేషన్
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది
By Medi Samrat Published on 23 Aug 2024 6:45 PM IST
నేనే వచ్చి ధర్నా చేస్తా: వైఎస్ జగన్
అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు
By Medi Samrat Published on 23 Aug 2024 2:15 PM IST
Anakapalli: ఫార్మా బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద ఘటనలో గాయపడ్డ వారిని ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో వైఎస్ జగన్ పరామర్శించారు.
By అంజి Published on 23 Aug 2024 12:25 PM IST














