ఆంధ్రప్రదేశ్ - Page 273
Panchjanya : హిందువుల విశ్వాసానికి జగన్ ప్రభుత్వం అన్యాయం చేసింది
తిరుపతి లడ్డూ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వాడారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు...
By Medi Samrat Published on 20 Sept 2024 12:44 PM IST
'తిరుపతి లడ్డూలలో బీఫ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్'.. ల్యాబ్ రిపోర్ట్ తప్పయ్యే అవకాశం
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ఆలయంలో భక్తులకు ప్రసాదంగా అందించే లడ్డూలలో జంతువుల కొవ్వులు, చేప నూనెలు ఉన్నాయని ల్యాబ్ నివేదిక ధృవీకరించింది.
By అంజి Published on 20 Sept 2024 8:15 AM IST
Andhrapradesh: మహిళల ఖాతాల్లోకి రూ.1,500.. త్వరలోనే మార్గదర్శకాలు
ఆడబిడ్డ నిధి కింద 18 - 59 ఏళ్ల మహిళల ఖాతాల్లో నెలకు రూ.1500 చొప్పున జమ చేయడంపై మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
By అంజి Published on 20 Sept 2024 7:30 AM IST
నేటి నుంచి ఆన్లైన్లో ఇసుక బుకింగ్.. అందుబాటులోకి పోర్టల్
అమరావతి: ఇసుక బుకింగ్ కోసం రూపొందించిన ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ నేడు అందుబాటులోకి రానుంది.
By అంజి Published on 20 Sept 2024 6:29 AM IST
దుప్పికొమ్ము ఆకారంలో రాయి.. వైజాగ్ లో అరుదైన శస్త్ర చికిత్స
కిడ్నీలలో రాళ్లు ఉంటే రోగులు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అయితే దాదాపు కిడ్నీ సైజు ఓ రాయి ఉందంటే!! వామ్మో అని అనిపిస్తుంది
By న్యూస్మీటర్ తెలుగు Published on 19 Sept 2024 8:41 PM IST
ఏపీకి భారీ విరాళం అందించిన అదానీ గ్రూప్
ఆంధ్రప్రదేశ్లో వరద సహాయక చర్యలకు మద్దతుగా అదానీ గ్రూప్ భారీ విరాళాన్ని అందించింది
By Medi Samrat Published on 19 Sept 2024 7:38 PM IST
చంద్రబాబు తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా? : వైవీ సుబ్బారెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నాసిరకం పదార్థాలతో లడ్డూ తయారు చేసేవారని బుధవారం జరిగిన టీడీపీ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు
By Medi Samrat Published on 19 Sept 2024 5:30 PM IST
హోం మంత్రి అనితను కలిసిన ముంబయ్ నటి జెత్వాని
ముంబయ్ నటి జెత్వాని కేసులో ఎంతటివారున్నా చట్టపరంగా శిక్షపడేలా చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు
By Medi Samrat Published on 19 Sept 2024 4:22 PM IST
ఏపీలో వైన్ షాప్స్ తెరిచే సమయాలు ఇవే.!
ఆంధ్రప్రదేశ్ లోని మందుబాబులకు గుడ్ న్యూస్. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు లిక్కర్ షాపులను తెరిచి ఉంచనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది
By Medi Samrat Published on 19 Sept 2024 4:12 PM IST
తిరుమలను అపవిత్రం చేస్తూ.. టీడీపీ, వైసీపీ నీచ రాజకీయాలు: షర్మిల
తిరుమలను అపవిత్రం చేస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఫైరయ్యారు.
By అంజి Published on 19 Sept 2024 12:07 PM IST
తిరుమల లడ్డూపై అపవిత్రం ఆరోపణలు.. చంద్రబాబు, లోకేష్కు వైసీపీ సవాల్
తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు.
By అంజి Published on 19 Sept 2024 7:36 AM IST
మందుబాబులకు శుభవార్త.. నాణ్యమైన మద్యం.. రూ.99కే క్వార్టర్
కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. మద్యం ధరలు, రిటైల్ వ్యాపారం, పన్నులపై కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సులకు...
By అంజి Published on 19 Sept 2024 6:45 AM IST














