ఆంధ్రప్రదేశ్ - Page 249
ఇంకా పాత వాసన బాగా ఉంది.. అధికారులపై హోం మంత్రి ఆగ్రహం
పాయకరావుపేట పట్టణంలో పంచాయితీ రాజ్ ప్రభుత్వ గెస్ట్ హౌస్ వద్ద ఏడాది మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీని హోం మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు.
By Kalasani Durgapraveen Published on 1 Nov 2024 5:59 PM IST
రేపటి నుంచే "ప్రజా వేదిక".. పాల్గొనే మంత్రులు, నాయకుల షెడ్యూల్ ఇదే..!
తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో “ప్రజా వేదిక” కార్యక్రమం నిర్వహించబడుతుంది.
By Kalasani Durgapraveen Published on 1 Nov 2024 5:34 PM IST
'టీ' పెట్టిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు.
By Kalasani Durgapraveen Published on 1 Nov 2024 4:25 PM IST
తిరుమలలో పనిచేసే వారందరూ హిందువులై ఉండాలి: బీఆర్ నాయుడు
శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన తిరుమలలో పనిచేసే వారంతా హిందువులే ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు ఛైర్మన్గా నూతనంగా నియమితులైన బిఆర్...
By అంజి Published on 1 Nov 2024 10:11 AM IST
టెన్త్, ఇంటర్ విద్యార్థులకు అలర్ట్
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపుకు షెడ్యూల్ విడుదల అయ్యింది.
By అంజి Published on 1 Nov 2024 8:45 AM IST
Andhrapradesh: స్కూటర్పై బాణాసంచా తీసుకెళ్తుండగా పేలుడు.. వ్యక్తి మృతి
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. దీపావళి పండుగ రోజున స్కూటర్పై తీసుకెళ్తున్న చేతితో తయారు చేసిన బాణాసంచా పేలడంతో ఓ వ్యక్తి...
By అంజి Published on 1 Nov 2024 6:23 AM IST
వైసీపీ అలా అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్.. షర్మిల కౌంటర్
జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసేందుకు కుట్ర జరుగుతుందని వైసీపీ అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 30 Oct 2024 3:46 PM IST
దీపం-2 పథకానికి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది.
By Medi Samrat Published on 30 Oct 2024 2:02 PM IST
బ్రాండ్ ఏపీని నిర్మించేందుకు.. పెప్సికో మాజీ సీఈవో మద్ధతు కోరిన లోకేష్
ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ నిర్మాణానికి సహకరించాలని పెప్సికో మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) ఇంద్రా నూయిని ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్...
By అంజి Published on 30 Oct 2024 1:30 PM IST
Andhrapradesh: 16,347 టీచర్ పోస్టులు.. 6వ తేదీన నోటిఫికేషన్!
సీఎం చంద్రబాబు సర్కార్.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పట్టాలు ఎక్కిస్తోంది. 16,347 పోస్టులతో నవంబర్ 6వ తేదీన మెగా డీఎస్సీ నోటిఫికేషన్...
By అంజి Published on 30 Oct 2024 9:58 AM IST
రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్
రైలు ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే రైల్వే.. పండుగల సీజన్ కావటంతో రద్దీ నియంత్రణకు...
By అంజి Published on 30 Oct 2024 7:24 AM IST
వైఎస్ఆర్.. కుటుంబ ఆస్తులను పంచలేదు: విజయమ్మ
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్న సమయంలో కుటుంబ ఆస్తులను తన ఇద్దరు పిల్లలకు పంచలేదని ఆయన భార్య వైఎస్ విజయమ్మ తెలిపారు.
By అంజి Published on 30 Oct 2024 6:42 AM IST














