ఆంధ్రప్రదేశ్ - Page 241
త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బుల జమ: మంత్రి అచ్చెన్న
వర్షాభావం వల్ల పలు జిల్లాల్లో 1.06 లక్షల హెక్టార్లలో పంట నాశనమైందని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో తెలిపారు.
By అంజి Published on 15 Nov 2024 1:13 PM IST
ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెస్తున్నాం.. దడ పుట్టించేలా శిక్షలు: మంత్రి అనగాని
రాష్ట్రంలో జరిగిన భూకబ్జాలపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు జరిగాయి. ఎమ్మెల్సీల ప్రశ్నలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వంలో 13.59...
By అంజి Published on 15 Nov 2024 12:30 PM IST
రైతులకు అలర్ట్.. నేటి నుంచి ఈ-పంట నమోదు
రబీ సీజన్కు సంబంధించి సాగు చేసిన ప్రతి పైరునై నమోదు చేసే ఈ - పంట కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు పంటల బీమా...
By అంజి Published on 15 Nov 2024 7:42 AM IST
Andhrapradesh: వృద్ధులకు గుడ్న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీ
సీనియర్ సిటిజన్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ...
By అంజి Published on 15 Nov 2024 7:07 AM IST
ఈ ఏడాది 'ఈఏపీసెట్' రాసే విద్యార్ధులకు మంత్రి నారాయణ గుడ్న్యూస్
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంపొందించేందుకు నారాయణ విద్యాసంస్థలు నుంచి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు
By Kalasani Durgapraveen Published on 14 Nov 2024 6:30 PM IST
'ఆర్ఆర్ఆర్' సినిమాలాగే 'పొలిటికల్ ట్రిపుల్ ఆర్' సంచలనం సృష్టించారు : సీఎం చంద్రబాబు
ఎంతో మంది యువ నాయకులకు రఘురామకృష్ణరాజు ఆదర్శంగా నిలుస్తారు’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
By Medi Samrat Published on 14 Nov 2024 5:57 PM IST
'ఇళ్లపట్టాల పేరుతో రూ.2 లక్షల కోట్ల స్కామ్'.. ఎమ్మెల్యే బండారు సంచలన ఆరోపణలు
టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అసెంబ్లీ వేదికగా గత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.
By అంజి Published on 14 Nov 2024 12:01 PM IST
Video : 3.55 ఎకరాల్లో గంజాయి సాగు.. డ్రోన్లు పట్టేశాయ్..!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో డ్రోన్లతో గంజాయి సాగును అరికట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుంది.
By Kalasani Durgapraveen Published on 14 Nov 2024 10:45 AM IST
ప్రజాపక్షం అనిపించుకోండి.. జగన్కు షర్మిల సలహా
APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మరోమారు తన అన్నపై విమర్శలకు దిగారు. బడ్జెట్పై జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు.
By Kalasani Durgapraveen Published on 14 Nov 2024 10:14 AM IST
విశాఖ వాసులకు గుడ్న్యూస్.. రూ.11,498 కోట్లతో తొలిదశ మెట్రో
విశాఖ వాసులకు గుడ్న్యూస్. విశాఖలో 76.90 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్టుపై పంపిన డీపీఆర్ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర పురపాలక శాఖ...
By అంజి Published on 14 Nov 2024 7:28 AM IST
Andhrapradesh: ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన
16 వేల పైచిలుకు పోస్టుల భర్తీ కోసం త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ప్రకటించారు.
By అంజి Published on 14 Nov 2024 6:55 AM IST
ఏపీ, తెలంగాణలోని టెన్త్, ఇంటర్ విద్యార్థులకు అలర్ట్
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈ నెల 18వ తేదీ వరకు ప్రభుత్వ పరీక్షల విభాగం గడువు ఇచ్చింది.
By అంజి Published on 14 Nov 2024 6:37 AM IST














