ఆంధ్రప్రదేశ్ - Page 242
మోసాలు బయటపడతాయనే జాప్యం చేశారు : జగన్
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు.
By Medi Samrat Published on 13 Nov 2024 7:57 PM IST
2,200 మొబైల్ ఫోన్లు.. ఓనర్ల దగ్గరికి చేరాయ్..!
అనకాపల్లి జిల్లా పోలీసులు చోరీకి గురైన రూ.కోటికి పైగా విలువైన 2,200 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
By Medi Samrat Published on 13 Nov 2024 7:26 PM IST
'ఆ వ్యవహారాల్లో తలదూర్చొద్దు'.. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్వీట్ వార్నింగ్
కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఓట్లేసి గెలిపించినందుకు.. తమ ఎమ్మెల్యే శాసనసభలో ఏం మాట్లాడుతున్నారోనని నియోజకవర్గ...
By అంజి Published on 13 Nov 2024 6:41 AM IST
20 లక్షల ఉద్యోగాల కల్పనకు ఇది ముందడుగు : నారా లోకేష్
రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థతో జరిగిన నేటి ఒప్పందం 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ఇది ముందడుగని మంత్రి నారా లోకేష్ అన్నారు
By Medi Samrat Published on 12 Nov 2024 8:00 PM IST
సజ్జల భార్గవ్ రెడ్డిని అరెస్టు చేయబోతున్నారా.?
పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తల అరెస్టులు జరుగుతూ ఉండడంతో ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి.
By Medi Samrat Published on 12 Nov 2024 7:35 PM IST
ముసుగు వేసి మరీ మీడియా ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముంది: అంబటి రాంబాబు
వర్రా రవీంద్రారెడ్డిని రాత్రి ఎందుకు అరెస్ట్ చేశారు.? ముసుగు వేసి మీడియా ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని అంబటి రాంబాబు ప్రశ్నించారు
By Medi Samrat Published on 12 Nov 2024 7:30 PM IST
ఇది బడ్జెట్ కాదు.. మరో మ్యానిఫెస్టో : షర్మిల
ఏపీ బడ్జెట్పై షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది బడ్జెటో.. మ్యానిఫెస్టోనో ప్రజలకు క్లారిటీ లేదని అన్నారు.
By Kalasani Durgapraveen Published on 12 Nov 2024 3:26 PM IST
వీళ్ళు విషనాగులు.. వారి వెనుక ఉన్న అనకొండను పట్టుకోవాలి : వైఎస్ షర్మిల
సోషల్ మీడియాలో నేను ఒక బాధితురాలిని అని వైఎస్ షర్మిల చెప్పారు
By Medi Samrat Published on 12 Nov 2024 3:09 PM IST
హోటళ్ల నుంచి సోలార్ పవర్ ప్లాంట్ల వరకు.. ఏపీలో భారీ పెట్టుబడులకు సిద్ధమైన టాటా గ్రూప్
రాష్ట్రంలో 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు టాటా పవర్ ఆలోచిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
By అంజి Published on 12 Nov 2024 9:15 AM IST
Andhrapradesh: ఇళ్లు లేని వారికి శుభవార్త
నిన్నటి బడ్జెట్ రాష్ట్రంలో ఇల్లు లేని వారికి శుభవార్త చెప్పింది. రాబోయే ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
By అంజి Published on 12 Nov 2024 6:35 AM IST
రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి మొహం చాటేశారు : హోం మంత్రి అనిత
ఐదేళ్ల జగన్ పాలనలో జరిగిన విధ్వంసంతో పతన స్థాయికి తిరోగమించిన ఆంధ్రప్రదేశ్ ను తిరిగి పతాక స్థాయికి చేర్చే విధంగా 2024 - 25 బడ్జెట్ ఉందని రాష్ట్ర హోం...
By Medi Samrat Published on 11 Nov 2024 7:15 PM IST
రాం గోపాల్ వర్మకు షాక్.. కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై పోలీసు కేసు నమోదైంది. నటుడు పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడుకు సంబంధించిన చిత్రాలను మార్ఫింగ్ చేసి కూడా రామ్...
By Kalasani Durgapraveen Published on 11 Nov 2024 4:22 PM IST














