ఆంధ్రప్రదేశ్ - Page 240
Video: ఏపీలో అఘోరి అరాచకం.. పోలీసులపై దాడి
ఏపీలో అఘోరి అరాచకం సృష్టించింది. ఇవాళ ఉదయం మంగళగిరిలో కారు వాష్ చేయిస్తుండగా తనను వీడియో తీశాడంటూ ఓ జర్నలిస్టుపై దాడి చేసింది.
By అంజి Published on 18 Nov 2024 11:33 AM IST
తిరుమలలో హిందూయేతర మత ప్రచారంపై విచారణ
తిరుమలలో హిందూయేతర మత ప్రచారం జరుగుతోందన్న ఆరోపణలపై తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం విచారణ చేపట్టింది.
By అంజి Published on 18 Nov 2024 8:00 AM IST
Andhrapradesh: స్కూళ్ల టైమింగ్స్ మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే
రాష్ట్రంలో ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్కూళ్లు నడుస్తుండగా దాన్ని సాయంత్రం 5 గంటల వరకు విద్యాశాఖ పొడిగించింది.
By అంజి Published on 18 Nov 2024 7:35 AM IST
రైతు Hi అంటే చాలు.. ధాన్యం కొనుగోలు చకచకా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ, రైతుల సమయం వృథా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నామని రాష్ట్ర...
By Kalasani Durgapraveen Published on 17 Nov 2024 4:41 PM IST
తమ్ముడి కుమారులను అక్కున జేర్చుకుని ఓదార్చిన చంద్రబాబు
తన తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు కన్నుమూసిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ నుంచి హుటాహుటీన హైదరాబాద్ చేరుకున్నారు.
By Medi Samrat Published on 16 Nov 2024 8:15 PM IST
పోసాని కృష్ణమురళిపై మరో కేసు
ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేశారు. కడప జిల్లాలోని రిమ్స్ పోలీస్ స్టేషన్లో తాజాగా కేసు నమోదైంది
By Medi Samrat Published on 16 Nov 2024 2:54 PM IST
ఉపాధ్యాయులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 లక్షల మందికి పైగా ఉపాధ్యాయులకు మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ శుబావార్త చెప్పారు.
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 7:54 AM IST
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు
అమరావతిని అంతర్జాతీయస్థాయి నగరం తీర్చిదిద్దడంతోపాటు వివిధ రంగాల్లో అధునాతన సాంకేతికత, పరిశోధనల ఫలాలను ఎపి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు దేశంలోనే...
By Medi Samrat Published on 15 Nov 2024 8:45 PM IST
రేపటి నుంచే ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ప్రారంభం.. నెలకు రూ.1500 స్టైఫండ్.. పుస్తకాలకు మరో రూ.1000
రాష్ట్రంలో ఉన్న 26 జిల్లా కేంద్రాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి...
By Medi Samrat Published on 15 Nov 2024 8:15 PM IST
కూటమి ప్రభుత్వం హయాంలో గిరిజనులకు మహర్దశ : కేంద్ర మంత్రి పెమ్మసాని
కూటమి ప్రభుత్వ హయాంలో గిరిజనులకు మహర్దశ అని.. వచ్చే అయిదేళ్లలో రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులపై ప్రత్యేక...
By Kalasani Durgapraveen Published on 15 Nov 2024 6:15 PM IST
తల్లి వ్యక్తిత్వాన్నే హననం చేయించినవారు నాయకులా.? : సీఎం చంద్రబాబు
వైసీపీ అధినేత జగన్ సోషల్ మీడియా సైకోలను తయారు చేశారని సీఎం చంద్రబాబు అన్నారు.
By Medi Samrat Published on 15 Nov 2024 5:51 PM IST
రెండు రోజులు వారికి మద్దతుగా ప్రచారం చేయనున్న పవన్ కళ్యాణ్..!
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నవంబర్ 16, 17 తేదీలలో రెండు రోజులపాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
By Medi Samrat Published on 15 Nov 2024 2:32 PM IST














