ఆంధ్రప్రదేశ్ - Page 236
వాసన్న ఈ స్థాయికి దిగజారుతాడని మేం కలలో కూడా ఊహించలేదు
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని వైఎస్సార్సీ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి విమర్శించారు.
By Medi Samrat Published on 25 Nov 2024 8:30 AM IST
విశాఖపట్నం రానున్న ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం రానున్నారు. ఈ నెల 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన ఖరారు అయింది.
By Medi Samrat Published on 24 Nov 2024 9:00 PM IST
విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు
విజయవాడ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా ప్రజలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు.
By Kalasani Durgapraveen Published on 24 Nov 2024 9:45 AM IST
టీటీడీకి భారీ విరాళం అందించిన భక్తుడు
చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలోని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు, టీటీడీకి చెందిన ప్రాణదాన ట్రస్టుకు...
By Kalasani Durgapraveen Published on 24 Nov 2024 9:13 AM IST
అనంతపురం జిల్లా రోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన
ఏపీలోని అనంతపురం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Kalasani Durgapraveen Published on 23 Nov 2024 6:59 PM IST
అమిత్ షాకు చంద్రబాబు ఫోన్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు.
By Kalasani Durgapraveen Published on 23 Nov 2024 3:53 PM IST
ఏదో మతలబు ఉందనిపించే సంతకం చేయలేదు.. బాలినేని సంచలనం..!
సంచలనం రేపుతున్న అదానీ గ్రూప్ సౌరవిద్యుత్ ఒప్పందానికి సంబంధించి నాటి ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక విషయాలను వెల్లడించారు.
By Kalasani Durgapraveen Published on 23 Nov 2024 1:15 PM IST
తిరుపతికి చేరుకున్న సిట్ బృందం
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారన్న అంశంపై సీబీఐ పర్యవేక్షణలో విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
By Kalasani Durgapraveen Published on 23 Nov 2024 10:45 AM IST
గుడ్న్యూస్.. రాష్ట్రానికి రూ. 4,38,400 కోట్ల పెట్టబడులు.. భారీగా ఉద్యోగావకాశాలు
డిసెంబర్ 1 నుంచి నేను కూడా గేర్ మార్చుతా.. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని చరిత్ర సృష్టించాలని సీఎం చంద్రబాబు అన్నారు.
By Medi Samrat Published on 23 Nov 2024 6:39 AM IST
28 నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను నవంబరు 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు...
By Medi Samrat Published on 22 Nov 2024 7:00 PM IST
అదానీ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అదానీ వ్యవహారంపై స్పందించారు. ఏపీ శాసనసభలో పలువురు సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ అంశంపై...
By Medi Samrat Published on 22 Nov 2024 5:30 PM IST
ఆ వీడియో చూపించి జగన్ సానుభూతి పొందాలని చూస్తున్నారు : షర్మిల
సోషల్ మీడియాలో ట్రోలింగ్ విషయమై వైఎస్ జగన్పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 22 Nov 2024 3:36 PM IST














