ఆంధ్రప్రదేశ్ - Page 237
మూడు వారాల్లోనే 50 లక్షల మైలురాయిని చేరుకున్న దీపం-2
దీపం-2 పథకం ద్వారా లబ్ధిపొందిన వారి సంఖ్య మూడు వారాల్లోనే 50 లక్షల మైలురాయిని చేరుకోవడం గర్వకారణమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు,...
By Kalasani Durgapraveen Published on 22 Nov 2024 12:45 PM IST
Video : వివాహ వేడుకలో విషాదం.. స్నేహితుడికి గిప్ట్ ఇస్తూ వేదికపైనే..
ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో వివాహ వేడుక విషాదంగా మారింది. తన స్నేహితుడికి గిప్ట్ ఇస్తుండగా వేదికపైనే కుప్పకూలిన వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు
By Medi Samrat Published on 22 Nov 2024 10:00 AM IST
అదానీతో ఎలాంటి డైరెక్ట్ ఒప్పందం చేసుకోలేదు : వైసీపీ క్లారిటీ
2021లో ఆంధ్రప్రదేశ్కు 7,000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎలాంటి తప్పు చేయలేదని వైఎస్సార్సీపీ వివరణ ఇచ్చింది.
By Medi Samrat Published on 22 Nov 2024 8:52 AM IST
మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. ఆ తేడా లేకుండా అందరికీ విద్యుత్ సబ్సిడీ
మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి అవకాశాల కోసం సుస్థిరమైన మత్స్య రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్,...
By Medi Samrat Published on 22 Nov 2024 7:30 AM IST
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం బంఫరాఫర్.. ఒక నెల తీసుకోకపోయిన టెన్షన్ అవసరం లేదు..!
రాష్ట్రంలో పెన్షన్ దారులకు పెన్షన్ల పంపిణీని సరళతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంది
By Medi Samrat Published on 22 Nov 2024 6:45 AM IST
ఇక నుంచి రాజకీయాలు మాట్లాడను : పోసాని
వైసీపీకి మద్దతుగా ఎన్నికల ముందు తీవ్రస్థాయిలో అప్పటి ప్రతిపక్షాలపై విరుచుకుపడిన టాలీవుడ్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం...
By Medi Samrat Published on 21 Nov 2024 9:15 PM IST
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు.. 1 లక్షా 6 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఎన్టీపీసీ సంస్థ తన ‘ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్’ ఆధ్వర్యాన భారీ పెట్టుబుడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.
By Medi Samrat Published on 21 Nov 2024 8:30 PM IST
గుడ్న్యూస్.. త్వరలో పోలీస్ శాఖలో 6,100 పోస్టుల భర్తీ
హైదరాబాద్ లో విద్వేషాలు, మత కలహాలు, సీమలో ఫ్యాక్షన్, విజయవాడలో రౌడీయిజం ఉండేది.. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటే తప్ప పెట్టుబడులు రావని ఆలోచించి మనతన...
By Medi Samrat Published on 21 Nov 2024 8:00 PM IST
చేనేత కార్మికులకు గుడ్న్యూస్.. 90 శాతం సబ్సిడీతో పనిముట్లు
త్వరలోనే నూతన టెక్స్ టైల్ప్ పాలసీ తీసుకురానున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు.
By Medi Samrat Published on 21 Nov 2024 4:15 PM IST
కర్నూలులో హైకోర్టు బెంచ్.. అసెంబ్లీ తీర్మానాన్ని హైకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి పంపుతాం : సీఎం
ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
By Kalasani Durgapraveen Published on 21 Nov 2024 3:45 PM IST
Andhrapradesh: డీఎస్సీ నోటిఫికేషన్ మరింత ఆలస్యం
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. నవంబర్ 6న నోటిఫికేషషన్ విడుదల కావాల్సి ఉండగా.. ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ...
By అంజి Published on 21 Nov 2024 1:30 PM IST
Andhrapradesh: కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్
పోలీస్ శాఖలో నియామకాలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ నియాకాలను పూర్తి చేస్తామని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు తాజాగా...
By అంజి Published on 21 Nov 2024 10:15 AM IST














