ఆంధ్రప్రదేశ్ - Page 231
ఏపీ సేఫ్ జోన్లోనే ఉంది.. భూప్రకంపనలపై విపత్తుల నిర్వహణ సంస్థ ఏం చెబుతుందంటే..
బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా నుంచి విశాఖ జిల్లా వరకు స్వల్పంగా సంభవించిన భూప్రకంపనలు రిక్టర్ స్కేలుపై మూడు పాయింట్లలోపే నమోదై...
By Medi Samrat Published on 4 Dec 2024 8:00 PM IST
చివరి నిమిషంలో పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం వాయిదా
'ప్రోబా-3'లో కొన్ని లోపాల కారణంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) PSLV-C59 ప్రయోగాన్ని వాయిదా వేసింది.
By Medi Samrat Published on 4 Dec 2024 6:15 PM IST
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భూకంపం వచ్చే అవకాశం: ఎన్జీఆర్ఐ
తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వారాల్లో మరోసారి భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త డాక్టర్ శేఖర్ అంచనా వేశారు. అయితే ప్రస్తుతంతో...
By అంజి Published on 4 Dec 2024 12:30 PM IST
5.3 తీవ్రతతో భూకంపం.. తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి!
తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
By అంజి Published on 4 Dec 2024 9:42 AM IST
మాజీ సీఐడీ చీఫ్ సంజయ్పై సస్పెన్షన్ వేటు
ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించినందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్...
By Medi Samrat Published on 4 Dec 2024 9:00 AM IST
AP Cabinet: గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఇళ్ల నిర్మాణానికి రెండేళ్ల గడువు పొడిగింపు
పలు కారణాలతో ప్రభుత్వం కేటాయించినా ఇళ్ల నిర్మాణాలు చేపట్టని వారికి రాష్ట్రప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఇళ్ల నిర్మాణ గడువును మరో రెండేళ్లు...
By అంజి Published on 4 Dec 2024 7:42 AM IST
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ చెప్పింది. ఇకపై శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు టీటీడీ సిద్ధమైంది.
By అంజి Published on 4 Dec 2024 6:39 AM IST
ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలివే..!
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది.
By Medi Samrat Published on 3 Dec 2024 5:30 PM IST
రామ్గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్
సినీ నిర్మాత, దర్శకుడు రామ్గోపాల్ వర్మపై నమోదైన కేసుల్లో రాష్ట్ర పోలీసులు వారం రోజుల పాటు బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం...
By అంజి Published on 3 Dec 2024 9:35 AM IST
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్మే షాపులకు బిగ్ షాక్
మద్యం దుకాణాల్లో అధిక ధర వసూలు చేసిన వారిపై ఐదు లక్షల రూపాయల జరిమానా విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 3 Dec 2024 9:00 AM IST
Andhrapradesh: ప్రభుత్వాసుత్రుల్లో భారీగా డాక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు
ప్రభుత్వ ఆసుత్రుల్లో డాక్టర్ల పోస్టుల భర్తీకి విడివిడిగా రెండు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.
By అంజి Published on 3 Dec 2024 6:38 AM IST
సీఎం అధ్యక్షతన సీఆర్డీయే సమావేశం.. 23 అంశాలకు అధారిటీ ఆమోదం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీయే 41వ అధారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 23 అంశాలకు అధారిటీ ఆమోదం తెలిపింది.
By Medi Samrat Published on 2 Dec 2024 9:15 PM IST














