ఆంధ్రప్రదేశ్ - Page 230
శ్రీవారి ఆలయం నుండి పద్మావతి అమ్మవారికి సారె
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె...
By Kalasani Durgapraveen Published on 6 Dec 2024 3:15 PM IST
విజయసాయి రెడ్డిపై విరుచుకుపడ్డ బుద్ధా వెంకన్న
వైసీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిపై ఏపీ టీడీపీ నేత బుద్ధ వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
By Kalasani Durgapraveen Published on 6 Dec 2024 3:01 PM IST
నేడు విశాఖ డీప్ టెక్ ఇన్నోవేషన్ సదస్సుకు హాజరుకానున్న సీఎం
నేడు విశాఖలో GFST (గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ ఫర్మేషన్) నిర్వహిస్తున్న సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు.
By Medi Samrat Published on 6 Dec 2024 8:22 AM IST
Andhrapradesh: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
By అంజి Published on 6 Dec 2024 7:42 AM IST
ఏపీ ప్రభుత్వం శుభవార్త.. త్వరలో రైతులకు రూ.20,000
వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాశనం చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వ్యవసాయ రంగాన్ని తమ ప్రభుత్వం గాడిలో పెడుతోందని...
By అంజి Published on 6 Dec 2024 6:36 AM IST
ఏపీ ప్రభుత్వంతో గూగుల్ సంస్థ కీలక ఒప్పందం
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన తొలి అడుగు...
By Medi Samrat Published on 5 Dec 2024 6:07 PM IST
14 నుండి సాగునీటి సంఘాలకు ఎన్నికలు
ఈ నెల 14 నుండి సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు తెలిపారు.
By Medi Samrat Published on 5 Dec 2024 3:56 PM IST
'పుష్ప-2': వైసీపీ - జనసేన మధ్య ఫ్లెక్సీ వార్
'పుష్ప-2' సినిమా విడుదల సందర్భంగా పలుచోట్ల వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీ వార్ జరిగింది.
By అంజి Published on 5 Dec 2024 11:47 AM IST
ఏపీ రైతులకు గుడ్న్యూస్.. వ్యవసాయానికి మరిన్ని రుణాలు ఇవ్వనున్న నాబార్డ్
ఏపీ రైతులకు గుడ్న్యూస్.. వ్యవసాయానికి మరిన్ని రుణాలు ఇవ్వనున్న నాబార్డ్
By అంజి Published on 5 Dec 2024 7:40 AM IST
ఏ ఒక్క రైతు అధైర్యపడవద్దు.. కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి నాదెండ్ల మనోహర్
'రైతు పండించిన చివరి బస్తా వరకు కొనుగోలు చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి బస్తాకు కనీస మద్దతు ధర చెల్లించే కొనుగోలు చేసే బాధ్యతను...
By Medi Samrat Published on 4 Dec 2024 9:15 PM IST
ఏపీ సేఫ్ జోన్లోనే ఉంది.. భూప్రకంపనలపై విపత్తుల నిర్వహణ సంస్థ ఏం చెబుతుందంటే..
బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా నుంచి విశాఖ జిల్లా వరకు స్వల్పంగా సంభవించిన భూప్రకంపనలు రిక్టర్ స్కేలుపై మూడు పాయింట్లలోపే నమోదై...
By Medi Samrat Published on 4 Dec 2024 8:00 PM IST
చివరి నిమిషంలో పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం వాయిదా
'ప్రోబా-3'లో కొన్ని లోపాల కారణంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) PSLV-C59 ప్రయోగాన్ని వాయిదా వేసింది.
By Medi Samrat Published on 4 Dec 2024 6:15 PM IST














