ఆంధ్రప్రదేశ్ - Page 14
నిరక్షరాస్యులు 30 గంటల్లోనే తెలుగు చదవడం నేర్చుకున్నారు..ఎలా అంటే?
అక్షరాంధ్ర కార్యక్రమంలో ఎన్ఆర్ పద్ధతితో నిరక్షరాస్యులు కేవలం 30 గంటల్లోనే వార్తాపత్రిక చదివే సామర్థ్యాన్ని పొందారు.
By Knakam Karthik Published on 18 Sept 2025 12:04 PM IST
అలర్ట్..రేపటి డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ ప్రోగ్రామ్ వాయిదా
అమరావతిలో జరగనున్న డీఎస్సీ అభ్యర్థులకు అందజేసే నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది.
By Knakam Karthik Published on 18 Sept 2025 11:00 AM IST
ఏపీలోని ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో ఇవాళ పలు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ...
By Knakam Karthik Published on 18 Sept 2025 9:30 AM IST
ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల సమస్యలపై కేంద్రం హామీ
ఆక్వా రైతుల సమస్యలపై ఎంపీ మద్దిల గూరుమూర్తి లేఖకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమ మరియు ఐటీ రాష్ట్రమంత్రి జితిన్ ప్రసాద స్పందించారు.
By Knakam Karthik Published on 18 Sept 2025 8:58 AM IST
'OG' బెనిఫిట్ షో మూవీ టికెట్ రూ.వెయ్యి..ఏపీలో రేట్లు హైక్
పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ హోంశాఖ మెమో జారీ చేసింది
By Knakam Karthik Published on 18 Sept 2025 8:20 AM IST
నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు..కీలక ఆర్డినెన్స్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.
By Knakam Karthik Published on 18 Sept 2025 7:18 AM IST
శ్రీవారి భక్తులకు శుభవార్త..ఆర్జిత సేవా టికెట్లు నేడే విడుదల
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శన ఆర్జిత సేవా టికెట్ల డిసెంబరు కోటా నేడు ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి.
By Knakam Karthik Published on 18 Sept 2025 6:45 AM IST
ఏపీకి 361 మంది నేపాల్ బాధితులు..ఫలించిన మంత్రి లోకేశ్ కృషి
నేపాల్లో చిక్కుకున్న తెలుగువారు విజయవంతంగా రాష్ట్రానికి చేరుకున్నారు.
By Knakam Karthik Published on 18 Sept 2025 6:36 AM IST
వచ్చే నెలలోనే విశాఖకు గూగుల్ డేటా సెంటర్
పారిశ్రామిక వేత్తలకు రాష్ట్రప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
By Medi Samrat Published on 17 Sept 2025 8:40 PM IST
విద్యార్థిని పుర్రె ఎముకకు గాయమయ్యేలా కొట్టడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారం
చిత్తూరు జిల్లా పుంగనూరులోని భాష్యం స్కూల్ లో- ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని సాత్విక నాగశ్రీ తలపై ఉపాధ్యాయుడు కొట్టడం మూలంగా పుర్రె ఎముక...
By Medi Samrat Published on 17 Sept 2025 8:10 PM IST
భూమన కరుణాకర్ రెడ్డికి అలిపిరి పోలీసుల నోటీసులు
టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి అలిపిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
By Medi Samrat Published on 17 Sept 2025 6:48 PM IST
రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు, వైసీపీ హాజరుపై సస్పెన్స్
రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి
By Knakam Karthik Published on 17 Sept 2025 4:45 PM IST