ఆంధ్రప్రదేశ్ - Page 14
'రైతులపై రాళ్లు విసిరి.. మళ్లీ వారిపైనే కేసులా?'.. సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్
సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. రైతుల సమస్యలపై గొంతెత్తితే రాళ్లు విసురుతారా? అంటూ ఫైర్ అయ్యారు.
By అంజి Published on 14 Jun 2025 12:38 PM IST
'అర్హులైన విద్యార్థులందరికీ తల్లికి వందనం'.. ఆ రోజు వరకు డబ్బులు జమ చేస్తామన్న మంత్రి లోకేష్
అర్హులైన విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.
By అంజి Published on 14 Jun 2025 9:08 AM IST
చేనేత కార్మికులకు భారీ శుభవార్త.. వేతనాల పెంపు
చేనేత కార్మికుల వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలకు సంబంధించి కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 14 Jun 2025 7:10 AM IST
నేతన్నలకు గుడ్న్యూస్.. వేతనాలు, ప్రాసెసింగ్ చార్జీలు పెంపు
వేలాది మంది నేతన్నలకు లబ్దిచేకూర్చే విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ చార్జీలను పెంచే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్లు రాష్ట్ర బి.సి.,...
By Medi Samrat Published on 13 Jun 2025 5:14 PM IST
సుప్రీంకోర్టు ఆదేశాలు సీఎం చంద్రబాబుకు చెంపపెట్టు..కొమ్మినేని విడుదలపై జగన్ ట్వీట్
సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు.
By Knakam Karthik Published on 13 Jun 2025 3:26 PM IST
అనుచిత వ్యాఖ్యల కేసులో కొమ్మినేనికి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది
By Knakam Karthik Published on 13 Jun 2025 1:19 PM IST
గుడ్న్యూస్ చెప్పిన టీటీడీ..తిరుమలలో ఇక నుంచి ఫ్రీ జర్నీ
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో తీపికబురు చెప్పింది.
By Knakam Karthik Published on 13 Jun 2025 11:37 AM IST
గుడ్న్యూస్.. తల్లుల ఖాతాల్లోకి రూ.13,000.. ఓ సారి చెక్ చేసుకోండి
తల్లికి వందనం పథకంలో భాగంగా 35.44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున నగదు జమ ప్రారంభమైనట్లు ప్రభుత్వం తెలిపింది.
By అంజి Published on 13 Jun 2025 8:59 AM IST
ఈ నెలాఖరుకల్లా సచివాలయాల ఉద్యోగుల బదిలీలు
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలను ఈ నెల ఆఖరుకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది.
By అంజి Published on 13 Jun 2025 8:02 AM IST
రేపటి సీఎం చంద్రబాబు విశాఖ టూర్ రద్దు
రేపు ఉదయం విశాఖలో నిర్వహిస్తున్న న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రీజనల్ వర్క్ షాప్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది.
By Medi Samrat Published on 12 Jun 2025 9:21 PM IST
ఈ నెలలోనే ఆర్థిక సాయం.. రైతులకు సీఎం చంద్రబాబు తీపికబురు
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రజల నిరంతర మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వం...
By Medi Samrat Published on 12 Jun 2025 6:41 PM IST
బుక్ రిలీజ్ చేసిన వైసీపీ.. అంతా అందులోనే ఉందట..!
ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా నేడు ఓ బుక్ కూడా రిలీజ్ చేశారు.
By Medi Samrat Published on 12 Jun 2025 6:01 PM IST