ఆంధ్రప్రదేశ్ - Page 15
త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్.. గుడ్న్యూస్ చెప్పిన మంత్రి
త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ...
By అంజి Published on 28 Jan 2026 7:01 AM IST
జనసేన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాల్సిందే..!
రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన నేత శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు.
By Medi Samrat Published on 27 Jan 2026 7:20 PM IST
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేద్దాం.. పడగొట్టినవి నిలబెడదాం : సీఎం చంద్రబాబు
గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.
By Medi Samrat Published on 27 Jan 2026 3:34 PM IST
Amaravati: రాజధాని రైతులకు భారీ గుడ్న్యూస్
అమరావతి రాజధాని రైతులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 27 Jan 2026 1:35 PM IST
తిరుపతిలో దారుణం.. బ్యూటీషియన్పై విద్యార్థి అత్యాచారం
తిరుపతిలోని ఓహోమ్స్టేలో 19 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో వైఎస్ఆర్ కడప జిల్లాలోని బద్వేల్కు చెందిన...
By అంజి Published on 26 Jan 2026 12:26 PM IST
వరుస సెలవులతో శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ
నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు
By Knakam Karthik Published on 26 Jan 2026 11:30 AM IST
Andhra Pradesh: వచ్చే నెల 17న ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ.. కోటి మందిపైగా పిల్లలకు..
వచ్చే నెల 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 21వ 'జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం' జరగనుంది. ఈ క్రమంలోనే ఏడాది నుంచి 19 ఏళ్లలోపు...
By అంజి Published on 26 Jan 2026 11:29 AM IST
అమరావతికి చట్టబద్ధతపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకంగా ఉండాలని, మన రాష్ట్రానికి ఇంకేం సాధించవచ్చనే దానిపై ఆలోచించి నిధులను రాబట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు...
By Knakam Karthik Published on 26 Jan 2026 7:00 AM IST
అమరావతిలో తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలకు అంతా సిద్ధం
ఆంధ్రప్రదేశ్ ప్రధాన రాజధాని అమరావతి ప్రాంతంలో తొలిసారిగా నిర్వహించనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయబడ్డాయి.
By అంజి Published on 25 Jan 2026 7:41 PM IST
Nandyala: గన్ మిస్ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి
నంద్యాల జిల్లాలో గన్ మిస్ఫైర్ కావడంతో కానిస్టేబుల్ మృతి చెందాడు. ఆదివారం తెల్లవారుజామున డోన్ రైల్వే పోలీస్ స్టేషన్లో...
By అంజి Published on 25 Jan 2026 7:12 PM IST
మందుబాబులకు అలర్ట్.. రేపు వైన్షాపులు బంద్
గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో రేపు వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఇప్పటికే పలు మద్యం షాపుల వద్ద...
By అంజి Published on 25 Jan 2026 3:42 PM IST
మహారాష్ట్రలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు
By Knakam Karthik Published on 25 Jan 2026 12:07 PM IST














