ఆంధ్రప్రదేశ్ - Page 15
అరకు ఉత్సవానికి వేళాయే..
ఆంధ్రప్రదేశ్లోని అరకు లోయ ప్రకృతి ప్రియులను మంత్రముగ్ధులను చేస్తుంది.
By Medi Samrat Published on 27 Dec 2024 9:15 PM IST
యువతకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ (SEEDAP) నిర్వహణలో పారిశ్రామిక రంగంలో...
By Medi Samrat Published on 27 Dec 2024 8:02 PM IST
వైసీపీ దొంగ ఏడుపు ఏడుస్తోంది : మంత్రి గుమ్మడి సంధ్యారాణి
కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేస్తున్నారని వైసీపీ దొంగ ఏడుపు ఏడుస్తోందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 27 Dec 2024 5:15 PM IST
Andhrapradesh: బీసీ మహిళలు, యువతకు శుభవార్త
బీసీ స్వయం ఉపాధి పథకాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రణాళికలను అనుమతి కోసం బీసీ సంక్షేమ శాఖ సీఎం చంద్రబాబుకు...
By అంజి Published on 27 Dec 2024 9:50 AM IST
జగన్ బిజినెస్ మెన్గా, పార్టీ అధినేతగా, ఫ్యామిలీ మెన్గా సక్సెస్ అయిన వ్యక్తి : రోజా
మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
By Medi Samrat Published on 26 Dec 2024 7:13 PM IST
జనవరిలో తిరుమలకు వెళ్లాలనుకుంటున్నారా.. ఈ తేదీలు గుర్తు పెట్టుకోండి
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10 నుండి 19 వరకు పది రోజుల వైకుంఠ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను డిసెంబరు 23న విడుదల...
By Medi Samrat Published on 26 Dec 2024 4:30 PM IST
ఇది నిజంగా సిగ్గు చేటు.. మన ఎంపీల అసమర్ధతకు నిదర్శనం : వైఎస్ షర్మిల
విశాఖ ఉక్కును ఉద్ధరిస్తున్నామని కేంద్రం చెప్తున్నవన్నీ అసత్యాలేనని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోపించారు.
By Medi Samrat Published on 26 Dec 2024 3:59 PM IST
ప్రకాశం జిల్లాలో వరుస భూప్రకంపనలు.. శాస్త్రవేత్తల పరిశోధనలు
ప్రకాశం జిల్లా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో ఇటీవల వరుసగా మూడు రోజులు పాటు స్వల్ప భూ ప్రకంపనల వచ్చాయి.
By అంజి Published on 26 Dec 2024 11:01 AM IST
ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ప్లాట్ల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాట్ల క్రమబద్ధీకరణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.
By అంజి Published on 26 Dec 2024 7:48 AM IST
వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్లు.. టైం, కౌంటర్ల వివరాలివే..!
తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ...
By Medi Samrat Published on 25 Dec 2024 6:59 PM IST
ఏపీకి ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2025 జనవరి 8న విశాఖపట్నం, అనకాపల్లిలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 25 Dec 2024 4:30 PM IST
తిరుమల పరకామణిలో 100 కోట్ల కుంభకోణం
తిరుమలలో పరకామణికి సంబంధించి రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
By Medi Samrat Published on 25 Dec 2024 2:34 PM IST