ఆంధ్రప్రదేశ్ - Page 15
NTR District : అనుమానాస్పద స్థితిలో యూట్యూబర్ మృతి
ఎన్టీఆర్ జిల్లాలో ఓ మహిళా యూట్యూబర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
By Knakam Karthik Published on 2 May 2025 2:38 PM IST
Video: అమరావతిలో స్పెషల్ అట్రాక్షన్గా ఐరన్ స్క్రాప్ శిల్పాలు
సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన ఐరన్ శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి
By Knakam Karthik Published on 2 May 2025 12:52 PM IST
అమరావతిని మూడేళ్లలో కచ్చితంగా పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ
ప్రధాని టూర్ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి నారాయణ పర్యవేక్షిస్తున్నారు.
By Knakam Karthik Published on 2 May 2025 11:41 AM IST
అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
శుక్రవారం ఆంధ్రప్రదేశ్కు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ఘన స్వాగతం...
By అంజి Published on 2 May 2025 7:02 AM IST
'మతం మారితే ఆ చట్టం వర్తించదు'.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వ్యక్తులు క్రైస్తవంలోకి మారినరోజే ఆ హోదా కోల్పోతారని హైకోర్టు స్పష్టం చేసింది.
By అంజి Published on 2 May 2025 6:32 AM IST
ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం
ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారుచేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగానే 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని...
By Medi Samrat Published on 1 May 2025 7:20 PM IST
Andhra Pradesh : ప్రధాని సభకు వర్షం ముప్పు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకు రానున్నారు.
By Medi Samrat Published on 1 May 2025 3:28 PM IST
ఆ విషయంలో హోంమంత్రి అనితపై డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు.
By Knakam Karthik Published on 1 May 2025 8:09 AM IST
2 లక్షల ఉద్యోగాల సాధన లక్ష్యం..రాష్ట్రంలో నేడు 11 MSME పార్కులకు శ్రీకారం
మే డే సందర్భగా ఆంధ్రప్రదేశ్లో 11 ఎంఎస్ఎంఈ పార్కులు, 1 ఎఫ్ఎఫ్సీకి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు.
By Knakam Karthik Published on 1 May 2025 7:13 AM IST
నేను వస్తున్నానని తెలిసి మొక్కుబడిగా ప్రకటించారు : వైఎస్ జగన్
సింహాచలంలో జరిగిన ప్రమాదంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.
By Medi Samrat Published on 30 April 2025 7:46 PM IST
క్రీడాకారులకు గుడ్న్యూస్.. మెగా డీఎస్సీ క్రీడా కోటా నోటిఫికేషన్ విడుదల
క్రీడల ద్వారా యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదుగుతారు. ఇది ఒక సమర్థ సమాజ నిర్మాణానికి మూలస్తంభం.
By Medi Samrat Published on 30 April 2025 7:21 PM IST
ఏపీలో రేపటి నుంచి వాళ్లకు రేషన్ బంద్?
ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది.
By Knakam Karthik Published on 30 April 2025 3:30 PM IST