ఆంధ్రప్రదేశ్ - Page 15
తిరుమల బ్రహ్మోత్సవాలు.. సీఎం చంద్రబాబుకు టీటీడీ ఆహ్వానం
ఈ నెల 24వ తేదీ నుండి ప్రారంభం కానున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని..
By Medi Samrat Published on 17 Sept 2025 2:56 PM IST
అంగప్రదక్షిణ టోకెన్లు దక్కించుకోవాలంటే ఇలా చేయండి..
అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పు తీసుకొచ్చింది.
By Medi Samrat Published on 17 Sept 2025 2:48 PM IST
వైసీపీ నేతల చీప్ ట్రిక్స్ను చూస్తూ ఊరుకోను..మంత్రి సవిత వార్నింగ్
సోషల్ మీడియాలో మార్ఫింగ్ పోస్టులపై వైసీపీ నేతలకు ఏపీ మంత్రి సవిత వార్నింగ్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 17 Sept 2025 2:42 PM IST
రాజధాని కోసం అసైన్డ్ భూములిచ్చిన రైతులకు ఊరట..ఆ పదం తొలగింపు
అమరావతి రాజధాని కోసం అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 17 Sept 2025 2:17 PM IST
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేతల్లో చూపిస్తున్నాం: మంత్రి లోకేశ్
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మాటల్లో కాకుండా చేతల్లో చూపుతున్నాం..అని ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
By Knakam Karthik Published on 17 Sept 2025 1:48 PM IST
భార్యను తాళ్లతో కట్టి చిత్రహింసలు పెట్టిన భర్త సహా ముగ్గురు అరెస్ట్
భార్యను తాళ్లతో కట్టి రాత్రి 9 నుంచి వేకువజామున 5 గంటల వరకూ చిత్రహింసలు పెట్టిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 17 Sept 2025 12:00 PM IST
బ్రహ్మోత్సవాలకు రండి..సీఎం చంద్రబాబును ఆహ్వానించిన టీటీడీ ఛైర్మన్
శ్రీవారి ఆలయంలో జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆహ్వానించారు.
By Knakam Karthik Published on 17 Sept 2025 11:27 AM IST
ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చే వరకు టీడీపీ పోరాడుతుంది: సీఎం చంద్రబాబు
టీడీపీని స్థాపించిన ఎన్టీ రామారావుకు భారతరత్న (మరణానంతరం) ఇచ్చే వరకు తమ పార్టీ పోరాడుతుందని..
By అంజి Published on 17 Sept 2025 9:28 AM IST
ఏపీలో దారుణం.. విద్యార్థి తలపైకొట్టిన టీచర్.. విరిగిన పుర్రె ఎముక
అల్లరి చేస్తోందని విద్యార్థినిని కొట్టడంతో తలకు తీవ్రగాయమైన ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో జరిగింది.
By అంజి Published on 17 Sept 2025 8:27 AM IST
ఆటో డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థికసాయం.. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
ఆటో/ క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాహనమిత్ర పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
By అంజి Published on 17 Sept 2025 7:54 AM IST
'ఇవేం ధరలు.. రైతు అనేవాడు బతకొద్దా?'.. సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్లోని రైతుల దుస్థితి పట్ల ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పూర్తి నిర్లక్ష్యం, ఉదాసీనతగా ఉంటున్నారని వైఎస్ఆర్సి అధ్యక్షుడు..
By అంజి Published on 17 Sept 2025 6:31 AM IST
జోక్యం చేసుకోలేము : సుప్రీం కోర్టు
వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దుపై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
By Medi Samrat Published on 16 Sept 2025 8:20 PM IST