ఆంధ్రప్రదేశ్ - Page 15
నన్ను చూసి సీఎం చంద్రబాబు భయపడుతున్నారు : వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడినైన తనను చూసి ఏపీ సీఎం చంద్రబాబు భయపడుతున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 31 July 2025 4:50 PM IST
తిరుమలలో రీల్స్ చిత్రీకరణపై టీటీడీ హెచ్చరిక
తిరుమలలో రీల్స్ చిత్రీకరణపై టీటీడీ హెచ్చరిక జారీ చేసింది.
By Medi Samrat Published on 31 July 2025 4:32 PM IST
గుడ్న్యూస్.. ఆగస్ట్ 2న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్న సీఎం
అన్నదాత సుఖీభవ పథకం అమలుపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
By Medi Samrat Published on 31 July 2025 3:39 PM IST
21 రోజుల్లోగా సరెండర్ అవ్వాలి.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్కు 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను సుప్రీం ధర్మాసనం రద్దు చేసింది.
By Medi Samrat Published on 31 July 2025 2:20 PM IST
Andrapradesh: మహిళలకు గుడ్న్యూస్..జీరో ఫేర్ టికెట్ వచ్చేసింది
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభించనుంది.
By Knakam Karthik Published on 31 July 2025 8:58 AM IST
ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణలో కీలక సంస్కరణ
అమరావతి: రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 31 July 2025 7:34 AM IST
ఏపీకి బయలుదేరిన సీఎం.. సింగపూర్లోనే ఉండిపోయిన మంత్రి..!
సింగపూర్ లో మంత్రి నారాయణ పర్యటన కొనసాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్లారు మంత్రి నారాయణ.
By Medi Samrat Published on 30 July 2025 9:22 PM IST
తిరుమలకు వెళ్తున్నారా..? మీకో అప్డేట్..!
తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శ్రీవాణి దర్శన టికెట్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
By Medi Samrat Published on 30 July 2025 7:30 PM IST
Video : సింగపూర్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి బయల్దేరిన చంద్రబాబు
సింగపూర్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి బయల్దేరారు.
By Medi Samrat Published on 30 July 2025 4:35 PM IST
Andrapradesh: మహిళలు, వీధి వ్యాపారుల ఉపాధి కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 30 July 2025 2:59 PM IST
మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ను సందర్శించిన మంత్రి లోకేష్ బృందం
మంత్రి నారా లోకేష్ బృందం సింగపూర్ సెసిల్ స్ట్రీట్లోని మైక్రోసాఫ్ట్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ను సందర్శించారు.
By Knakam Karthik Published on 30 July 2025 12:43 PM IST
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..హైదరాబాద్లో రూ.11 కోట్ల క్యాష్ సీజ్
ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు కొత్త మలుపు తిరిగింది
By Knakam Karthik Published on 30 July 2025 10:32 AM IST