ఆంధ్రప్రదేశ్ - Page 16
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..హైదరాబాద్లో రూ.11 కోట్ల క్యాష్ సీజ్
ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు కొత్త మలుపు తిరిగింది
By Knakam Karthik Published on 30 July 2025 10:32 AM IST
కౌలు రైతులకు ఒకేసారి రెండు విడతల సాయం!
సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్' పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది.
By అంజి Published on 30 July 2025 6:59 AM IST
ఉచిత గ్యాస్ సిలిండర్.. రేపటి వరకే అవకాశం
దీపం-2 పథకం కింద 2వ విడతలో ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం జులై 31తో ముగియనుంది.
By అంజి Published on 30 July 2025 6:28 AM IST
గుడ్న్యూస్.. ఆగస్టు 2న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
ఆగస్టు 2వ తేదీన అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ పియం కిసాన్ నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
By Medi Samrat Published on 29 July 2025 8:36 PM IST
నూతన రేషన్ కార్డుల పంపిణీపై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్లో నూతన రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 29 July 2025 5:20 PM IST
గిన్నిస్ రికార్డు సాధించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఘనతను సాధించింది.
By Knakam Karthik Published on 29 July 2025 1:42 PM IST
NCLTలో జగన్కు ఊరట..షర్మిలకు షాక్
నేషనల్ కంపనీ లా ట్రిబ్యునల్(NCLT)లో ఏపీ మాజీ సీఎం జగన్ ఊరట లభించింది.
By Knakam Karthik Published on 29 July 2025 11:23 AM IST
Andrapradesh: కానిస్టేబుల్ పరీక్షా ఫలితాల విడుదల రేపటికి వాయిదా
ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల విడుదల వాయిదా పడింది.
By Knakam Karthik Published on 29 July 2025 11:11 AM IST
ఏపీలో క్రియేటర్ అకాడమీ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం
ఆంధ్రప్రదేశ్లో సృజనాత్మక ఆర్థిక వృద్ధి కోసం క్రియేటర్ అకాడమీని స్థాపించడానికి రెండు ప్రధాన సంస్థలతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి...
By Knakam Karthik Published on 29 July 2025 10:14 AM IST
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. పల్లె వెలుగుతో పాటు ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా!
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని జిల్లా సరిహద్దులు దాటి విస్తరించవచ్చని ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు ప్రకటించారు.
By అంజి Published on 29 July 2025 7:49 AM IST
భారీ శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధుల విడుదల తేదీ ఇదే
అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితా రెడీ...
By అంజి Published on 29 July 2025 7:08 AM IST
వీఐపీలు ఏడాదికోసారి మాత్రమే శ్రీవారిని దర్శించుకోవాలి : వెంకయ్య నాయుడు
సామాన్య భక్తుల సౌలభ్యం కోసం వీఐపీలు ఏడాదికి ఒకసారి మాత్రమే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు.
By Medi Samrat Published on 28 July 2025 7:54 PM IST