ఆంధ్రప్రదేశ్ - Page 16
'తల్లికి వందనం' అర్హుల ఫైనల్ లిస్ట్పై మరో బిగ్ అప్డేట్
కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన 'తల్లికి వందనం' పథకంకు సంబంధించి మరో బిగ్ అప్డేట్ వచ్చింది.
By అంజి Published on 11 Jun 2025 11:05 AM IST
ప్రైవేట్ రంగంలో పని గంటలు 10 గంటలకు పెంపు.. ఏపీ ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడి మరియు పరిశ్రమలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రైవేట్ రంగ ఉద్యోగుల గరిష్ట పని గంటలను పెంచడానికి రాష్ట్ర కార్మిక చట్టాలను...
By అంజి Published on 11 Jun 2025 6:57 AM IST
గుడ్న్యూస్.. రేషన్ బియ్యంతో పాటు రాగులు కూడా
రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు రాగులు కూడా ఇస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలి విడతగా రాయలసీమలోని 8 జిల్లాల్లో వచ్చే నెల నుంచి వీటిని...
By అంజి Published on 11 Jun 2025 6:40 AM IST
ఏటా 3 పంటల విధానం తీసుకురావాలి..వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం సూచన
ఏటా 3 పంటల విధానం తీసుకురావాలని వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.
By Knakam Karthik Published on 10 Jun 2025 5:34 PM IST
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి రిమాండ్
అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి గుంటూరు సీఐడీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
By Medi Samrat Published on 10 Jun 2025 4:24 PM IST
ఆడబిడ్డలపై చేయి వేయాలంటేనే భయపడాలి..పోలీసులకు సీఎం చంద్రబాబు ఫుల్ పవర్స్
ఆడబిడ్డలపై చేయి వేయాలంటే భయపడే పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో తీసుకురావాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు
By Knakam Karthik Published on 10 Jun 2025 3:59 PM IST
ఆయన మూర్ఖుడిలా మాట్లాడారు, వైసీపీ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తోంది: షర్మిల
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు.
By Knakam Karthik Published on 10 Jun 2025 3:40 PM IST
రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో కొమ్మినేనికి రిమాండ్
యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.
By Knakam Karthik Published on 10 Jun 2025 3:11 PM IST
శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా జ్యేష్ఠాభిషేకం
తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది.
By Knakam Karthik Published on 10 Jun 2025 2:42 PM IST
స్వర్ణాంధ్ర-2047 సాధనకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
స్వర్ణాంధ్ర-2047 సాధనకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
By Knakam Karthik Published on 10 Jun 2025 2:15 PM IST
ఏపీలోని విద్యార్థులకు తీపికబురు..స్కూళ్లు తెరిచిన రోజే విద్యార్థి మిత్ర కిట్స్
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది.
By Knakam Karthik Published on 10 Jun 2025 12:36 PM IST
మహిళలపై సజ్జల వ్యాఖ్యలు.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి రాజధాని అమరావతి మహిళలను అవమానించారని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆరోపించారు.
By అంజి Published on 10 Jun 2025 12:07 PM IST