ఆంధ్రప్రదేశ్ - Page 125
బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఫోన్ ట్యాపింగ్ పచ్చినిజం: షర్మిల
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 18 Jun 2025 2:53 PM IST
పల్నాడులో వైఎస్ జగన్
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి పోలీసుల ఆంక్షల మధ్య వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
By Medi Samrat Published on 18 Jun 2025 2:30 PM IST
భారత ఉపరాష్ట్రపతితో ఏపీ మంత్రి లోకేష్ సమావేశం
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు
By Knakam Karthik Published on 18 Jun 2025 1:16 PM IST
ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేలా అభివృద్ధి ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik Published on 18 Jun 2025 12:06 PM IST
అమరావతి నిర్మాణంలో ముందడుగు..2 ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగుపడింది.
By Knakam Karthik Published on 18 Jun 2025 11:10 AM IST
ఏపీలో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టు నేతలు మృతి
అల్లూరి సీతరామరాజు జిల్లా దేవీపట్నం పరిధిలోని రంపచోడవరం - మారేడుమిల్లి మధ్యలో ఉన్న అటవీప్రాంతం కొండమొదలులో గ్రేహౌండ్స్, మావోయిస్టులకు మధ్య జరిగిన...
By అంజి Published on 18 Jun 2025 9:39 AM IST
సింహాచలంలో ప్రత్యక్షమైన భయ్యా సన్నీ.. మిస్సింగ్ డ్రామాకు తెర
గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ఆచూకీ లభ్యమైంది. దీంతో అతడి మిస్సింగ్ డ్రామాకు తెర పడింది.
By అంజి Published on 18 Jun 2025 8:42 AM IST
వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్ట్
లిక్కర్ కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరు ఎయిర్పోర్టు...
By అంజి Published on 18 Jun 2025 7:14 AM IST
శిరీషను ఫోన్లో పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
చిత్తూరు జిల్లా ,కుప్పం మండలం, నారాయణపురం గ్రామంలో అప్పు తీర్చలేదని చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన ఘటనలో బాధితురాలు శిరీషతో సిఎం చంద్రబాబు...
By Medi Samrat Published on 17 Jun 2025 8:01 PM IST
కుప్పం ఘటనపై వైఎస్ జగన్ ఫైర్
చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మహిళపై జరిగిన దాడిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 17 Jun 2025 7:52 PM IST
రాష్ట్రంలో సర్క్యులర్ పార్కులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
మూడు సర్క్యులర్ ఎకానమీ పార్కులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
By Knakam Karthik Published on 17 Jun 2025 5:15 PM IST
అప్పుడు ఓకే చెప్పి, ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారు..కేసీఆర్కు ఏపీ మంత్రి నిమ్మల కౌంటర్
బనకచర్ల ప్రాజెక్టు, వాస్తవాలు పేరుతో మంత్రి నిమ్మల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు
By Knakam Karthik Published on 17 Jun 2025 1:56 PM IST














