ఆంధ్రప్రదేశ్ - Page 126
రైతుల ఖాతాల్లోకి రూ.7,000.. ఇవాళ్టితో ముగియనున్న అవకాశం
అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని రైతులకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం నేటితో ముగియనుంది.
By అంజి Published on 23 July 2025 9:52 AM IST
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరిక
ఉపరితల ఆవర్తనం కారణంగా బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
By అంజి Published on 23 July 2025 7:50 AM IST
Andhrapradesh: పంటల వివరాలు, సర్వే నంబర్ల కోసం పై శాటిలైట్ సర్వే
రాష్ట్రవ్యాప్తంగా భూముల్లో పండిస్తున్న పంటల వివరాలను, వాటి సర్వే నంబర్లను తెలుసుకోవడానికి ఉపగ్రహ సర్వే చేయాలని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు...
By అంజి Published on 23 July 2025 7:00 AM IST
Andhra Pradesh : సహజ ప్రసవాల పెంపునకు ప్రత్యేక పథకం
రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాల తగ్గింపుపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేక దృస్టిని సారించింది. ఈ దిశగా సుశిక్షితులైన మిడ్వైవ్స్ (ప్రసూతి సహాయకులు)...
By Medi Samrat Published on 22 July 2025 7:04 PM IST
తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మాణానికి కమిటీ
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి విచ్చేసే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించేందుకు రూ.4.35 కోట్లు కేటాయించినట్లు టీటీడీ ఛైర్మన్...
By Medi Samrat Published on 22 July 2025 3:34 PM IST
రాష్ట్రంలో జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్లు మార్పుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దుల పేర్లు మార్పులు చేర్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది
By Knakam Karthik Published on 22 July 2025 3:20 PM IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొత్తగా ఏర్పాటు కానున్న మరో డిపార్ట్మెంట్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొత్తగా మరో డిపార్ట్మెంట్ ఏర్పాటు కానుంది.
By Knakam Karthik Published on 22 July 2025 2:35 PM IST
మహిళలకు రూ.1500 పథకం కోసం రాష్ట్రాన్ని అమ్మేయాలి..ఏపీ మంత్రి హాట్ కామెంట్స్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన మహిళలకు నెలకు రూ.1500 ఇచ్చే పథకంపై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 22 July 2025 1:20 PM IST
ఆంధ్రప్రదేశ్లో మామిడి రైతులకు తీపికబురు
ఆంధ్రప్రదేశ్లో మామిడి రైతులకు కేంద్రప్రభుత్వం తీపికబురు చెప్పింది.
By Knakam Karthik Published on 22 July 2025 1:01 PM IST
జైల్లో ఖైదీలకు సెల్ఫోన్లు సరఫరా..ఐదుగురు అధికారులపై వేటు
ఆంధ్రప్రదేశ్లోని కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు లభ్యమైన నేపథ్యంలో ఐదుగురు అధికారులను సస్పెండ్ చేశారు
By Knakam Karthik Published on 22 July 2025 11:46 AM IST
జగదీప్ ధన్ఖడ్ రాజీనామాపై పవన్కల్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
ఊహించని రీతిలో ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ఉప...
By Knakam Karthik Published on 22 July 2025 11:01 AM IST
తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక
రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాల కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్...
By అంజి Published on 22 July 2025 7:36 AM IST














