ఆంధ్రప్రదేశ్ - Page 119
ఏడేళ్ల తర్వాత ఏపీకి ప్రో కబడ్డీ లీగ్..!
ఏడేళ్ల తర్వాత ఏపీకి ప్రో కబడ్డీ లీగ్(పీకేఎల్) తిరిగి రావడం సంతోషదాయకమని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో...
By Medi Samrat Published on 1 Aug 2025 4:52 PM IST
వారం రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు.. ఐఎండీ అంచనా
ఆగస్టు 1 నుండి 7 వరకు ఏడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ శుక్రవారం...
By అంజి Published on 1 Aug 2025 3:15 PM IST
ప్రజలు ఓట్లేస్తేనే మనం పవర్లో ఉన్నాం అది మరవొద్దు: సీఎం చంద్రబాబు
ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు
By Knakam Karthik Published on 1 Aug 2025 2:25 PM IST
సింగపూర్ టూర్..యువతకు గుడ్న్యూస్, జగన్కు బ్యాడ్ న్యూస్: మంత్రి లోకేశ్
రాష్ట్రంలో యువతకు గుడ్ న్యూస్, జగన్ కు బ్యాడ్ న్యూస్ అని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
By Knakam Karthik Published on 1 Aug 2025 12:31 PM IST
Video: కానిస్టేబుల్పై దాడి చేసిన మంత్రి బంధువు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి బంధువు డ్యూటీలో ఉన్న పోలీసు...
By అంజి Published on 1 Aug 2025 11:44 AM IST
Andhrapradesh: కానిస్టేబుల్ ఫలితాలు విడుదల.. త్వరలోనే ట్రైనింగ్
కానిస్టేబుల్ ఎగ్జామ్ ఫైనల్ ఫలితాలు విడుదల అయ్యాయి. మంగళగిరిలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో హోంమంత్రి అనిత, డీజీపీ హరీశ్ గుప్తా ఫలితాలు విడుదల...
By అంజి Published on 1 Aug 2025 10:18 AM IST
ఏపీ రైతులకు మరో శుభవార్త..ఆ వడ్డీ మాఫీ చేస్తూ ఉత్తర్వులు
రాష్ట్రంలో రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 1 Aug 2025 9:05 AM IST
ఆగస్టు 31న కుప్పం బ్రాంచ్ కెనాల్కు హంద్రీనీవా నీళ్లు: సీఎం చంద్రబాబు
సముద్రంలోకి వృధాగా పోతున్న నీటితో రిజర్వాయర్లు నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik Published on 1 Aug 2025 8:30 AM IST
శ్రీవారి ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేస్తే చర్యలే..టీటీడీ వార్నింగ్
తిరుమలలోని శ్రీవారి ఆలయ ప్రాంగణం, చుట్టుపక్కల అసభ్యకరమైన సోషల్ మీడియా రీల్స్ క్రియేట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ వార్నింగ్ ఇచ్చింది
By Knakam Karthik Published on 1 Aug 2025 7:32 AM IST
రాష్ట్రంలో అన్నదాతలకు శుభవార్త, రేపే ఖాతాల్లోకి డబ్బులు జమ
ష్ట్రంలోని రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 1 Aug 2025 6:49 AM IST
శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు 8 గేట్లను ఎత్తి దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.
By Medi Samrat Published on 31 July 2025 7:16 PM IST
అమరావతి ఇన్ నేచర్ కాన్సెప్టుతో రాజధాని నిర్మాణం
రాజధాని అమరావతి నగరాన్ని అతిపెద్ద లంగ్ స్పేస్ నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
By Medi Samrat Published on 31 July 2025 6:32 PM IST














