ఆంధ్రప్రదేశ్ - Page 118
రెయిన్ అలర్ట్.. నేడు, రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఉత్తర తమిళనాడుకు నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో..
By అంజి Published on 4 Aug 2025 6:58 AM IST
Andrapradesh: ఘోర ప్రమాదం..క్వారీలో బండరాళ్లు మీద పడి ఆరుగురు మృతి
బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది
By Knakam Karthik Published on 3 Aug 2025 2:45 PM IST
Andhrapradesh: మీ ఖాతాల్లో డబ్బులు పడ్డాయా?.. ఇలా చెక్ చేసుకోండి
కూటమి ప్రభుత్వం నిన్న అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. 46.85 లక్షల మంది రైతులకు గాను 44.75 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు పడ్డాయని...
By అంజి Published on 3 Aug 2025 11:00 AM IST
'సీఎం చంద్రబాబు వెన్నుపోట్లు కొనసాగుతూనే ఉన్నాయి'.. వైఎస్ జగన్ ఫైర్
సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి విమర్శల వర్షం కురిపించారు.
By అంజి Published on 3 Aug 2025 8:27 AM IST
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. మరో గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం గురించి సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక అప్డేట్ ఇచ్చారు.
By అంజి Published on 3 Aug 2025 7:20 AM IST
ఆక్వా రైతులపై అమెరికా సుంకాల ప్రభావం.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
భారత ఉత్పత్తులపై అమెరికా విధించిన 25% సుంకానికి ప్రతిస్పందనగా తమ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు...
By అంజి Published on 3 Aug 2025 6:12 AM IST
జనసేన ఎంపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
జనసేన ఎంపీ బాలశౌరి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంపీ బాలశౌరి పీఏ గోపాల్ సింగ్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేశారంటూ...
By Medi Samrat Published on 2 Aug 2025 5:15 PM IST
కొత్త బార్ పాలసీ రూపొందించనున్న ఏపీ ప్రభుత్వం
రాష్ట్రంలో బార్ పాలసీ ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయ్యింది.
By అంజి Published on 2 Aug 2025 11:31 AM IST
ఏపీ రైతులకు భారీ గుడ్న్యూస్.. నేడే ఖాతాల్లోకి రూ.7,000
రాష్ట్ర రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం అమలుకు రంగం సిద్ధమైంది.
By అంజి Published on 2 Aug 2025 6:29 AM IST
అసలు దొంగ చంద్రబాబు: సజ్జల కామెంట్స్
లిక్కర్ స్కామ్ పేరుతో కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వైసీపీ నాయకులను వేధిస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 1 Aug 2025 9:15 PM IST
నేతన్నలకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్
సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేతలకు గుడ్ న్యూస్ చెప్పింది.
By Medi Samrat Published on 1 Aug 2025 7:14 PM IST
ఏడేళ్ల తర్వాత ఏపీకి ప్రో కబడ్డీ లీగ్..!
ఏడేళ్ల తర్వాత ఏపీకి ప్రో కబడ్డీ లీగ్(పీకేఎల్) తిరిగి రావడం సంతోషదాయకమని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో...
By Medi Samrat Published on 1 Aug 2025 4:52 PM IST














