ఆంధ్రప్రదేశ్ - Page 117
వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు..ఎప్పటివరకంటే?
వంశీ రిమాండ్ను విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు పొడిగించింది.
By Knakam Karthik Published on 25 Feb 2025 1:41 PM IST
సీఎంగా పనిచేసిన వ్యక్తి విజ్ఞతతో వ్యవహరించలేరా?..జగన్పై స్పీకర్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 25 Feb 2025 11:02 AM IST
భక్తులను తొక్కి చంపిన ఏనుగులు.. మృతులకు రూ.10 లక్షల పరిహారం
మంగళవారం నాడు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం గుండ్లకున సమీపంలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది.
By అంజి Published on 25 Feb 2025 10:40 AM IST
Andhrapradesh: స్వయం ఉపాధికి రాయితీ రుణాల మంజూరు
క్రైస్తవ యువతకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. వారికి స్వయం ఉపాధి రాయితీ రుణాల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By అంజి Published on 25 Feb 2025 7:51 AM IST
Andhrapradesh: మిర్చి రైతులకు శుభవార్త.. కనీస మద్ధతు ధరకు కేంద్రం అంగీకారం
గత పాలకులు కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడితే... చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం నిరంతరం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల...
By అంజి Published on 25 Feb 2025 6:42 AM IST
టీడీపీకి భారీ షాక్.. పార్టీకి, ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా
ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పదవీకి, పార్టీకి జీవీ రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
By Medi Samrat Published on 24 Feb 2025 7:05 PM IST
వల్లభనేని వంశీకి ఏపీ సర్కార్ షాక్...ఆ అభియోగాలపై విచారణకు సిట్ ఏర్పాటు
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 24 Feb 2025 6:28 PM IST
బాబు విజన్కు దమ్ములేదు, జగన్ తీరు మారలేదు: షర్మిల
వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ జగన్పై తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 24 Feb 2025 5:05 PM IST
ఒక్కరోజు అటెండెన్స్ కోసమే, జగన్ అసెంబ్లీకి వచ్చారు: మంత్రి కొలుసు
వైఎస్ జగన్ కేవలం ఒక్క రోజు అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి వచ్చారని దుయ్యబట్టారు.
By Knakam Karthik Published on 24 Feb 2025 4:28 PM IST
జగన్ మొదలుపెడితే వీళ్ల వద్ద సమాధానం ఉండదు.. అందుకే ప్రతిపక్షహోదా ఇవ్వకుండా..
ప్రజల గొంతు వినే ఉద్దేశ్యం ఉంటే వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 24 Feb 2025 3:55 PM IST
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల నగారా..ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీకి షెడ్యూల్ రిలీజ్
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
By Knakam Karthik Published on 24 Feb 2025 2:50 PM IST
జగన్ జర్మనీ వెళ్లాలి.. పవన్ సెటైర్లు..!
వైసీపీ ప్రతిపక్ష హోదా డిమాండ్పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 24 Feb 2025 2:08 PM IST