ఆంధ్రప్రదేశ్ - Page 116
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
By Knakam Karthik Published on 27 Feb 2025 8:25 AM IST
సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్, వారిని దూషించారనే కేసులో..
వైసీపీ మద్దతు దారుడు, సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 27 Feb 2025 6:58 AM IST
రెండో రోజు ముగిసిన వల్లభనేని వంశీ విచారణ
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెండో రోజు విచారణ ముగిసింది.
By Medi Samrat Published on 26 Feb 2025 6:45 PM IST
వల్లభనేని వంశీకి మరో షాక్..రైతులకు ప్రభుత్వ పరిహారం అందకుండా చేశారని కేసు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయిన వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 26 Feb 2025 4:22 PM IST
మహాశివరాత్రి వేళ విషాదం.. గోదావరి నదిలో ఐదుగురు గల్లంతు
తూర్పు గోదావరి జిల్లాలోని గోదావరి నదిలో బుధవారం ఉదయం స్నానానికి వెళ్లి ఐదుగురు యువకులు గల్లంతయ్యారని ఒక పోలీసు అధికారి తెలిపారు.
By అంజి Published on 26 Feb 2025 12:28 PM IST
రాజారెడ్డి ఐ సెంటర్ను ప్రారంభించిన వైఎస్ జగన్
మాజీ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తన సొంత నియోజకవర్గం పులివెందులలో రెండు రోజు పర్యటనలో ఉన్నారు.
By అంజి Published on 26 Feb 2025 12:08 PM IST
అప్పటి నుంచే 'తల్లికి వందనం' అమలు.. శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
తల్లికి వందనం సంక్షేమ పథకం కింద నిధుల చెల్లింపు మే నెలలో ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు.
By అంజి Published on 26 Feb 2025 6:39 AM IST
ఎదురుచూపులు తప్పడం లేదు.. కూటమి సర్కార్పై షర్మిల ఫైర్
శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం పూర్తిగా సత్యదూరం అని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 25 Feb 2025 7:34 PM IST
క్షమాపణలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వారు అలా చేశారని..
వైసీపీ బయటకు వెళ్లిపోవడంలో మా తప్పు లేకపోయినా గవర్నర్కు ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నా..అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 25 Feb 2025 5:14 PM IST
అటెండెన్స్ కోసమేనా అసెంబ్లీకి వెళ్లింది? జగన్పై పురందేశ్వరి సెటైర్లు
వైసీపీ అధినేత జగన్పై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 25 Feb 2025 3:14 PM IST
డెడ్బాడీలను డోర్ డెలివరీ చేసింది ఎవరో అందరికీ తెలుసు: మంత్రి లోకేశ్
దళితుల పట్ల దారుణాలు చేసిన వారంతా కౌన్సిల్లోనే ఉన్నారు" అని మంత్రి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు.
By Knakam Karthik Published on 25 Feb 2025 2:30 PM IST
వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు..ఎప్పటివరకంటే?
వంశీ రిమాండ్ను విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు పొడిగించింది.
By Knakam Karthik Published on 25 Feb 2025 1:41 PM IST