ఆంధ్రప్రదేశ్ - Page 115
అలాంటి సెల్లో వల్లభనేని వంశీని ఉంచారట
విజయవాడ జైల్లో రిమాండ్ లో వల్లభనేని వంశీని ఆయన భార్య కలిశారు. వల్లభనేని వంశీ ఆరోగ్యంపై ఆయన భార్య పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 28 Feb 2025 12:00 PM IST
రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్..శాఖల వారీగా కేటాయింపులు ఇవే
2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది.
By Knakam Karthik Published on 28 Feb 2025 11:24 AM IST
Andhrapradesh: బడ్జెట్కు కేబినెట్ ఆమోదం
రూ.3.24 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్కు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది.
By అంజి Published on 28 Feb 2025 10:08 AM IST
మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రవేశాలు.. నేడు ఆఖరు
తెలంగాణలోని 205 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 5వ తరగతి, ఇంటర్ ఫస్టియర్/ ఒకేషనల్ కోర్సుల్లో 2025 - 26 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తు...
By అంజి Published on 28 Feb 2025 8:02 AM IST
మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు!
ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
By అంజి Published on 28 Feb 2025 7:38 AM IST
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. పింఛన్ల పంపిణీలో పలు మార్పులు
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పించన్ల పంపిణీలో వెసులుబాటు కల్పించింది. సామాజిక భద్రత పింఛన్లను ఉదయం 7 గంటల నుంచి మాత్రమే అందించేలా...
By అంజి Published on 28 Feb 2025 6:52 AM IST
ఎట్టకేలకు 6 నెలల గౌరవ వేతనం పొందిన మౌజన్లు, ఇమాములు
రాష్ట్రంలో ఇమాములు, మౌజాన్లకు 6నెలల గౌరవ వేతనం చెల్లింపు ప్రక్రియ ప్రభుత్వం పూర్తి చేసింది.
By Medi Samrat Published on 27 Feb 2025 7:17 PM IST
మార్చి నెలలో తిరుమలలో విశేష ఉత్సవాల వివరాలివే..!
మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలకు సంబంధించిన సమాచారాన్ని టీటీడీ విడుదల చేసింది.
By Medi Samrat Published on 27 Feb 2025 5:36 PM IST
మూడు క్యాన్సర్లు, ఒక విజయగాథ
లించ్ సిండ్రోమ్తో బాధపడుతున్న రోగిలో మూడు మెటాక్రోనస్ క్యాన్సర్ లకు సంబంధించిన అరుదైన, సంక్లిష్టమైన కేసు కు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (ఏఓఐ),...
By న్యూస్మీటర్ తెలుగు Published on 27 Feb 2025 4:00 PM IST
పోసాని భార్యకు వైఎస్ జగన్ ఫోన్
పోసాని కృష్ణమురళి అరెస్ట్ను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఖండించారు.
By Medi Samrat Published on 27 Feb 2025 3:45 PM IST
ఓల్డ్ సిటీకి చెందిన వ్యక్తి.. తిరుమల భక్తులను ఎలా మోసం చేశాడంటే.?
శ్రీవారి భక్తులను దర్శనాల పేరుతో మోసగిస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు హెచ్చరించారు.
By Medi Samrat Published on 27 Feb 2025 1:45 PM IST
ఏపీ నర్సింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..ఏటా వెయ్యి మందికి ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, స్కిల్ బి నడుమ అవగాహన ఒప్పందం కుదిరింది. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఇరుపక్షాలు ఎంఓయుపై సంతకాలు...
By Knakam Karthik Published on 27 Feb 2025 1:30 PM IST