ఆంధ్రప్రదేశ్ - Page 103
ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్..వారికి కాఫీ ఇచ్చిన సీఎం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో అరుకు కాఫీ స్టాల్ను ప్రారంభించారు.
By Knakam Karthik Published on 18 March 2025 3:19 PM IST
ఆ టెండర్లు రద్దు చేయకుండా ఉంటే బుడమేరు ఆ పరిస్థితిని ఎదుర్కొనేది కాదు: మంత్రి నిమ్మల
వైసీపీ ప్రభుత్వం బుడమేరు టెండర్లు రద్దు చేయకుండా ఉంటే విజయవాడ వరద ముంపును ఎదుర్కొని ఉండేది కాదని ఏపీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
By Knakam Karthik Published on 18 March 2025 12:10 PM IST
దేశవ్యాప్తంగా 45 శాతం ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసులు.. అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్
దేశ వ్యాప్తంగా దాదాపు 45% (1,861 మంది ఎమ్మెల్యేలు) పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తాజా రిపోర్ట్లో తేలింది.
By అంజి Published on 18 March 2025 11:13 AM IST
పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు
పార్లమెంటు ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు స్పీకర్ ఆమోదం తెలిపారు.
By అంజి Published on 18 March 2025 8:33 AM IST
సచివాలయానికి ఆహ్వానించి సిద్ధార్థ్ను అభినందించిన సీఎం
సీఎం చంద్రబాబును ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల అనే బాలుడు కలిశాడు.
By Medi Samrat Published on 18 March 2025 7:51 AM IST
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలివే..
సీఎం చంద్రబాబు అద్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది.
By Medi Samrat Published on 17 March 2025 8:48 PM IST
భాషా వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందన ఇదే!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు జాతీయ విద్యా విధానం 2020, త్రిభాషా సూత్రంపై జరుగుతున్న చర్చపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 17 March 2025 5:40 PM IST
భూ హక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల చట్ట సవరణకు మండలి ఆమోదం
ఆంధ్రప్రదేశ్ భూమి మరియు పట్టాదార్ పాస్ బుక్స్ చట్టం, 1971 సవరణ బిల్లుకు శాసనమండలిలోనూ ఆమోదం లభించినట్లు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్...
By Medi Samrat Published on 17 March 2025 3:47 PM IST
గుడ్న్యూస్..తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం..ఎప్పటి నుంచి అంటే?
తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలపై శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
By Knakam Karthik Published on 17 March 2025 3:15 PM IST
పీవీ నరసింహరావు సంస్కరణలతోనే దేశం వృద్ధి బాటలో నడుస్తోంది: సీఎం చంద్రబాబు
2047 నాటికి ప్రపంచ వ్యాప్తంగా అగ్రజాతిగా భారతీయులే నిలుస్తారని ఏపీ సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 17 March 2025 2:49 PM IST
వారి హయాంలోనే రూ.250 కోట్ల అవినీతి జరిగింది: ఏపీ డిప్యూటీ సీఎం
ఉపాధి హామీ పథకంలో గత వైసీపీ సర్కార్ హయాంలో భారీగా అవినీతి జరిగిందని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీలో ఆరోపించారు.
By Knakam Karthik Published on 17 March 2025 1:46 PM IST
పోలవరం ఎత్తు ఎందుకు తగ్గించారో జగన్నే అడగాలి: మంత్రి నిమ్మల
పోలవరం ప్రాజెక్టు కోసం 2014 నుంచి ఇప్పటివరకు రూ.19,396 కోట్లు ఖర్చు చేశామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు
By Knakam Karthik Published on 17 March 2025 1:05 PM IST