ఆంధ్రప్రదేశ్ - Page 104
Andhrapradesh: పింఛన్దారులకు ప్రభుత్వం శుభవార్త
రాష్ట్రంలో కొందరు వృద్ధులకు వేలి ముద్రలు అరిగిపోయి పెన్షన్ల పంపిణీ సమయంలో సమస్యలు తలెత్తుతున్నాయి.
By అంజి Published on 17 March 2025 6:56 AM IST
ఏపీలో నేటి నుంచే టెన్త్ ఎగ్జామ్స్.. రూల్స్ ఇవే
నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష ఉంటుంది.
By అంజి Published on 17 March 2025 6:36 AM IST
ఆయన RSS భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నట్లు కనిపిస్తోంది, పవన్పై షర్మిల ఫైర్
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 16 March 2025 5:57 PM IST
రేపు ఏపీ కేబినెట్ భేటీ, వీటికే ఆమోదం తెలిపేది..
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 16 March 2025 5:07 PM IST
అమరావతికి గుడ్న్యూస్, రూ.11 వేల కోట్ల రుణానికి సీఆర్డీఏ, హడ్కో మధ్య ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది.
By Knakam Karthik Published on 16 March 2025 2:51 PM IST
టెన్త్ విద్యార్థులకు గుడ్న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
రేపటి నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే పదో తరగతి విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది
By అంజి Published on 16 March 2025 6:39 AM IST
పవన్ కళ్యాణ్ ను ప్రకాష్ రాజ్ వదిలేలా లేడుగా..
జనసేన జయకేతనం సభలో పవన్ కల్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ 'ఎక్స్' వేదికగా స్పందించారు.
By Medi Samrat Published on 15 March 2025 9:15 PM IST
బండ్ల గణేష్ కౌంటర్ ఎవరికి.?
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి సంచలన ట్వీట్స్ వేశారు.
By Medi Samrat Published on 15 March 2025 6:49 PM IST
సిద్ధార్థ రెడ్డి సినిమాల్లో ట్రై చేస్తే బెటర్ : శబరి
వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై టీడీపీ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 15 March 2025 6:33 PM IST
మళ్లీ 95 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు.. ఎమ్మెల్యేలు పరుగెత్తాల్సి వస్తుంది : చంద్రబాబు
స్వచ్చాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.
By Medi Samrat Published on 15 March 2025 3:55 PM IST
నా చివరి రక్తపు బొట్టూ.. ప్రజల సేవ కొరకే: సీఎం చంద్రబాబు
తన జీవితం ప్రజల కోసం అంకితమని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తణుకులో పర్యటిస్తున్న సీఎం.. అక్కడ ఏర్పాటు చేసిన 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' సభలో...
By అంజి Published on 15 March 2025 1:08 PM IST
'ఎవరైనా చెప్పండి ప్లీజ్'.. పవన్ కల్యాణ్కు ప్రకాష్ రాజ్ కౌంటర్
జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తమిళనాడులో జరుగుతున్న భాష వివాదంపై పరోక్షంగా స్పందించారు.
By అంజి Published on 15 March 2025 8:45 AM IST