ఆంధ్రప్రదేశ్ - Page 105
చట్టాన్ని సవరించి రాజధానిగా అమరావతిని గుర్తించండి..అమిత్ షాను కోరిన సీఎం చంద్రబాబు
విభజన చట్టాన్ని సవరించి రాజధానిగా అమరావతిని గుర్తించమని అమిత్ షాను కోరామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు
By Knakam Karthik Published on 24 May 2025 10:57 AM IST
6,100 కానిస్టేబుల్ పోస్టులు.. హాల్ టికెట్లు విడుదల
6,100 కానిస్టేబుల్ పోస్టుల ఫైనల్ ఎగ్జామ్కు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల అయ్యాయి.
By అంజి Published on 24 May 2025 9:12 AM IST
రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. మంత్రి కీలక ప్రకటన
రాష్ట్రంలోని రైతులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకంపై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన చేశారు.
By అంజి Published on 24 May 2025 7:01 AM IST
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది
By Knakam Karthik Published on 23 May 2025 2:36 PM IST
వారికి 20 లక్షల ఉచిత రూఫ్టాప్ సోలార్ లక్ష్యం..కేంద్రమంత్రితో భేటీలో సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది.
By Knakam Karthik Published on 23 May 2025 12:02 PM IST
Video: నకిలీ ఇళ్ల పట్టాల కేసులో పోలీసుల కస్టడీకి మాజీ ఎమ్మెల్యే
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
By Knakam Karthik Published on 23 May 2025 11:40 AM IST
డ్వాక్రా మహిళలకు శుభవార్త.. స్త్రీనిధి యాప్ ప్రారంభం
డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను ఆన్లైన్లో చెల్లించేందుకు వీలుగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ 'స్త్రీనిధి' యాప్ను ప్రారంభించారు.
By అంజి Published on 23 May 2025 7:35 AM IST
కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్
కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పోలీస్...
By అంజి Published on 23 May 2025 6:44 AM IST
టీటీడీలో వాచీల వేలం
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన ఉపయోగించిన, పాక్షికంగా దెబ్బతిన్న 62 లాట్ల వాచీలు జూన్ 02వ తేదీ నుండి 03వ...
By Medi Samrat Published on 22 May 2025 4:45 PM IST
కొత్త రేషన్ కార్డులకు మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదు : మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు.
By Medi Samrat Published on 22 May 2025 3:22 PM IST
విజయసాయి రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లిక్కర్ స్కాం అంటూ భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు.
By Medi Samrat Published on 22 May 2025 2:26 PM IST
సంపద సృష్టిస్తామని, మోసాలతో నింపేశారు..కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 22 May 2025 1:03 PM IST














