ఆంధ్రప్రదేశ్ - Page 106
ఏపీ యువతకు శుభవార్త.. ఏడాదిలో 2 లక్షల మందికి 'ఏఐ' స్కిల్ ట్రైనింగ్
ఆంధ్రప్రదేశ్ యువతకు ఏఐ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలలో నైపుణ్య అభివృద్ధిని పెంపొందించడానికి అంతర్జాతీయ టెక్-దిగ్గజం మైక్రోసాఫ్ట్ తో ఆంధ్రప్రదేశ్...
By అంజి Published on 14 March 2025 7:00 AM IST
కోటరీలో ఉన్నదే మనం కదా.. విజయసాయికి గుడివాడ అమర్ నాథ్ కౌంటర్
వైసీపీ అధినేత జగన్ చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ వల్లే తాను జగన్ కు దూరమయ్యానని మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు
By Medi Samrat Published on 13 March 2025 6:59 PM IST
సీఎం అధ్యక్షతన 4వ SIPB సమావేశం.. రూ.1,21,659 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వెంటనే గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
By Medi Samrat Published on 13 March 2025 6:02 PM IST
తప్పు చేయాలంటే భయపడేలా చేస్తాం : మంత్రి నారా లోకేశ్
యూనివర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా కూటమి ప్రభుత్వ చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు
By Knakam Karthik Published on 13 March 2025 1:30 PM IST
ఈ నెల 17 నుంచి టెన్త్క్లాస్ ఎగ్జామ్స్..స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేయనున్న ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్లో ఈనెల 17 నుండి ఏప్రిల్ 1 వరకూ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ వెల్లడించారు
By Knakam Karthik Published on 13 March 2025 7:30 AM IST
గుడ్ న్యూస్.. మూడు లక్షల గృహాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
ఆంధ్రప్రదేశ్లో వచ్చే జూన్ నెలాఖరులోగా 3 లక్షల గృహాల నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ...
By Knakam Karthik Published on 13 March 2025 7:09 AM IST
ఫైళ్లు దగ్ధం చేయగలరేమో, నిజాల్ని చెరపలేరు..మదనపల్లి ఘటనపై ఏపీ హోంమంత్రి వార్నింగ్
మదనపల్లి ఫైళ్ల దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల హస్తం ఉందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.
By Knakam Karthik Published on 12 March 2025 5:45 PM IST
ఆయన మనసులో స్థానం లేదు, అందుకే బయటికి వచ్చేశా..విజయసాయి ఆసక్తికర వ్యాఖ్యలు
వైసీపీకి రాజీనామా చేయడంపై మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 12 March 2025 4:34 PM IST
2029లో 70 మందికిపైగా మహిళా సభ్యులు శాసనసభకు ఎన్నికవుతారు: చంద్రబాబు
మహిళా సాధికారత వచ్చినప్పుడే సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు
By Knakam Karthik Published on 12 March 2025 2:37 PM IST
ఏ అంశంపై పోరాడుతున్నారో వారికే స్పష్టత లేదు, వైసీపీపై మంత్రి లోకేశ్ సెటైర్
వైసీపీనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టి..ఇప్పుడు వారే ధర్నాలు చేస్తున్నారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు.
By Knakam Karthik Published on 12 March 2025 11:48 AM IST
మంగళగిరి వాకర్స్కు మంత్రి లోకేష్ గుడ్న్యూస్
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. తన సొంత డబ్బు రూ.5 లక్షల చెల్లించి మంగళగిరి ఏకోపార్క్లో వాకర్స్ ఫ్రీ ఎంట్రీ కల్పించారు.
By అంజి Published on 12 March 2025 8:22 AM IST
ఏపీ సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ
అన్నమయ్య జిల్లా, కర్ణాటక సరిహద్దులో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 'జర్నీ' సినిమా తరహాలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి.
By అంజి Published on 12 March 2025 7:34 AM IST