వరంగల్ - Page 3
విషాదం.. బొగత వాటర్ఫాల్స్లో మునిగి యువకుడి మృతి
వాటర్ ఫాల్స్ దగ్గర సరదాగా గడిపేందుకు వచ్చిన స్నేహితుల్లో ఒకరు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం బోగత వాటర్ ఫాల్స్ దగ్గర జరిగింది.
By అంజి Published on 24 July 2024 7:27 AM IST
Warangal: బాలుడి ప్రాణాలు తీసిన ఆర్ఎంపీ చికిత్స
నెక్కొండ మండలం ముదిగొండ గ్రామంలో మంగళవారం కావటి మణిదీప్ అనే పదేళ్ల బాలుడు.. గ్రామీణ వైద్యుడి(ఆర్ఎంపీ) దగ్గర చికిత్స పొందుతూ మృతి చెందాడు.
By అంజి Published on 17 July 2024 7:02 AM IST
వారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఘనస్వాగతం పలికారు.
By Medi Samrat Published on 29 Jun 2024 6:00 PM IST
రీల్స్ చేస్తూ.. ఉరి బిగుసుకుని యువకుడు మృతి
యువత సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయారు. లై
By Srikanth Gundamalla Published on 20 Jun 2024 6:43 AM IST
బిల్డింగ్ కట్టుకోవాలంటే స్క్వేర్ ఫీట్కు 75 రూపాయలు లంచం కట్టాలని డిసైడ్ చేశారు : ఈటల
స్వయంగా మోదీ, అమిత్ షానే రేవంత్ డబుల్ ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని చెప్పి పోయారంటే.. ఏంజరుగబోతుందో అర్థం చేసుకోండని ఈటల రాజేందర్ అన్నారు
By Medi Samrat Published on 21 May 2024 1:36 PM IST
Warangal: ప్రధాని మోదీ ఎన్నికల కార్యకలాపాల్లో పిల్లలు.. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
By అంజి Published on 9 May 2024 8:23 PM IST
Warangal: లోన్ యాప్ వేధింపులు.. మరో యువకుడు బలి
వరంగల్లోని జన్మభూమి జంక్షన్ సమీపంలో కంభంపాటి విష్ణువర్ధన్ అనే 23 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన చోటుచేసుకుంది.
By అంజి Published on 2 May 2024 4:00 PM IST
వరంగల్ నుంచి కావ్యను బరిలోకి దింపిన కాంగ్రెస్.. మరో మూడు స్థానాలు పెండింగ్
వరంగల్ లోక్సభ నియోజకవర్గం అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను కాంగ్రెస్ హైకమాండ్ సోమవారం ప్రకటించింది.
By అంజి Published on 2 April 2024 6:33 AM IST
Warangal: ఐస్క్రీమ్లో వీర్యం, మూత్రం కలిపి విక్రయం.. వ్యక్తి అరెస్టు
వరంగల్ జిల్లా నెక్కొండ మండంలో ఓ వ్యాపారి మూత్రం, వీర్యం కలిపి ఐస్క్రీం విక్రయిస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడం కలకలం రేపింది.
By అంజి Published on 20 March 2024 7:50 AM IST
వరంగల్ జిల్లాలో విషాదం, విద్యుత్ షాక్తో ముగ్గురు మృతి
వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పర్వతగిరి మండలం మోత్యా తండాలో విద్యుత్ షాక్తో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 5 March 2024 10:56 AM IST
రేపు గుంటూరు - వరంగల్ మధ్య ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలివే
పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్ను అధిగమించేందుకు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) గుంటూరు నుంచి వరంగల్కు సింగిల్ జర్నీ ప్రత్యేక రైలును ప్రకటించింది.
By అంజి Published on 20 Feb 2024 8:09 AM IST
కేయూలో ర్యాగింగ్ కలకలం, 81 మంది అమ్మాయిలపై సస్పెన్షన్
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటన సంచలనంగా మారింది.
By Srikanth Gundamalla Published on 23 Dec 2023 10:15 AM IST