విజయవాడ / అమరావతి - Page 15
ప్రతి అవకాశాన్ని పెట్టుబడులు సాధించేందుకు ఉపయోగించుకోవాలి: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 3వ సమావేశం జరిగింది. రూ.44,776 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన...
By Knakam Karthik Published on 30 Jan 2025 3:16 PM IST
దుష్ట రాజకీయాలతో అన్నపూర్ణాంధ్రప్రదేశ్ను నాశనం చేశారు..జగన్పై ఏపీ మంత్రి ఫైర్
దుష్ట రాజకీయాలతో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ను నాశనం చేశారని వైసీపీ అధినేత జగన్పై ఏపీ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
By Knakam Karthik Published on 29 Jan 2025 4:15 PM IST
ఏపీ హైకోర్టు సీజేలుగా పనిచేసిన వారికి రాష్ట్ర అతిథిగా ప్రోటోకాల్ కల్పించిన ప్రభుత్వం
ఏపీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్లకు రాష్ట్ర అతిథిగా ప్రోటోకాల్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
By Knakam Karthik Published on 28 Jan 2025 11:30 AM IST
ధ్వంసమైన ఏపీ బ్రాండ్ను మళ్లీ ప్రమోట్ చేస్తున్నాం: సీఎం చంద్రబాబు
ధ్వంసమైన ఏపీ బ్రాండ్ను మళ్లీ ప్రమోట్ చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 25 Jan 2025 2:05 PM IST
వచ్చే ఆదివారం మాంసం దుకాణాలు బంద్
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 26 జనవరి 2025 (ఆదివారం) అన్ని కబేళాలు, చేపల మార్కెట్లు, మాంసం దుకాణాలు మూసివేస్తున్నట్లు విజయవాడ మున్సిపల్...
By Medi Samrat Published on 24 Jan 2025 8:22 PM IST
రూ.11 వేల కోట్లతో అమరావతి పనులు.. లోన్ రిలీజ్కు ఓకే చెప్పిన హడ్కో
ఏపీ సర్కార్కు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. ఈ మేరకు రూ.11 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ఆ సంస్థ సమ్మతి తెలిపినట్లు...
By Knakam Karthik Published on 23 Jan 2025 11:52 AM IST
పర్సనల్ ఒపీనియన్స్ పార్టీపై రుద్దొద్దు.. లోకేశ్కు డిప్యూటీ సీఎం పదవి కామెంట్స్పై టీడీపీ క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ను డిప్యూటీ సీఎం చేయాలంటూ రాష్ట్రంలో వినిపిస్తోన్న డిమాండ్ల నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ కీలక ఆదేశాలు జారీ...
By Knakam Karthik Published on 20 Jan 2025 8:38 PM IST
జనసేన ఆఫీస్పై డ్రోన్ ఎగిరిన వ్యవహారంలో ట్విస్ట్
మంగళగిరిలోని జనసేన సెంట్రల్ ఆఫీస్పై డ్రోన్ ఎగిరిన వ్యహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 20 Jan 2025 3:45 PM IST
ఫొటోలకు ఫోజులు కాదు, ఫలితాలు కావాలి.. మంత్రులు, ఎంపీలకు బాబు వార్నింగ్
టీడీపీ మంత్రులు, ఎంపీల సమావేశంలో సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి ఎంపీలు కొంత మంది హాజరుకాకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 18 Jan 2025 11:13 AM IST
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. వారికి ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం ఓకే
ఏపీలో పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పేదలందరికీ ఇళ్లు స్కీమ్లో భాగంగా వారికి స్థలం కేటాయిస్తామని రాష్ట్ర మంత్రి వర్గంలో నిర్ణయం...
By Knakam Karthik Published on 18 Jan 2025 6:22 AM IST
వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలు.. ఏపీ కేబినెట్ నిర్ణయం
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకం అమలు...
By Knakam Karthik Published on 17 Jan 2025 4:41 PM IST
ఆడలేక మద్దెల దరువన్నట్లుంది బాబుగారి వ్యవహారం.. ఏపీ సీఎంపై షర్మిల ఫైర్
ఏపీ సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న, దాటాక బోడి మల్లన్న...
By Knakam Karthik Published on 17 Jan 2025 1:00 PM IST














