టాప్ స్టోరీస్ - Page 70
భారత ఆర్మీలోకి 'భైరవ్' సేన.. లక్ష మంది డ్రోన్ సైనికులతో స్పెషల్ ఫోర్స్
ఆధునిక యుద్ధ తంత్రంలో భారత్ మరో ముందడుగు వేసింది. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో మెరుపు దాడులు చేసేందుకు భారత సైన్యం...
By అంజి Published on 5 Jan 2026 10:29 AM IST
'త్వరలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం'.. మంత్రి పార్థసారథి కీలక ప్రకటన
రాష్ట్ర ప్రజలకు మంత్రి పార్థసారథి గుడ్న్యూస్ చెప్పారు. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని తెలిపారు. అధికారంలోకి వస్తే విద్యుత్...
By అంజి Published on 5 Jan 2026 9:32 AM IST
Joe Root : పాంటింగ్ను చేరుకున్నాడు.. సచిన్ను అందుకుంటాడా.?
సిడ్నీలోని SCG గ్రౌండ్లో జరుగుతున్న ఐదవ, చివరి యాషెస్ టెస్టులో ఇంగ్లండ్ రెండో రోజు మొదటి సెషన్ తర్వాత మ్యాచ్పై తమ పట్టును పటిష్టం చేసుకుంది.
By Medi Samrat Published on 5 Jan 2026 9:23 AM IST
నిజామాబాద్లో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ తర్వాత నిజామాబాద్లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు.
By అంజి Published on 5 Jan 2026 9:10 AM IST
5.1 తీవ్రతతో అస్సాంలో భూకంపం..!
అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో సోమవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.
By Medi Samrat Published on 5 Jan 2026 8:40 AM IST
భారత్పై టారిఫ్లు మరోసారి పెంచుతా: ట్రంప్ వార్నింగ్
రష్యా ఆయిల్ విషయంలో భారత్ సహకరించకపోతే ఇండియన్ ప్రొడక్ట్స్పై ఉన్న టారిఫ్లను మరింత పెంచుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.
By అంజి Published on 5 Jan 2026 8:23 AM IST
విమానాల్లో పవర్ బ్యాంక్ వినియోగంపై నిషేధం
లిథియం బ్యాటరీల వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే ముప్పు ఉండటంతో విమాన ప్రయాణంలో పవర్ బ్యాంక్ల ద్వారా ఛార్జింగ్ చేయడాన్ని డీజీసీఏ నిషేధించింది.
By అంజి Published on 5 Jan 2026 8:08 AM IST
కృష్ణా జల వివాదాన్ని త్వరలోనే పరిష్కరిస్తా: సీఎం చంద్రబాబు
కృష్ణా నదీ జలాల పంపకంపై వివాదానికి సంబంధించిన అన్ని సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అన్నారు.
By అంజి Published on 5 Jan 2026 7:54 AM IST
తెలంగాణను వణికిస్తున్న చలి.. వారం రోజుల పాటు తీవ్ర శీతలగాలులు
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాస్త తగ్గిన చలి మళ్లీ విజృంభిస్తోంది. ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి.
By అంజి Published on 5 Jan 2026 7:28 AM IST
ఆ లింక్లు క్లిక్ చేస్తే మీ వాట్సాప్ హ్యాక్!
సైబర్ నేరగాళ్లు వాట్సాప్ను ఈజీగా హ్యాక్ చేస్తున్నారు. ఈ స్కామ్పై ఇటీవల హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
By అంజి Published on 5 Jan 2026 7:14 AM IST
హైదరాబాద్లో కలకలం.. మేకలు, గొర్రెల నుంచి ఇంజెక్షన్లతో రక్తం సేకరిస్తున్న ముఠా
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని నాగారం సత్యనారాయణ కాలనీలో అర్ధరాత్రి పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో రహస్యంగా మేకలు...
By అంజి Published on 5 Jan 2026 7:02 AM IST
Gruhalakshmi Scheme: ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి శుభవార్త!
ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చి ఎన్నికల కోడ్ వల్ల ఆగిన 'గృహలక్ష్మి' పథకాన్ని...
By అంజి Published on 5 Jan 2026 6:49 AM IST














