టాప్ స్టోరీస్ - Page 626
'మార్వాడీ గో బ్యాక్' ప్రచారాన్ని బహిరంగంగా ఖండించాలి
'మార్వాడీ గో బ్యాక్' ప్రచారాన్ని బహిరంగంగా ఖండించాలని, ఈ ద్వేషపూరిత ప్రచారాన్ని సాధ్యమైనంత తీవ్రంగా ఖండిస్తూ, తెలంగాణలో ప్రతి సమాజం భద్రత, హక్కుల...
By Medi Samrat Published on 21 Aug 2025 2:50 PM IST
ఇస్లామియత్, ఖురాన్ సబ్జెక్ట్స్ లో సిక్కు బాలుడికి మొదటి స్థానం
ఓంకార్ సింగ్ అనే సిక్కు కుర్రాడు లాహోర్లోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BISE) 9వ తరగతి పరీక్ష 2025లో రాణించాడు.
By Medi Samrat Published on 21 Aug 2025 2:30 PM IST
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి 'శివుడి ఆజ్ఞ' అట..!
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై జరిగిన దాడి కేసులో నిందితుడు చెబుతున్న మాటలు పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వీధికుక్కల కోసం తాను సీఎంపై...
By Medi Samrat Published on 21 Aug 2025 2:15 PM IST
ఏపీ లిక్కర్ కేసు..ప్రధాన నిందితుడి ఆస్తుల జప్తునకు అనుమతి
ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 21 Aug 2025 1:52 PM IST
తెలంగాణలో యూరియా కొరత..గుడ్న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి
అంతర్జాతీయంగా కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు యూరియాను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం..అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 21 Aug 2025 12:51 PM IST
మాదాపూర్లో రూ.400 కోట్ల ఆస్తి కాపాడిన హైడ్రా
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మాధాపూర్ ప్రాంతంలోని జూబ్లీ ఎన్క్లేవ్లో పార్కులతో పాటు రహదారుల ఆక్రమణలను హైడ్రా తొలగించింది.
By Knakam Karthik Published on 21 Aug 2025 11:55 AM IST
లేఖ లీక్ చేసిందెవరో బయటపెట్టాలన్నందుకే నాపై కక్ష కట్టారు: కవిత
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా తనను తొలగించండంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు.
By Knakam Karthik Published on 21 Aug 2025 11:12 AM IST
ఈసారి నిరుడు లెక్క కాదు..మేడారం జాతరకు భారీగా నిధులు
మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది.
By Knakam Karthik Published on 21 Aug 2025 10:48 AM IST
Andrapradesh: నరేగా బిల్లులకు మోక్షం..రూ.180 కోట్ల చెల్లింపులకు కసరత్తు పూర్తి
2014-19 మధ్య కాలంలో జరిగిన నరేగా(MGNREGS) పనులకు బిల్లుల చెల్లింపు విషయంలో కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 21 Aug 2025 10:15 AM IST
Hyderabad: ఘోర విషాదం..ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి
హైదరాబాద్లోని మియాపూర్లో ఘోర విషాదం చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 21 Aug 2025 9:30 AM IST
అధిక లాభాల పేరుతో స్కామ్..రూ.850 కోట్లు కొల్లగొట్టిన చీటర్స్ అరెస్ట్
మాదాపూర్లో ఏవి సొల్యూషన్స్, ఐఐటి క్యాపిటల్స్ బోర్డు తిప్పేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 21 Aug 2025 8:42 AM IST
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్..ఎందుకంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు
By Knakam Karthik Published on 21 Aug 2025 7:59 AM IST











