టాప్ స్టోరీస్ - Page 571
గుడ్న్యూస్ చెప్పిన మంత్రి కోమటిరెడ్డి..దసరా నాటికి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తి
హైదరాబాద్ ఉప్పల్లో కొన్నాళ్లుగా నిలిచిపోయిన ఎలివేటెడ్ కారిడార్ పనులపై తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభవార్త చెప్పారు
By Knakam Karthik Published on 16 July 2025 1:06 PM IST
'వచ్చేది వైసీపీ ప్రభుత్వమే'.. వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, భయానక పరిస్థితులు నెలకొన్నాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన ఏ...
By అంజి Published on 16 July 2025 1:02 PM IST
Hyderabad: ఆలూ చిప్స్ గోదాములో అగ్ని ప్రమాదం
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ కాలనీలోని నివాస ప్రాంతంలో ఉన్న ఆలూ చిప్స్ గిడ్డంగిలో జూలై 16 బుధవారం తెల్లవారుజామున భారీ...
By అంజి Published on 16 July 2025 12:01 PM IST
ఏటా 83 లక్షలకు పైగా మరణాలు..అయినా యాక్టివ్గానే ఆధార్ కార్డులు
దేశంలో 14 సంవత్సరాలలో సుమారు 11.7 కోటి మంది మరణించినప్పటికీ, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కేవలం 1.15 కోట్ల ఆధార్ నంబర్లను మాత్రమే...
By Knakam Karthik Published on 16 July 2025 11:39 AM IST
నిమిషా ప్రియ మరణశిక్ష వాయిదా వెనక పనిచేసిన శక్తులివే..!
కేరళ నర్సు నిమిషా ప్రియ మరణశిక్ష వాయిదా పడింది. భారత్ మరియు యెమెన్ మత పెద్దల జోక్యం తర్వాత ఇది సాధ్యమైంది.
By Medi Samrat Published on 16 July 2025 11:28 AM IST
95 మంది విద్యార్థుల ప్రాణాలను కాంగ్రెస్ బలి తీసుకుంది: ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 16 July 2025 11:07 AM IST
'మీరు అలా చేయకపోతే 100 శాతం సుంకాలు విధిస్తాం'.. భారత్కు నాటో తీవ్ర హెచ్చరిక
రష్యాతో భారత్ వాణిజ్యం కొనసాగిస్తే తీవ్రంగా పరిగణిస్తామని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే హెచ్చరించారు.
By అంజి Published on 16 July 2025 11:06 AM IST
అమరావతిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఆ శిక్షణా కేంద్రం పెట్టండి..కేంద్ర క్రీడా మంత్రికి సీఎం రిక్వెస్ట్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 16 July 2025 10:45 AM IST
Telangana: గవర్నర్ వద్దకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆర్డినెన్స్
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదా రాజ్భవన్కు చేరింది.
By Knakam Karthik Published on 16 July 2025 10:26 AM IST
డబ్బు విషయంలో గొడవ.. భార్యను రుబ్బు రాయితో కొట్టి చంపిన భర్త
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో డబ్బు విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగిన తరువాత ఒక వ్యక్తి తన భార్య తలపై రుబ్బు రాయితో కొట్టి హత్య చేశాడని పోలీసులు...
By అంజి Published on 16 July 2025 10:11 AM IST
విద్యార్ధులకు గుడ్న్యూస్.. ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్..!
పాలిసెట్లో ర్యాంకుతో సంబంధం లేకుండా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
By అంజి Published on 16 July 2025 9:31 AM IST
టాలీవుడ్లో విషాదం.. హీరో రవితేజ తండ్రి కన్నుమూత
టాలీవుడ్ హీరో రవితేజ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు (90) కన్నుమూశారు.
By అంజి Published on 16 July 2025 8:48 AM IST














