టాప్ స్టోరీస్ - Page 570
దమ్ముంటే మేడిగడ్డ బ్యారేజ్పై చర్చకు రండి.. సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్
సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే మేడిగడ్డ బ్యారేజ్ మీదనే చర్చ పెడదాం..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు
By Knakam Karthik Published on 16 July 2025 5:30 PM IST
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ వలసదారులపై 'వేధింపులు'.. వర్షంలో సీఎం మార్చ్
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే ప్రజలపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం నిరసన ప్రదర్శన...
By Medi Samrat Published on 16 July 2025 5:09 PM IST
విచారణను ఎదుర్కోవాల్సిందే...బోధన్ మాజీ ఎమ్మెల్యేపై FIR కొట్టివేతకు హైకోర్టు నిరాకరణ
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తన కొడుకుపై ఉన్న హిట్ అండ్ రన్ కేసులో ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.
By Knakam Karthik Published on 16 July 2025 4:39 PM IST
నైజాంలో 'వీరమల్లు' రిస్క్ చేయడం లేదు కదా.?
పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లు — పార్ట్ 1 : స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ సినిమా థియేటర్ వ్యాపారంలో పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
By Medi Samrat Published on 16 July 2025 4:33 PM IST
బ్లూ ఫిల్మ్లు అమ్ముతూ పట్టుబడ్డాడని వ్యక్తిపై తప్పుడు ప్రచారం.. చివరికి ఏం జరిగిందంటే.?
వాట్సాప్ ద్వారా మత విద్వేషం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలతో కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ఇద్దరు వ్యక్తులను అరెస్టు...
By Medi Samrat Published on 16 July 2025 4:17 PM IST
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఈఎన్సీ అడ్మిన్గా రమేశ్బాబు నియామకం
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 16 July 2025 4:08 PM IST
ప్రాజెక్టుల వార్పై కేంద్ర ప్రభుత్వం సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
కేంద్ర ప్రభుత్వం సమక్షంలో రెండు తెలుగు రాష్ట్రాల నీటి వ్యవహారాలపై కేంద్రజలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో సమావేశం ప్రారంభమైంది
By Knakam Karthik Published on 16 July 2025 3:31 PM IST
'పీఎం ధన్-ధాన్య కృషి యోజన'కు కేంద్ర కేబినెట్ ఆమోదం
సంవత్సరానికి 24,000 రూపాయలతో 36 పథకాలతో కూడిన ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
By Medi Samrat Published on 16 July 2025 3:07 PM IST
బీసీలకు రాజకీయ అవకాశాలు దక్కాలంటే అదొక్కటే మార్గం: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణలో 25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది..అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత...
By Knakam Karthik Published on 16 July 2025 2:48 PM IST
ఇంగ్లాండ్ జట్టుపై కొరడా ఝులిపించిన ఐసీసీ
లార్డ్స్ టెస్టు విజయం తర్వాత ఇంగ్లండ్ టెస్టు జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
By Medi Samrat Published on 16 July 2025 2:45 PM IST
ప్రధాని మోదీకి రాహుల్గాంధీ లేఖ..ఆ బిల్లు ప్రవేశపెట్టాలని వినతి
ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
By Knakam Karthik Published on 16 July 2025 1:50 PM IST
శుభవార్త చెప్పిన మంత్రి లోకేశ్..2 వేల మందికి త్వరలోనే ఇళ్లపట్టాలు
మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ తీపికబురు చెప్పారు.
By Knakam Karthik Published on 16 July 2025 1:19 PM IST














