టాప్ స్టోరీస్ - Page 569

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
దీపావళికి ముందు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తానని అప్పుడే వాగ్దానం చేశాను
దీపావళికి ముందు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తానని అప్పుడే వాగ్దానం చేశాను

GSTలో సంస్కరణలకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం ప్రపంచ పరిస్థితులకు త‌గ్గ‌ట్టు భారతదేశం తన సముచిత స్థానాన్ని పొందాలంటే.. కాలానుగుణంగా...

By Medi Samrat  Published on 4 Sept 2025 8:45 PM IST


ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్య
ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్య

ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో ఓ యువతి మెదక్ జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడింది.

By Medi Samrat  Published on 4 Sept 2025 8:15 PM IST


సంచలన నిర్ణయం తీసుకున్న అమిత్ మిశ్రా
సంచలన నిర్ణయం తీసుకున్న అమిత్ మిశ్రా

భారత సీనియర్ క్రికెటర్ అమిత్ మిశ్రా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు.

By Medi Samrat  Published on 4 Sept 2025 7:33 PM IST


ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న‌ కీల‌క నిర్ణ‌యాలివే..
ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న‌ కీల‌క నిర్ణ‌యాలివే..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన 29 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను

By Medi Samrat  Published on 4 Sept 2025 7:01 PM IST


సింగిల్ స్క్రీన్ థియేటర్లకు గుడ్ న్యూస్
సింగిల్ స్క్రీన్ థియేటర్లకు గుడ్ న్యూస్

చిన్న పట్టణాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది

By Medi Samrat  Published on 4 Sept 2025 6:35 PM IST


ఉక్రెయిన్‌లో శాంతి కోసమే భారత్‌పై సుంకాలు.. కోర్టులో ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్ వింత వాదన..!
ఉక్రెయిన్‌లో శాంతి కోసమే భారత్‌పై సుంకాలు.. కోర్టులో ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్ వింత వాదన..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్ టారిఫ్‌లను చట్టవిరుద్ధమని ప్రకటించిన అప్పీల్‌ కోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును...

By Medi Samrat  Published on 4 Sept 2025 6:00 PM IST


రైతుల ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ.. గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి
రైతుల ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ.. గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి

అన్నదాత సుఖీభవ- పీయం కిసాన్ పథకం ద్వారా అర్హత గల ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.20,000/- ఆర్థిక సహాయం అంద‌చేసేందుకు తొలి విడ‌త‌గా ఇప్ప‌టికే 7...

By Medi Samrat  Published on 4 Sept 2025 5:05 PM IST


భారత్ ధ్వంసం చేసిన ఎయిర్‌బేస్‌ను పునర్నిర్మిస్తోన్న పాక్..!
భారత్ ధ్వంసం చేసిన ఎయిర్‌బేస్‌ను పునర్నిర్మిస్తోన్న పాక్..!

ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితి నుంచి కోలుకునేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది.

By Medi Samrat  Published on 4 Sept 2025 4:57 PM IST


ఆ రోజు ధోనీ కూడా ఆనందాన్ని ఆపుకోలేకపోయాడు..!
ఆ రోజు ధోనీ కూడా ఆనందాన్ని ఆపుకోలేకపోయాడు..!

టీమిండియా లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఛాంపియన్స్ ట్రోఫీ 2013 జ్ఞాపకాలను గుర్తుచేశాడు.

By Medi Samrat  Published on 4 Sept 2025 4:08 PM IST


Hyderabad : తాగునీటిని వృథా చేసిన వ్యక్తికి రూ.10వేలు జరిమానా
Hyderabad : తాగునీటిని వృథా చేసిన వ్యక్తికి రూ.10వేలు జరిమానా

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) తాగునీటిని వృథా చేసిన వ్యక్తికి రూ.10,000 జరిమానా విధించింది.

By Medi Samrat  Published on 4 Sept 2025 3:51 PM IST


కారులో ఆ సంభాషణ గురించి మోదీకి చెప్పాను : పుతిన్
కారులో ఆ సంభాషణ గురించి మోదీకి చెప్పాను : పుతిన్

చైనాలోని టియాంజిన్‌లోని షాంఘై సహకార సంస్థ(SCO)ను సందర్శించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు.

By Medi Samrat  Published on 4 Sept 2025 3:38 PM IST


తురకపాలెం మరణాలు.. అధికారుల తీరుపై మంత్రి సీరియ‌స్‌
తురకపాలెం మరణాలు.. అధికారుల తీరుపై మంత్రి సీరియ‌స్‌

గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో మరణాల‌కు గ‌ల కార‌ణాల‌పై మంత్రివర్గ సమావేశానికి ముందు మంత్రి సత్యకుమార్ యాదవ్ స‌చివాల‌యంలో సమీక్షించారు.

By Medi Samrat  Published on 4 Sept 2025 2:26 PM IST


Share it