టాప్ స్టోరీస్ - Page 544
ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించిన ఈసీ
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ రాజీనామా తర్వాత, ఉపాధ్యక్ష పదవికి ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది.
By Knakam Karthik Published on 23 July 2025 2:41 PM IST
టేకాఫ్ అయిన 2 గంటల తర్వాత తిరిగొచ్చిన ఎయిరిండియా విమానం.. కారణం ఇదే..!
ఎయిరిండియా విమానం కేరళలోని కాలికట్ నుండి దోహాకు బయలుదేరిన తర్వాత అకస్మాత్తుగా తిరిగి వచ్చింది.
By Medi Samrat Published on 23 July 2025 2:24 PM IST
దుబాయ్ అంటే నాకు చాలా అసూయ: సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 23 July 2025 1:45 PM IST
Hyderabad: రన్నింగ్ కారు ఎక్కి గంజాయి తాగిన వ్యక్తి హల్చల్.. వీడియో
హైదరాబాద్లోని ఒక కుటుంబం భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంది. గంజాయికి బానిసైన ఒక యువకుడు అకస్మాత్తుగా వారు కదులుతున్న కారును ఆపి దానిపై ఎక్కాడు.
By అంజి Published on 23 July 2025 1:44 PM IST
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు..సిటీలో నదులను తలపించిన రోడ్లు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి
By Knakam Karthik Published on 23 July 2025 12:57 PM IST
జస్టిస్ యశ్వంత్ వర్మ కేసు.. విచారణ నుంచి వైదొలిగిన సీజేఐ
తన అధికారిక నివాసం నుండి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న తర్వాత తనపై అభియోగం మోపిన ముగ్గురు న్యాయమూర్తుల అంతర్గత కమిటీ నివేదికను సవాలు చేస్తూ.
By అంజి Published on 23 July 2025 12:34 PM IST
సూపర్ డూపర్ హిట్టై, కనక వర్షం కురవాలి..పవన్ మూవీపై అంబటి ట్వీట్
పవన్ మూవీ రిలీజ్పై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 23 July 2025 12:31 PM IST
అలా జరపకపోతే జైలుకే..కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీం మరోసారి హెచ్చరిక
హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది.
By Knakam Karthik Published on 23 July 2025 12:14 PM IST
వర్షాకాలంలో జుట్టు సమస్యలకు ఇలా చెక్ పెట్టండి
వర్షాకాలంలో ఫ్లూ సమస్యలతో పాటు జుట్టు సంబంధిత ఇబ్బందులు కూడా పెరుగుతాయి. ఈ కాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టులో చెమట చేరి అక్కడి చర్మం...
By అంజి Published on 23 July 2025 12:00 PM IST
యూపీఐ ఆధారంగా జీఎస్టీ నోటీసులు..కర్ణాటకలో 'బ్లాక్ టీ'తో వ్యాపారుల నిరసన
UPI డేటా ఆధారంగా GST నోటీసులను నిరసిస్తూ కర్ణాటక అంతటా చిన్న వ్యాపారులు టీ, కాఫీ, పాలు అమ్మకాలను నిలిపివేశారు
By Knakam Karthik Published on 23 July 2025 11:54 AM IST
సూరత్ ఎయిర్పోర్ట్లో 28 కిలోల బంగారం పట్టివేత.. దంపతులు అరెస్ట్
సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) రూ.25.57 కోట్ల విలువైన 24.827 కిలోగ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.
By అంజి Published on 23 July 2025 11:24 AM IST
ఇక నుంచి తిరుమలలోనే నెయ్యి నాణ్యత పరీక్షలు..కొత్త ల్యాబ్ ప్రారంభం
తిరుమలలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆహార నాణ్యత పరీక్ష ప్రయోగశాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మంగళవారం ప్రారంభించారు.
By Knakam Karthik Published on 23 July 2025 11:09 AM IST














