టాప్ స్టోరీస్ - Page 501
ఆ నివేదిక పూర్తి ట్రాష్..అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం: హరీశ్రావు
కాళేశ్వరం కమిషన్ నివేదిక పూర్తిగా ట్రాష్ ..అని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
By Knakam Karthik Published on 5 Aug 2025 12:50 PM IST
కాఫీ ఏ సమయంలో తాగితే ఎక్కువ లాభమో తెలుసా?
వేడి వేడి కాఫీ తాగుతుంటే ఆ మజానే వేరు. వెంటనే ఎక్కడా లేని హుషారు వచ్చేస్తుంది. అప్పటిదాకా ఉన్న నిస్సత్తువ మటుమాయమైన భావన కలుగుతుంది.
By అంజి Published on 5 Aug 2025 12:40 PM IST
వివేకా హత్య కేసు దర్యాప్తు ముగిసింది..సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తమ దర్యాప్తు పూర్తయిందని సీబీఐ తెలిపింది.
By Knakam Karthik Published on 5 Aug 2025 12:22 PM IST
Video: తిరుమలలో మరోసారి చిరుత పులి సంచారం
తిరుమల తిరుపతి దేవస్థానంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది.
By Knakam Karthik Published on 5 Aug 2025 12:06 PM IST
ముగ్గురు ఆడపిల్లల గొంతుకోసి తండ్రి ఆత్మహత్య
తమిళనాడులోని నామక్కల్ జిల్లా రాసిపురంలో ఇల్లు కట్టుకోవడానికి తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేక ఓ తండ్రి తన ముగ్గురు కూతుళ్లను చంపి
By అంజి Published on 5 Aug 2025 11:50 AM IST
బీసీ బిల్లు కోసం ఢిల్లీ వచ్చి కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే: మంత్రి పొన్నం
తెలంగాణ కాంగ్రెస్ ఢిల్లీలో చేపట్టిన మూడు రోజుల కార్యాచరణలో భాగంగా శంషాబాద్ విమానాశ్రయం నుండి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు,...
By Knakam Karthik Published on 5 Aug 2025 11:18 AM IST
Hyderabad: దారుణం.. మద్యం మత్తులో బంధువును బండరాయితో కొట్టి చంపాడు
హైదరాబాద్లోని బోరబండలో దారుణం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున మద్యం తాగిన గొడవలో ఒక వ్యక్తి తన బంధువును హత్య చేశాడు.
By అంజి Published on 5 Aug 2025 10:59 AM IST
Video: ప్రధాని మోదీని సన్మానించిన బీజేపీ ఎంపీలు..కారణం ఇదే
NDA పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) పార్లమెంటు సభ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సత్కరించారు.
By Knakam Karthik Published on 5 Aug 2025 10:58 AM IST
రూ.17 వేల కోట్ల రుణ మోసం కేసులో ఈడీ ముందు హాజరైన అనిల్ అంబానీ
రూ.17,000 కోట్ల రుణ మోసం కేసులో అనిల్ అంబానీ మంగళవారం ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
By Knakam Karthik Published on 5 Aug 2025 10:39 AM IST
వ్యాయామం తర్వాత ఇలాంటి ఫుడ్ తీసుకుంటున్నారా?.. అయితే ప్రయోజనం వృథా
మనం మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంతో ఉండాలంటే వ్యాయామం అవసరం. అయితే వ్యాయామం చేసిన తర్వాత మనం తినే ఆహారంపైనే దాని ప్రయోజనం ఆధారపడి ఉంటుంది.
By అంజి Published on 5 Aug 2025 10:18 AM IST
మన్యం, అల్లూరి జిల్లాల్లో రెండేళ్లలో 312 మంది బాలికలకు గర్భం
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతరామరాజు జిల్లాల్లో గత రెండు విద్యా సంవత్సరాల్లో 442 మంది పాఠశాలకు వెళ్లే బాలికలు వివాహం చేసుకున్నారు.
By అంజి Published on 5 Aug 2025 9:29 AM IST
'నా మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వకండి.. ఆసుపత్రికి ఇవ్వండి'
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ నుంచి ఆగ్రా వచ్చి పంచకుయాన్లోని ఓ హోటల్లో బస చేసిన యువకుడు గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
By Medi Samrat Published on 5 Aug 2025 8:45 AM IST














