టాప్ స్టోరీస్ - Page 502
ఏసీల ధరలు రూ.4,500 తగ్గింపు.. రేపటి నుంచే అమల్లోకి..
జీఎస్టీ శ్లాబుల మార్పుతో ఏసీలు, డిష్ వాషర్ల ధరలను తగ్గిస్తున్నట్టు కంపెనీలు ప్రకటించాయి.
By అంజి Published on 21 Sept 2025 10:30 AM IST
బీసీసీఐ కొత్త అధ్యక్షుడు ఆయనే.. ఆ రాష్ట్రం నుంచి ఐపీఎల్ ఆడిన తొలి ఆటగాడు..!
సెప్టెంబరు 28న జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)కి ముందు బోర్డు ఖాళీగా ఉన్న పోస్టులకు అభ్యర్థులను ఖరారు..
By Medi Samrat Published on 21 Sept 2025 10:11 AM IST
పాత H1-B వీసా హోల్డర్లకు ఉపశమనం
అమెరికాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హెచ్1-బీ వీసాకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న సంతకం...
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 Sept 2025 9:39 AM IST
జూన్ 2026 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా ఏపీ: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు శనివారం మాట్లాడుతూ, జూన్ 2026 నాటికి రాష్ట్రాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా మారుస్తామని అన్నారు.
By అంజి Published on 21 Sept 2025 9:26 AM IST
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. నేడు, రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
ద్రోణి ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో..
By అంజి Published on 21 Sept 2025 8:34 AM IST
రేపటి నుంచే శ్రీశైలంలో దసరా ఉత్సవం ప్రారంభం
శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో 'యాగశాల ప్రవేశం'తో దసరా ఉత్సవాలు సెప్టెంబర్ 22న (సోమవారం) ప్రారంభం కానున్నాయి.
By అంజి Published on 21 Sept 2025 8:01 AM IST
19 ఏళ్ల యువకుడు అత్యాచారం.. గర్భం దాల్చిన 16 ఏళ్ల బాలిక
ముంబైలోని దిండోషి పోలీస్ స్టేషన్లో పరిధిలో 16 ఏళ్ల మైనర్పై అత్యాచారం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు దిండోషి..
By అంజి Published on 21 Sept 2025 7:34 AM IST
7,267 పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్-2025కు గానూ 7,267 టీచింగ్, నాన్ టీచింగ్..
By అంజి Published on 21 Sept 2025 7:22 AM IST
నేటి నుంచే బతుకమ్మ పండుగ వేడుకల ప్రారంభం
మహిళా శక్తికి, చైతన్యానికి ప్రతీకగా నిలిచే పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి మరియు గుర్తింపుకు ప్రతీక అయిన బతుకమ్మ..
By అంజి Published on 21 Sept 2025 6:59 AM IST
ఈ నెల 23న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి
ఆసియాలోని అతిపెద్ద గిరిజన సంప్రదాయమైన శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
By అంజి Published on 21 Sept 2025 6:40 AM IST
వార ఫలాలు: తేది 21-09-2025 నుంచి 27-09-2025 వరకు
చేపట్టిన పనులలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సకాలంలో పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక...
By జ్యోత్స్న Published on 21 Sept 2025 6:27 AM IST
మరింత తక్కువ ధరకు మంచి నీటి బాటిల్..!
రైల్వే మంత్రిత్వ శాఖ మంచి నీటి బాటిల్ ధరను తగ్గించింది. తాగునీటి బాటిళ్ల గరిష్ట చిల్లర ధరను తగ్గిస్తున్నట్లుగా ప్రకటించింది.
By Medi Samrat Published on 20 Sept 2025 9:20 PM IST














