టాప్ స్టోరీస్ - Page 495
3 రాష్ట్రాల్లో మళ్లీ అధికారంలోకి వస్తే, అలా చేయడానికి సిద్ధమే..కాంగ్రెస్కు కిషన్రెడ్డి సవాల్
ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన బీసీ రిజర్వేషన్ల పోరుబాటపై రాహుల్గాంధీ, రేవంత్రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు
By Knakam Karthik Published on 7 Aug 2025 9:40 AM IST
ఇండియా వెళ్లిపో..ఐర్లాండ్లో ఆరేళ్ల చిన్నారిపై జాత్యంహకార దాడి
ఐర్లాండ్లోని వాటర్ఫోర్డ్లో భారత సంతతికి చెందిన ఆరేళ్ల బాలిక జాత్యహంకార దాడి జరిగింది
By Knakam Karthik Published on 7 Aug 2025 9:13 AM IST
కొడుక్కి సంబంధం చూసేందుకు వెళ్లి.. తనకో 'తోడు' వెతుక్కున్న తల్లి
నలుగురు పిల్లల తల్లి తన కొడుకు పెళ్లికి అమ్మాయిని చూడటానికి, వారి సంబంధం గురించి మాట్లాడటానికి వెళ్ళింది. అయితే అక్కడ ఆమె.. అమ్మాయి అన్నయ్యకు...
By Medi Samrat Published on 7 Aug 2025 9:07 AM IST
Video: రాష్ట్రంలోని మరో ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
సంగారెడ్డి జిల్లాలోని ఓ కోల్డ్ స్టోరేజ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 7 Aug 2025 8:15 AM IST
రాష్ట్రంలో యువతకు మంత్రి లోకేశ్ శుభవార్త..స్కిల్ డెవలప్మెంట్ కోసం పోర్టల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 1న నైపుణ్యం అనే కొత్త నైపుణ్య అభివృద్ధి పోర్టల్ను ప్రారంభించనుంది.
By Knakam Karthik Published on 7 Aug 2025 8:06 AM IST
జాతీయ చేనేత దినోత్సవం..33 మందికి అవార్డులు ప్రదానం చేయనున్న ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో నేడు జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.
By Knakam Karthik Published on 7 Aug 2025 7:41 AM IST
ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో మూడ్రోజుల పాటు వర్షాలు
తెలంగాణకు మూడు రోజులపాటు భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేసింది.
By Knakam Karthik Published on 7 Aug 2025 7:22 AM IST
నేడు జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు నేడు గుంటూరు జిల్లా మంగళగిరిలో పర్యటించనున్నారు.
By Knakam Karthik Published on 7 Aug 2025 7:04 AM IST
విద్యార్థులకు గుడ్న్యూస్..స్కూళ్లకు వరుస సెలవులు
తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల విద్యార్థులకు రానున్న 2 వారాల్లో వరుస సెలవులు ఉండనున్నాయి
By Knakam Karthik Published on 7 Aug 2025 6:56 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి
గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
By జ్యోత్స్న Published on 7 Aug 2025 6:36 AM IST
వికలాంగ విద్యార్థుల మెయింటెనెన్స్ అలవెన్స్ను రూ.4000కు పెంచిన ప్రభుత్వం
వికలాంగ విద్యార్థుల సౌకర్యాల కోసం యోగి ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. వికలాంగుల సాధికారత విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పాఠశాలల్లో...
By Medi Samrat Published on 6 Aug 2025 9:30 PM IST
భారత్పై సుంకాలను 50 శాతానికి పెంచిన ట్రంప్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధిస్తున్న సుంకాలను 50 శాతానికి పెంచారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును కొనసాగిస్తున్న నేపథ్యంలో...
By Medi Samrat Published on 6 Aug 2025 8:45 PM IST














