టాప్ స్టోరీస్ - Page 471
కిష్త్వార్లో క్లౌడ్ బరస్ట్.. 17 మంది మృతి
గురువారం జమ్మూ కశ్మీర్లోని కిష్త్వార్లో క్లౌడ్ బరస్ట్ సంభవించి 17 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు.
By Medi Samrat Published on 14 Aug 2025 4:54 PM IST
నటి పవిత్ర మరోసారి అరెస్ట్
రేణుకా స్వామి హత్యకేసులో కన్నడ నటుడు దర్శన్ తూగుదీప ప్రియురాలు పవిత్రా గౌడ మరో సారి అరెస్ట్ అయ్యారు.
By Medi Samrat Published on 14 Aug 2025 4:48 PM IST
రేపటి నుంచి అందుబాటులోకి రానున్న FASTag వార్షిక పాస్
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) యొక్క అన్ని రహదారులపై స్వాతంత్ర్య దినోత్సవం నుండి వార్షిక పాస్ పథకం అమలుకానుంది.
By Medi Samrat Published on 14 Aug 2025 4:00 PM IST
సీఎం యోగిని పొగిడిన మహిళా ఎమ్మెల్యేకు ఊహించని షాక్..!
సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజా పాల్ను పార్టీ నుంచి బహిష్కరించింది.
By Medi Samrat Published on 14 Aug 2025 3:10 PM IST
ఆయనో 'దిగ్గజం'.. ఆయనకో దిగ్గజం.. ఆ ఇంట విషాదం..!
1972 మ్యూనిచ్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టు సభ్యుడు, టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ తండ్రి వెస్ పేస్ 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
By Medi Samrat Published on 14 Aug 2025 2:15 PM IST
వరద సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు రూ.కోటి విడుదల: మంత్రి పొంగులేటి
వరద సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు కోటి రూపాయలు విడుదల చేసినట్లు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
By Knakam Karthik Published on 14 Aug 2025 1:30 PM IST
హత్య కేసులో నటుడికి షాక్..బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
రేణుకస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్కు కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది
By Knakam Karthik Published on 14 Aug 2025 12:41 PM IST
Andrapradesh: పులివెందుల జడ్పీటీసీ పీఠం..టీడీపీ కైవసం
ఏపీ పాలిటిక్స్లో అందరూ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎదురుచూసిన కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి.
By Knakam Karthik Published on 14 Aug 2025 12:09 PM IST
ఫ్యాన్సీ నంబర్ల రిజిస్ట్రేషన్ ఫీజులు భారీగా పెంచిన ప్రభుత్వం
మోటారు వాహనాలకు ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ల కోసం ఫీజులను తెలంగాణ ప్రభుత్వం భారీగా పెంచింది.
By Knakam Karthik Published on 14 Aug 2025 11:46 AM IST
రూ.60 కోట్లు మోసం చేశారు.. శిల్పా శెట్టి, ఆమె భర్తపై కేసు..!
ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్తను రూ. 60 కోట్లకు పైగా మోసం చేశారనే ఆరోపణలపై నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా సహా మరొక వ్యక్తిపై కేసు నమోదైంది.
By Knakam Karthik Published on 14 Aug 2025 10:56 AM IST
హైదరాబాద్కు సమీపంలో స్వల్ప భూ ప్రకంపనలు..ఇళ్ల నుంచి జనం పరుగులు
వికారాబాద్ జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురి చేశాయి
By Knakam Karthik Published on 14 Aug 2025 10:00 AM IST
ఉక్రెయిన్తో డీల్ను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు..పుతిన్కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
అలాస్కా చర్చల ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 14 Aug 2025 9:45 AM IST














