టాప్ స్టోరీస్ - Page 415
Andhrapradesh: దివ్యాంగులందరికీ పింఛన్ పంపిణీ.. నోటీసులతో సంబంధం లేకుండానే!
నోటీసులతో సంబంధం లేకుండా సెప్టెంబర్ నెలలో దివ్యాంగులందరికీ పింఛన్ పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్...
By అంజి Published on 1 Sept 2025 9:01 AM IST
యువతిపై ఆరుగురు సామూహిక అత్యాచారం.. ఉద్యోగం ఇప్పిస్తామని ప్రలోభపెట్టి..
ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఒక యువతిపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను...
By అంజి Published on 1 Sept 2025 8:12 AM IST
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు నిర్ణయం.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణం – జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ కమిషన్ నివేదికపై..
By అంజి Published on 1 Sept 2025 7:36 AM IST
గుడ్న్యూస్.. కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింపు
దేశ వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించినట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి.
By అంజి Published on 1 Sept 2025 7:19 AM IST
తెలంగాణ, ఏపీలకు బిగ్ అలర్ట్.. నేడు ఈ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక
పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల..
By అంజి Published on 1 Sept 2025 7:01 AM IST
గాల్లోనే ఢీకొన్న 2 చిన్న విమానాలు.. ముగ్గురు మృతి
ఫోర్ట్ మోర్గాన్ మున్సిపల్ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం రెండు చిన్న విమానాలు గాల్లో ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు.
By అంజి Published on 1 Sept 2025 6:51 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక లాభం
మీ ఆత్మవిశ్వాసం పెరిగి ముందడుగు వేస్తారు. వృత్తి పరంగా మంచి పురోగతి ఉంటుంది. పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక లాభం పొందుతారు....
By జ్యోత్స్న Published on 1 Sept 2025 6:39 AM IST
మేడిగడ్డకు బ్యారేజీని మార్చడం సొంత నిర్ణయం కాదు: హరీష్ రావు
కాళేశ్వరంపై ఆదివారం నాడు చర్చ పెట్టారంటనే ప్రభుత్వం కుట్ర కనపడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ఆరోపించారు.
By అంజి Published on 31 Aug 2025 9:30 PM IST
గుడ్న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి నిధులు విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీర్ భరోసా పెన్షన్ పథకం కింద సెప్టెంబర్ ఒకటవ..
By అంజి Published on 31 Aug 2025 8:45 PM IST
తెలంగాణలో విద్యా రంగాన్ని ఒక సవాలుగా తీసుకున్నాం: సీఎం రేవంత్
దేశ భవిష్యత్తును నిర్మించుకోవడానికి విద్య ఒక్కటే మార్గమని, అందుకే తెలంగాణలో విద్యకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By అంజి Published on 31 Aug 2025 8:00 PM IST
రేషన్ కార్డుదారులకు తీపికబురు చెప్పిన ఏపీ సర్కార్
రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. రేషన్షాపుల్లో రాగులు, నూనె, గోధుమపిండి, కందిపప్పు అందిస్తామని మంత్రి నాదెండ్ల...
By అంజి Published on 31 Aug 2025 7:29 PM IST
'మేడిగడ్డ కూలింది అందుకే'.. అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును కడితే ఐదేళ్లలో 101 టీఎంసీలు మాత్రమే వాడుకున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు.
By అంజి Published on 31 Aug 2025 6:45 PM IST














