టాప్ స్టోరీస్ - Page 415

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Andhrapradesh, Pension distribution, disabled people, Minister Kondapalli Srinivas
Andhrapradesh: దివ్యాంగులందరికీ పింఛన్‌ పంపిణీ.. నోటీసులతో సంబంధం లేకుండానే!

నోటీసులతో సంబంధం లేకుండా సెప్టెంబర్‌ నెలలో దివ్యాంగులందరికీ పింఛన్‌ పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌...

By అంజి  Published on 1 Sept 2025 9:01 AM IST


Mayurbhanj, Odisha, Crime
యువతిపై ఆరుగురు సామూహిక అత్యాచారం.. ఉద్యోగం ఇప్పిస్తామని ప్రలోభపెట్టి..

ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఒక యువతిపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను...

By అంజి  Published on 1 Sept 2025 8:12 AM IST


CBI inquiry, Kaleshwaram project, CM Revanth, Telangana
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు నిర్ణయం.. సీఎం రేవంత్‌ సంచలన ప్రకటన

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణం – జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ కమిషన్ నివేదికపై..

By అంజి  Published on 1 Sept 2025 7:36 AM IST


Commercial LPG cylinder, LPG cylinder price reduced, Oil marketing companies
గుడ్‌న్యూస్.. కమర్షియల్‌ సిలిండర్‌ ధర తగ్గింపు

దేశ వ్యాప్తంగా కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను తగ్గించినట్టు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రకటించాయి.

By అంజి  Published on 1 Sept 2025 7:19 AM IST


Big rain alert, Telangana, AndhraPradesh, Heavy rain
తెలంగాణ, ఏపీలకు బిగ్‌ అలర్ట్‌.. నేడు ఈ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక

పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల..

By అంజి  Published on 1 Sept 2025 7:01 AM IST


3 dead, planes collide in mid-air, landing, Fort Morgan airport
గాల్లోనే ఢీకొన్న 2 చిన్న విమానాలు.. ముగ్గురు మృతి

ఫోర్ట్ మోర్గాన్ మున్సిపల్ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం రెండు చిన్న విమానాలు గాల్లో ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు.

By అంజి  Published on 1 Sept 2025 6:51 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక లాభం

మీ ఆత్మవిశ్వాసం పెరిగి ముందడుగు వేస్తారు. వృత్తి పరంగా మంచి పురోగతి ఉంటుంది. పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక లాభం పొందుతారు....

By జ్యోత్స్న  Published on 1 Sept 2025 6:39 AM IST


Ex Minister Harish Rao, Medigadda barrage, Telangana, Kaleshwaram Project
మేడిగడ్డకు బ్యారేజీని మార్చడం సొంత నిర్ణయం కాదు: హరీష్‌ రావు

కాళేశ్వరంపై ఆదివారం నాడు చర్చ పెట్టారంటనే ప్రభుత్వం కుట్ర కనపడుతోందని మాజీ మంత్రి హరీష్‌ రావు అసెంబ్లీలో ఆరోపించారు.

By అంజి  Published on 31 Aug 2025 9:30 PM IST


AP government, pension distribution, NTR Bharosa pensions
గుడ్‌న్యూస్‌.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ల పంపిణీకి నిధులు విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీర్ భరోసా పెన్షన్ పథకం కింద సెప్టెంబర్ ఒకటవ..

By అంజి  Published on 31 Aug 2025 8:45 PM IST


CM Revanth, education sector, Telangana
తెలంగాణలో విద్యా రంగాన్ని ఒక సవాలుగా తీసుకున్నాం: సీఎం రేవంత్‌

దేశ భవిష్యత్తును నిర్మించుకోవడానికి విద్య ఒక్కటే మార్గమని, అందుకే తెలంగాణలో విద్యకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి...

By అంజి  Published on 31 Aug 2025 8:00 PM IST


coalition government, APnews, ration card holders, Minister Nadendla Manohar
రేషన్‌ కార్డుదారులకు తీపికబురు చెప్పిన ఏపీ సర్కార్‌

రేషన్‌ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. రేషన్‌షాపుల్లో రాగులు, నూనె, గోధుమపిండి, కందిపప్పు అందిస్తామని మంత్రి నాదెండ్ల...

By అంజి  Published on 31 Aug 2025 7:29 PM IST


Minister Uttam Kumar Reddy, Assembly, Kaleshwaram project, Medigadda Barrage
'మేడిగడ్డ కూలింది అందుకే'.. అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్‌ సంచలన వ్యాఖ్యలు

రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును కడితే ఐదేళ్లలో 101 టీఎంసీలు మాత్రమే వాడుకున్నారని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు.

By అంజి  Published on 31 Aug 2025 6:45 PM IST


Share it