టాప్ స్టోరీస్ - Page 327
బంగాళాఖాతంలో తీవ్రఅల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
వాయువ్య, దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్రఅల్పపీడనం కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
By Medi Samrat Published on 26 Sept 2025 8:20 PM IST
స్టీల్ ప్లాంట్లో కూలిన నిర్మాణం.. ఆరుగురు ఉద్యోగులు దుర్మరణం
ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో సిల్తారా చౌకీ ప్రాంతంలోని గోదావరి స్టీల్ ప్లాంట్లో మెయింటెనెన్స్ పనులు ముగించుకుని విచారణకు వచ్చిన ఉద్యోగులపై...
By Medi Samrat Published on 26 Sept 2025 8:10 PM IST
సూర్యకుమార్ యాదవ్కు జరిమానా విధించిన ఐసీసీ
పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన చర్యలకుగాను మ్యాచ్ ఫీజు జరిమానా విధించబడింది.
By Medi Samrat Published on 26 Sept 2025 7:28 PM IST
15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలు కల్పించాం : సీఎం చంద్రబాబు
కూటమి ప్రభుత్వం 15 నెలల పాలనలో ఉద్యోగాల కల్పనపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేశారు.
By Medi Samrat Published on 26 Sept 2025 6:46 PM IST
అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్కు మరోసారి అవమానం
అంతర్జాతీయంగా పాకిస్థాన్కు మరోసారి అవమానం ఎదురైంది.
By Medi Samrat Published on 26 Sept 2025 6:29 PM IST
విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పిన తెలంగాణ ఇంటర్ బోర్డు
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి శుక్రవారం దసరా సెలవులను సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5 వరకు ప్రకటించింది
By Knakam Karthik Published on 26 Sept 2025 5:20 PM IST
కోర్టులకు వెళ్లి మా నోటికాడి ముద్ద లాక్కోవద్దు: మంత్రి పొన్నం
బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 26 Sept 2025 4:16 PM IST
చారిత్రక యుద్ధ విమానం MiG-21 కు వీడ్కోలు పలికిన భారత వైమానిక దళం
భారత వైమానిక దళం శుక్రవారం అధికారికంగా అత్యంత ప్రసిద్ధ చెందిన, చారిత్రక యుద్ధ విమానం MiG-21 ను(వీడ్కోలు) విరమించుకుంది.
By Medi Samrat Published on 26 Sept 2025 3:24 PM IST
శ్రీలంక జైలు నుండి నలుగురు కాకినాడ మత్స్యకారులకు విముక్తి
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులు 52 రోజుల నిర్బంధం అనంతరం విజయవంతంగా స్వదేశం చేరుకున్నారు
By Knakam Karthik Published on 26 Sept 2025 3:12 PM IST
Andhra Pradesh : తీవ్ర అల్పపీడనంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
By Medi Samrat Published on 26 Sept 2025 3:08 PM IST
Video : కీలక మ్యాచ్లో 'భారీ పొరపాటు' చేసిన పాకిస్థానీ ఆటగాడు..!
పాక్ బ్యాట్స్మెన్ మొహమ్మద్ హారిస్ పొరపాటు చేసినప్పటికీ, పాకిస్తాన్ బంగ్లాదేశ్ను 11 పరుగుల తేడాతో ఓడించి, ఆసియా కప్ 2025లో ఫైనల్లో చోటు...
By Medi Samrat Published on 26 Sept 2025 2:59 PM IST
అమరావతిలో మరో ప్రతిష్టాత్మక వర్సిటీ, వచ్చే ఏడాదిలో అడ్మిషన్లు: మంత్రి లోకేశ్
అమరావతిలో ఇండియా ఇంటర్నేషనల్ లీగల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో పేర్కొన్నారు
By Knakam Karthik Published on 26 Sept 2025 2:40 PM IST














