టాప్ స్టోరీస్ - Page 285
ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడం, ఐదంతస్తుల భవనాన్ని కూల్చిన హైడ్రా
మియాపూర్లో అక్రమ కట్టడంపై హైడ్రా చర్యలు తీసుకుంది.
By Knakam Karthik Published on 2 Nov 2025 11:10 AM IST
మెట్రో ప్రయాణికులకు అలర్ట్..రేపటి నుంచి కొత్త టైమింగ్స్
హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో రేపటి (సోమవారం) నుంచి స్వల్పంగా మార్పు చేసినట్లు ఎల్ అండ్ టీ సంస్థ ప్రకటించింది
By Knakam Karthik Published on 2 Nov 2025 10:40 AM IST
ఇప్పుడు పాస్పోర్ట్ రీన్యువల్ కేవలం 20 నిమిషాల్లో!
భారత పాస్పోర్ట్ సేవల్లో విప్లవాత్మక మార్పు చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 2 Nov 2025 9:40 AM IST
ఢిల్లీలో మరోసారి క్షీణించిన గాలి నాణ్యత
ఢిల్లీలో గాలి నాణ్యత బాగా క్షీణించింది
By Knakam Karthik Published on 2 Nov 2025 9:00 AM IST
ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు
నేడు బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ...
By Knakam Karthik Published on 2 Nov 2025 8:22 AM IST
వికారాబాద్ జిల్లాలో ట్రిపుల్ మర్డర్..కుమార్తె, భార్య, వదినను కొడవలితో నరికి, ఆపై వ్యక్తి సూసైడ్
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 2 Nov 2025 8:14 AM IST
క్రికెట్ ఫ్యాన్స్కు డబుల్ కిక్..నేడే మహిళల వరల్డ్కప్, మెన్స్ టీ20 మ్యాచ్
నేడు రెండు ఇండియా క్రికెట్ మ్యాచ్లు ఫ్యాన్స్కు డబుల్ కిక్ ఇవ్వనున్నాయి
By Knakam Karthik Published on 2 Nov 2025 7:57 AM IST
వార ఫలాలు: ఈ రాశివారు ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి
వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్యసమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దత్తాత్రేయ స్వామి దర్శనం ఫలితాలను కలిగిస్తుంది.
By Knakam Karthik Published on 2 Nov 2025 7:42 AM IST
వైద్య విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 2 Nov 2025 7:01 AM IST
ఏపీలో 21 మంది IPS అధికారుల బదిలీ
రాష్ట్రంలో భారీగా ఐపీఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 2 Nov 2025 6:46 AM IST
మళ్లీ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన ఇస్రో..!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) దేశంలోనే అత్యంత బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-03ని ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష...
By Medi Samrat Published on 1 Nov 2025 9:20 PM IST
పోలవరం నిర్వాసితులకు రూ. 1000 కోట్లు పంపిణీ
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిర్వాసితులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల...
By Medi Samrat Published on 1 Nov 2025 8:30 PM IST














