టాప్ స్టోరీస్ - Page 284
ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..!
10వ తేదీ శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 32వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను...
By Medi Samrat Published on 10 Oct 2025 7:09 PM IST
భారత గడ్డపై నుంచి పాక్కు అప్ఘాన్ వార్నింగ్
భారత పర్యటనలో ఉన్న అప్ఘాన్ తాలిబన్ ఫారిన్ మినిస్టర్ ముత్తాఖీ పాకిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
By అంజి Published on 10 Oct 2025 6:07 PM IST
Guntur: అన్నపర్రు బాయ్ హాస్ట్లో 47 మంది విద్యార్థులకు అస్వస్థత
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ బాయ్స్ హాస్టల్లో 47 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
By అంజి Published on 10 Oct 2025 5:01 PM IST
Viral Video: సీటు కోసం గొడవ.. ప్రయాణికులపై పెప్పర్ స్ప్రే కొట్టిన మహిళ
కోల్కతాకు చెందిన ఓ మహిళకు తన రైలు ప్రయాణంలో సీటు దొరకకపోవడంతో ఇతర ప్రయాణికులను పెప్పర్ స్ప్రేతో బెదిరింపులకు
By అంజి Published on 10 Oct 2025 4:01 PM IST
మరియాకు నోబెల్ శాంతి బాహుమతి.. షాక్లో ట్రంప్
2025కి గాను ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి వెనిజులాకు చెందిన పార్లమెంట్ సభ్యురాలు మరియా కొరినా మచాడోను వరించింది.
By అంజి Published on 10 Oct 2025 3:10 PM IST
మోహన్ బాబు వర్సిటీకి హైకోర్టులో ఊరట
మోహన్బాబు యూనివర్సిటీకి హైకోర్టులో ఊరట దక్కింది. నిబంధనల ఉల్లంఘనతో ఎంబీ యూనివర్సిటీ రద్దు, రూ.26.17 కోట్ల అదనపు ఫీజు రీఫండ్ కోసం ..
By అంజి Published on 10 Oct 2025 2:45 PM IST
కర్వాచౌత్ పండగ వేళ.. భర్తకు కిడ్నీ దానం చేసి, అతనికి కొత్త జీవితాన్ని ఇచ్చిన భార్య
భారతదేశం అంతటా లక్షలాది మంది మహిళలు శుక్రవారం నాడు కర్వా చౌత్ జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ పండుగను తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం ఉపవాసం, ప్రార్థనలతో...
By అంజి Published on 10 Oct 2025 1:53 PM IST
జూబ్లీహిల్స్ బైపోల్కు రెండ్రోజుల్లో అభ్యర్థిని ఫైనల్ చేస్తాం: టీబీజేపీ చీఫ్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక కోసం తమ పార్టీ అభ్యర్థిని రెండు, మూడు రోజుల్లో ఖరారు చేస్తాం..అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు...
By Knakam Karthik Published on 10 Oct 2025 1:30 PM IST
Andhrapradesh: ఫీజు కట్టలేదని స్కూల్ సిబ్బంది దాడి.. చూపు కోల్పోయిన 12 ఏళ్ల విద్యార్థి
పాఠశాల ఫీజు చెల్లించలేదని బోధనేతర ఉద్యోగి దాడి చేయడంతో 12 ఏళ్ల విద్యార్థి ఒక కంటి చూపు కోల్పోయిన సంఘటనపై మదనపల్లె సబ్ డివిజన్ పోలీసులు దర్యాప్తు...
By అంజి Published on 10 Oct 2025 1:07 PM IST
కీలక మలుపు తీసుకున్న భారత్–అఫ్గానిస్తాన్ సంబంధాలు
భారత్, ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు కీలక మలుపు తీసుకున్నాయి.
By Knakam Karthik Published on 10 Oct 2025 12:58 PM IST
Jagtial: రైతులకు పరిహారం చెల్లించలేదని.. ఆర్డీవో ఆఫీస్ ఆస్తులను జప్తు చేసిన కోర్టు
రైల్వే లైన్ కోసం భూములు సేకరించిన రైతులకు జారీ చేసిన పరిహార ఉత్తర్వులను పాటించడంలో విఫలమైనందుకు..
By అంజి Published on 10 Oct 2025 12:30 PM IST
ఈ నెల 13న ఢిల్లీకి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..14న కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ నెల 13న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు
By Knakam Karthik Published on 10 Oct 2025 12:19 PM IST














