టాప్ స్టోరీస్ - Page 259
Telangana: దీపావళి.. భద్రతా మార్గదర్శకాలు విడుదల చేసిన ఫైర్ డిపార్ట్మెంట్
దీపావళి సమీపిస్తున్న తరుణంలో, తెలంగాణ అగ్నిమాపక, విపత్తు ప్రతిస్పందన, అత్యవసర మరియు పౌర రక్షణ విభాగం పౌరులు పండుగను సురక్షితంగా జరుపుకోవడానికి తగిన...
By అంజి Published on 18 Oct 2025 8:10 PM IST
Andhrapradesh: అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో ఛాన్స్
అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీపీఎస్ అమలుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయగా..
By అంజి Published on 18 Oct 2025 7:30 PM IST
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష సూచన
ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో..
By అంజి Published on 18 Oct 2025 7:10 PM IST
'తీరు మార్చుకోండి'.. అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్
ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల అమలులో అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, డిపార్ట్మెంట్ హెడ్లు (హెచ్ఓడిలు) తమ నిర్లక్ష్య వైఖరిని..
By అంజి Published on 18 Oct 2025 6:26 PM IST
పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు కేటీఆర్ భరోసా
పద్మశ్రీ అవార్డు గ్రహీత, తెలంగాణ జానపద సాహితీ ముద్దుబిడ్డ అయిన దర్శనం మొగులయ్యకు భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్..
By అంజి Published on 18 Oct 2025 6:04 PM IST
27 నెలలుగా జీతం ఇవ్వకుండా పెద్దాయనను వేధించి..
కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలోని ఒక పంచాయతీ కార్యాలయం ముందు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గత 27 నెలలుగా జీతం చెల్లించలేదని...
By అంజి Published on 18 Oct 2025 5:17 PM IST
ప్రజలు ఛీ కొట్టేలా వైసీపీ అసత్యాలు: మంత్రి పార్థసారథి
ప్రజలు ఛీ కొట్టేలా వైసీపీ అసత్యాలు చెబుతోందని మంత్రి పార్థసారథి అన్నారు. ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంటే.. వైసీపీ మాత్రం తప్పుడు కథనాలు...
By అంజి Published on 18 Oct 2025 4:40 PM IST
23 ఏళ్ల వయసులో ప్రియురాలిని చంపి.. 81 ఏళ్ల వయసులో కోర్టు విచారణ ఎదుర్కొంటున్న నిందితుడు
48 సంవత్సరాల క్రితం తన ప్రియురాలిని కత్తితో పొడిచి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దాదాపు ఐదు దశాబ్దాలుగా..
By అంజి Published on 18 Oct 2025 4:00 PM IST
వాళ్ళను నమ్మొద్దని పిలుపునిచ్చిన టీటీడీ చైర్మన్
తిరుమలకు వచ్చే భక్తులను మోసం చేయడానికి ఎంతో మంది ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని టీటీడీ ఎప్పటికప్పుడు సూచిస్తూనే...
By అంజి Published on 18 Oct 2025 3:35 PM IST
తెలంగాణలో బంద్.. స్తంభించిన జనజీవనం
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ వెనుకబడిన తరగతుల జాయింట్ యాక్షన్ కమిటీ..
By అంజి Published on 18 Oct 2025 3:02 PM IST
అదుపు తప్పి లోయలో పడ్డ వాహనం.. 8 మంది అక్కడికక్కడే మృతి
మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలో ఒక వాహనం లోయలో పడిపోవడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 18 Oct 2025 2:37 PM IST
'ప్రతి అంగుళం బ్రహ్మోస్ పరిధిలో'.. పాకిస్తాన్కు రాజ్నాథ్సింగ్ హెచ్చరిక
కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం పాకిస్తాన్ను హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ను ప్రశంసిస్తూ దానిని కేవలం ట్రైలర్ అని పేర్కొన్నారు.
By అంజి Published on 18 Oct 2025 2:05 PM IST











