టాప్ స్టోరీస్ - Page 259

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
ఎంత కాద‌న్నా అది జైలు.. వారు మాత్రం ఎంచ‌క్కా..!
ఎంత కాద‌న్నా అది జైలు.. వారు మాత్రం ఎంచ‌క్కా..!

బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఖైదీలు మొబైల్ ఫోన్లు వాడుతూ, టెలివిజన్ చూస్తున్నట్లు వీడియోలు బయటకు వచ్చాయి.

By Medi Samrat  Published on 9 Nov 2025 7:13 PM IST


Crime News, Tamilnadiu,  woman, lesbian partner
లెస్బియన్ జంట.. ఓ మ‌ర్డ‌ర్‌.. ఏం జ‌రిగింది.?

తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి తన ఐదు నెలల కొడుకును తన భార్య, ఆమె లెస్బియన్ భాగస్వామి కలిసి హత్య చేశారని ఆరోపించారు

By Knakam Karthik  Published on 9 Nov 2025 5:30 PM IST


Hyderabad, Minister Sridhar Babu, television workers, Congress Government
టెలివిజన్ కార్మికులకు అండగా ఉంటాం: మంత్రి శ్రీధర్‌బాబు

టెలివిజన్ కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

By Knakam Karthik  Published on 9 Nov 2025 5:00 PM IST


National News, Kerala, car accident, Three people died
విషాదం..పందిని తప్పించబోయి చెట్టును ఢీకొట్టి కారు బోల్తా, ముగ్గురు స్నేహితులు మృతి

రళలో జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

By Knakam Karthik  Published on 9 Nov 2025 4:30 PM IST


Telangana, CM Revanth, Congress, Brs, Jubilee Hills By-Election
తెలంగాణలో కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉంటుంది: సీఎం రేవంత్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరో పదేళ్లు అధికారంలో ఉంటుంది..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

By Knakam Karthik  Published on 9 Nov 2025 3:50 PM IST


Crime News, Telangana, Hyderabad, Telangana Cyber ​​Security Bureau operation
TGCSB స్పెషల్ ఆపరేషన్, దేశ వ్యాప్తంగా 81 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్

తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్‌ చేపట్టి దేశవ్యాప్తంగా సైబర్‌ నేరగాళ్లను బంధించింది

By Knakam Karthik  Published on 9 Nov 2025 2:45 PM IST


Andrapradesh, Tirumala, TTD, Ambani, Reliance Industries
2 లక్షల మందికి భోజనాలు..తిరుమలలో అత్యాధునిక వంటగది నిర్మిస్తామని ముఖేష్ అంబానీ ప్రకటన

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తమ కంపెనీ తిరుమలలో అత్యాధునిక వంటగదిని నిర్మిస్తామని ప్రకటించారు.

By Knakam Karthik  Published on 9 Nov 2025 2:26 PM IST


Andrapradesh, Cyclone Montha, Central team, crop damage in Andhra Pradesh
మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో రేపు, ఎల్లుండి కేంద్ర బృందం పర్యటన

రాష్ట్రంలో రేపు, ఎల్లుండి( సోమ, మంగళవారాల్లో) 'మొంథా తుపాను' ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది.

By Knakam Karthik  Published on 9 Nov 2025 1:53 PM IST


Daughter-in-Law, Gam, Mother-in-Law, Vizag, Crime
Vizag Crime: యూట్యూబ్‌లో క్రైమ్‌ వీడియోలు చూసి.. అత్తను పెట్రోల్‌ పోసి తగలబెట్టిన కోడలు

పెందుర్తి పోలీసు పరిధిలోని వేపగుంట సమీపంలోని అప్పన్నపాలెంలో ఒక కోడలు, తన పిల్లలను "పోలీస్- దొంగ" ఆట పేరుతో దాచి తన అత్తపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి...

By అంజి  Published on 9 Nov 2025 1:30 PM IST


Andrapradesh, Amaravati, Cm Chandrababu, AP Cabinet meeting
రేపు ఏపీ కేబినెట్ భేటీ..ఆ మూడు అంశాలపైనే ప్రధాన చర్చ

రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.

By Knakam Karthik  Published on 9 Nov 2025 1:08 PM IST


stop eating sugar, Sweets, Lifestyle, fat
చక్కెర తినడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తీపి పదార్థాలు తినడం దాదాపు అందరికీ ఇష్టమే. అయితే ఇది చాలా పరిమితంగా ఉంటే సమస్య ఉండదు. కానీ కొందరు షుగర్‌ ఉన్న..

By అంజి  Published on 9 Nov 2025 12:30 PM IST


Andrapradesh, YS Sharmila, Polavaram project, Nallamala Sagar, CM Chandrababu, Irrigation projects
సీఎం చంద్రబాబుకు ఆ ఆశ మాత్రం చావలేదు..షర్మిల తీవ్ర ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.

By Knakam Karthik  Published on 9 Nov 2025 12:22 PM IST


Share it