టాప్ స్టోరీస్ - Page 260

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Karnataka, Man Kills Self, Government Office, Chamarajanagar district
27 నెలలుగా జీతం ఇవ్వకుండా పెద్దాయనను వేధించి..

కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలోని ఒక పంచాయతీ కార్యాలయం ముందు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గత 27 నెలలుగా జీతం చెల్లించలేదని...

By అంజి  Published on 18 Oct 2025 5:17 PM IST


AP Minister Parthasarathi, YCP leaders, adulterated liquor, APnews
ప్రజలు ఛీ కొట్టేలా వైసీపీ అసత్యాలు: మంత్రి పార్థసారథి

ప్రజలు ఛీ కొట్టేలా వైసీపీ అసత్యాలు చెబుతోందని మంత్రి పార్థసారథి అన్నారు. ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తుంటే.. వైసీపీ మాత్రం తప్పుడు కథనాలు...

By అంజి  Published on 18 Oct 2025 4:40 PM IST


Mumbai, man who stabbed girlfriend, bail, Crime
23 ఏళ్ల వయసులో ప్రియురాలిని చంపి.. 81 ఏళ్ల వయసులో కోర్టు విచారణ ఎదుర్కొంటున్న నిందితుడు

48 సంవత్సరాల క్రితం తన ప్రియురాలిని కత్తితో పొడిచి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దాదాపు ఐదు దశాబ్దాలుగా..

By అంజి  Published on 18 Oct 2025 4:00 PM IST


TTD Chairman, devotee, middlemen, cheat, BR Naidu,
వాళ్ళను నమ్మొద్దని పిలుపునిచ్చిన టీటీడీ చైర్మన్

తిరుమలకు వచ్చే భక్తులను మోసం చేయడానికి ఎంతో మంది ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని టీటీడీ ఎప్పటికప్పుడు సూచిస్తూనే...

By అంజి  Published on 18 Oct 2025 3:35 PM IST


bandh, 42 percent BC reservation, public life, Telangana, BRS, Congress, BJP
తెలంగాణలో బంద్‌.. స్తంభించిన జనజీవనం

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ వెనుకబడిన తరగతుల జాయింట్ యాక్షన్ కమిటీ..

By అంజి  Published on 18 Oct 2025 3:02 PM IST


8 dead, vehicle falls into gorge, Maharashtra, Nandurbar
అదుపు తప్పి లోయలో పడ్డ వాహనం.. 8 మంది అక్కడికక్కడే మృతి

మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలో ఒక వాహనం లోయలో పడిపోవడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.

By అంజి  Published on 18 Oct 2025 2:37 PM IST


BrahMos range, Rajnath Singh, Pakistan, National news
'ప్రతి అంగుళం బ్రహ్మోస్ పరిధిలో'.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్‌సింగ్‌ హెచ్చరిక

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం పాకిస్తాన్‌ను హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసిస్తూ దానిని కేవలం ట్రైలర్ అని పేర్కొన్నారు.

By అంజి  Published on 18 Oct 2025 2:05 PM IST


National News, Maharashtra, salon owner, MNS workers
జీతం అడిగిన మహిళపై బూతులు..సెలూన్ ఓనర్‌ను చితకొట్టిన MNS కార్యకర్తలు

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో ఓ సెలూన్ షాప్ ఓనర్‌ను మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) కార్యకర్తలు చితకబాదారు.

By Knakam Karthik  Published on 18 Oct 2025 1:28 PM IST


International News, Pakistan-Afghanistan conflict, US President Donald Trump
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధం ఆపడం చాలా సులభం: ట్రంప్

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించడం తనకు "సులభం" అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం అన్నారు,

By Knakam Karthik  Published on 18 Oct 2025 12:50 PM IST


Telangana, Hyderabad,  BC Reservations, BC Bandh, BC Reservations, Congress, Bjp, Brs
ఇప్పటికిప్పుడే ఎన్నికలకు తొందరెందుకు? : కవిత

తెలంగాణ ఉద్యమం తరహాలో మరో బీసీ ఉద్యమాన్ని చేపడుతాం..అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు

By Knakam Karthik  Published on 18 Oct 2025 12:18 PM IST


Hyderabad News, BC Reservations, Telangana bandh, BC group leaders, attack petrol pump
Video: తెలంగాణ బంద్‌లో ఉద్రిక్తత..పెట్రోల్ బంక్‌పై దాడి

నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ పరిధిలోని ఓ పెట్రోల్ బంక్‌పై బీసీ సంఘాల నాయకులు దాడి చేశారు.

By Knakam Karthik  Published on 18 Oct 2025 12:06 PM IST


Andrapradesh, AP Government, Grain procurement, Farmers
రైతుల‌కు భారీ గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి నాదెండ్ల‌

రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27వ తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం ప్రారంభించనుంది.

By Knakam Karthik  Published on 18 Oct 2025 10:40 AM IST


Share it