టాప్ స్టోరీస్ - Page 111
చొక్కా మడతపెట్టి ముందుకు వెళ్లడం పెద్ద పని కాదు: పవన్ కళ్యాణ్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 22 Dec 2025 9:00 PM IST
అమెరికాలో నల్గొండ యువకుడు మృతి
అమెరికాలో నల్గొండ జిల్లాకు చెందిన యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు.
By Medi Samrat Published on 22 Dec 2025 8:30 PM IST
Hyderabad : ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
మేడిపల్లి హత్య కేసును పోలీసులు చేధించారు. భార్య తన ప్రియుడితో కలిసి ఈ హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు.
By Medi Samrat Published on 22 Dec 2025 7:50 PM IST
సైబర్ మోసానికి గురై ప్రాణం తీసుకున్న రిటైర్డ్ ఐజీ
సైబర్ మోసాలు ఎంతో మందిని ఆర్థికంగా దిగజారిపోయేలా చేయడమే కాకుండా.. మరెంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఇంకొందరు ప్రాణాలను కూడా తీసుకుంటూ ఉన్నారు.
By Medi Samrat Published on 22 Dec 2025 7:10 PM IST
కేసీఆర్, హరీష్ బరితెగించి మాట్లాడుతున్నారు : మంత్రి ఉత్తమ్
హరీష్ రావు తన పేరు గోబెల్స్ రావు అని మార్చుకోవాలి.. కాళేశ్వరంలో మూడు బ్యారేజ్లు కూలిపోతే సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి ఎదురు దాడి చేస్తున్నారని...
By Medi Samrat Published on 22 Dec 2025 6:31 PM IST
ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజాకు పవన్ కళ్యాణ్ అభినందనలు
దేశవ్యాప్తంగా బైక్ పై ఒంటరిగా ప్రయాణిస్తూ ఆధ్యాత్మిక అంశాలను అందరికీ పంచుకుంటున్న జెన్ Z వ్లాగర్ స్వాతి రోజాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...
By Medi Samrat Published on 22 Dec 2025 6:00 PM IST
టాలీవుడ్ ఇండస్ట్రీ సమస్యలు, టికెట్ రేట్లపై..త్వరలో ఏపీ ప్రభుత్వం కీలక మీటింగ్
తెలుగు సినీ పరిశ్రమ సమస్యలు, టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వం త్వరలోనే కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది
By Knakam Karthik Published on 22 Dec 2025 5:20 PM IST
పులివెందులకు వైఎస్ జగన్
డిసెంబర్ 23 నుంచి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 22 Dec 2025 5:07 PM IST
మద్యం పాలసీని వ్యాపారంలా కాదు..ఆరోగ్యకరమైన వృద్ధిలా చూడాలి: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో మద్యం విధానాన్ని వ్యాపారంలా చూడకుండా, ఆరోగ్యకరమైన వృద్ధి సాధించేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.
By Knakam Karthik Published on 22 Dec 2025 4:34 PM IST
National Herald case: సోనియా, రాహుల్కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
షనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 22 Dec 2025 4:21 PM IST
ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనాలనుకునేవారికి షాక్..ధరలు పెంచిన ఆ కంపెనీ
ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తన స్కూటర్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది
By Knakam Karthik Published on 22 Dec 2025 4:08 PM IST
పవన్కల్యాణ్, జూ.ఎన్టీఆర్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఢిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్ల పై విచారణ జరిగింది
By Knakam Karthik Published on 22 Dec 2025 3:55 PM IST














